News

News

‘హిజాబ్ ఆందోళనల వెనక భారీ కుట్ర.. పీఎఫ్ఐ కారణం’

బెంగ‌ళూరు: హిజాబ్ ధారణకు అనుకూలంగా కర్ణాటకలో జరిగిన నిరసనల వెనక ఇస్లాం సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) హస్తం ఉందని సుప్రీంకోర్టుకు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. నిరసనలు దానికవే చెలరేగలేదని భారీ కుట్రలో భాగంగానే జరిగాయని ఆరోపించింది. ప్రజల మతపరమైన...
News

అధికార అండదండలతోనే తెలంగాణలో చెలరేగుతున్న ఉగ్రవాదులు: వీహెచ్‌పీ

భాగ్య‌న‌గ‌రం: అధికార యంత్రాంగం అండదండలతోనే తెలంగాణాలో ఉగ్రవాదుల దేశద్రోహ చర్యలు సాగుతున్నాయని భావిస్తున్నట్టు విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఎన్ఐఎ జరిపిన సోదాలలో పిఎఫ్ఐ కరాటే శిక్షణ పేరుతో యువతను ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్న‌ట్టు వెల్లడి కావడం పట్ల...
News

బ్రిటన్‌లో హిందువుల‌పై దాడిని ఖండించిన భారత్

లీసెస్టర్‌: లీసెస్టర్‌లో భారతీయ సమాజంపై జరిగిన హింసను బ్రింతోం లోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, దాడులకు గురైన వారికి రక్షణ కల్పించాలని కోరింది. “లీసెస్టర్‌లో భారతీయ సమాజానికి వ్యతిరేకంగా జరిగిన హింస, హిందూ...
News

దేశంలో భారీ దాడికి పీ.ఎఫ్‌.ఐ కుట్ర‌: ఎన్‌.ఐ.ఎ

భాగ్య‌న‌గ‌రం: దేశంలో భారీ దాడికి పీ.ఎఫ్‌.ఐ కుట్ర ప‌న్నింది. ఈ మేర‌కు ఎన్‌.ఐ.ఎ వెల్ల‌డించింది. దేశ వ్యాప్తంగా దాడులు చేప‌ట్టిన ఎన్‌.ఐ.ఎ.. తెలంగాణ‌లో న‌లుగురిని అరెస్టు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో క‌త్తులు, రాడ్ల‌తో మూకుమ్మ‌డి దాడుల‌కు పీ.ఎఫ్‌.ఐ వ్యూహ ర‌చ‌న చేసిన‌ట్టు...
News

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం… భక్తసంద్రమైన అహోబిలం క్షేత్రం

నంద్యాల: నంద్యాల జిల్లా, స్థానిక ప్రథ‌మ నందిలో కొద్ది మందితో ప్రారంభమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(మన ఊరు - మన గుడి - మన బాధ్యత) జిల్లా వ్యాప్తంగా విస్తరించటం విశేషం. ఈ కార్య‌క్ర‌మం ఆస్తికులలో భక్తిభావం ఇనుమడింపజేస్తూ నిరంతర శ్రద్దా...
News

వరికుంటపాడులో శ్రీ సీతారాముల కోవెల నిర్మాణానికి భూమి పూజ‌

వరికుంటపాడు: ఏపీలోని నెల్లూరు జిల్లా, వరికుంటపాడు గ్రామంలో శ్రీ సీతారామ స్వామి గిరిజన కాలనీలో శ్రీ సీతారాముల దేవాలయం నిర్మాణానికి మంగ‌ళ‌వారం భూమి పూజ జరిగింది. ఈ ప‌నుల‌కు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయం అందించ‌నుండ‌గా,...
News

అనారోగ్యం బారిన మైనారిటీ స్కూల్ విద్యార్థులు! (వీడియో)

కాగ‌జ్‌న‌గ‌ర్‌: తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీమ్ జిల్లా, కాగజ్‌నగర్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దాదాపు 31 మంది విద్యార్థులు రాత్రి భోజనం చేసిన తర్వాత అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. https://twitter.com/i/status/1572123613616312321 మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు,...
News

అయోధ్యలో 251 మీటర్ల రాముడి ప్రతిమ

అయోధ్య‌: ఉత్తర​ప్రదేశ్​ అయోధ్యలో ఏర్పాటు కానున్న 251 మీటర్ల శ్రీరాముడి ప్రతిమ ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహం కానుంది. రామజన్మభూమిలో కొత్తగా నిర్మితమవుతున్న రామాలయం దర్శనానికి వచ్చే వారిని మంత్రముగ్ధుల్ని చేయనుంది. గుజరాత్​ కేవడియాలోని సర్దార్​ పటేల్ ఐక్యతా విగ్రహం రూపశిల్పి,...
News

కేర‌ళ ప్రయాణికుడి కడుపులో కిలో బంగారం!

కొజికోడ్: కేరళ కొజికోడ్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు కిలో బంగారాన్ని నాలుగు క్యాప్సూల్స్​లో నింపి.. కడుపులో దాచుకొని తరలిస్తున్నట్టు గుర్తించారు. మలప్పురం జిల్లా వరియంకోడ్​కు చెందిన నౌఫల్​(36) అనే వ్యక్తి దుబాయ్...
News

25 నుంచి తెలంగాణ‌లో బతుకమ్మ సంబరాలు

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణ‌లో బతుకమ్మ సంబరాలు ఈ నెల 25 నుంచి జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను విస్తృతంగా చేస్తున్నారు. వ‌చ్చే నెల మూడోతేదీ వ‌ర‌కు సంబ‌రాలు జ‌ర‌గ‌నున్నాయి. బతుకమ్మ పండుగను రాష్ట్ర రాజధానితోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం...
1 1,634 1,635 1,636 1,637 1,638 2,383
Page 1636 of 2383