News

News

మధుమేహ వ్యాధి నిర్ధారణకు సరికొత్త పరికరం ఆవిష్క‌ర‌ణ

ఘ‌న‌త సాధించిన ఆంధ్రా విశ్వవిద్యాలయం విశాఖ‌ప‌ట్నం: మారుతున్న జీవనశైలి కారణంగా మధుమేహం బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు షుగర్‌ లెవల్స్‌ను తెలుసుకునేందుకు ఖర్చుతో కూడిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి భిన్నంగా టైప్‌–2 షుగర్‌ను క్షణంలోనే తెలుసుకునేలా, అతి...
News

దేశంలో వృథా నీటి వ్యాపారానికి కేంద్రం కసరత్తు

దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు న్యూఢిల్లీ: వృథాగా వెళ్ళే నీటిని మార్కెట్‌లో వినియోగ వస్తువుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సంబంధిత విధాన రూపకల్పనపై నీతి ఆయోగ్‌ కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌ల్లో బంగారం, వెండి, ముడిచమురును విక్రయిస్తున్నట్టుగానే...
News

‘సబ్ కా సాత్…సబ్ కా వికాస్’ పుస్తకం ఆవిష్క‌ర‌ణ‌

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అన్ని పక్షాల రాజకీయ నాయకులను తరచుగా భేటీ అవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అలా చేస్తేనే ప్రతిపక్ష పార్టీలు.. ఆయన విధానాలపై ఉన్న అపార్థాలను తొలగించుకునేందుకు సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ప్రసంగాల్లో...
News

పంజాబ్‌లో పెచ్చుమీరుతున్న గ్యాంగ్ స్టార్లు

రౌడీ ముఠాల్లో చేరాలంటూ ఆన్‌లైన్ ప్రకటనలు చండీగఢ్: పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్ల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయి. బరితెగించి ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమ గ్యాంగ్‌లో చేరాలనుకునే వారు ఫలానా వాట్సాప్‌ నెంబర్‌కు మెసేజ్‌ చేయాల్సిందిగా.. ఆ నెంబర్‌ను జత చేస్తూ ఫేస్‌బుక్‌లో ప్రకటన...
News

ఐరాస వేదికగా పాక్ ప్రధాని కుయుక్తులు.. గట్టిగా గుణ‌పాఠం చెప్పిన భారత్!

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్​కు భారత్ దిమ్మతిరిగి పోయేలా బదులిచ్చింది . పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రసంగం అనంతరం భారత్‌ ప్రత్యుత్తర హక్కును వినియోగించుకుని దాయాది దేశం కుయుక్తులను ఎండగట్టింది. అంతర్జాతీయ వేదికపై తప్పుడు...
News

పూణెలోని పీఎఫ్‌ఐ ర్యాలీలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు.. 70 మందిపై కేసు

పూణే: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)కి వ్యతిరేకంగా దేశవ్యాప్త చర్య తర్వాత ఈ సంస్థ మద్దతుదారులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ప్రదర్శనలో అభ్యంతరకర నినాదాలు లేవనెత్తారు. ఈ సందర్భంగా 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ...
News

మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర!

ఎన్ఐఏ విచారణలో వెల్లడవుతున్న నిజాలు న్యూఢిల్లీ: ప‌్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ హ‌త్య‌కు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కుట్ర ప‌న్నింది. ఎన్ఐఏ ఆ సంస్థ నాయ‌కుల‌ను విచారించ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది. జులైలో పాట్నా పర్యటన సమయంలో దాడికి విఫలయత్నం...
News

‘భారత్​ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్ర… పీఎఫ్ఐని బ్యాన్ చేయండి’

న్యూఢిల్లీ: ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడికి ఉసిగొల్పే విధంగా ఈ పత్రాలు ఉన్నాయని ఎన్​ఐఏ పేర్కొంది....
News

నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారికి 18 శక్తి పీఠాల నుంచి సారె

నగరంలో భారీ శోభాయాత్ర నెల్లూరు: దసరా ఉత్సవాల్లో భాగంగా నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు సారె అందుకున్నారు. దేశంలోని పద్దెనిమిది శక్తి పీఠాల నుంచి వచ్చిన చీర, సారెలను అమ్మవారి ఆలయానికి శోభయాత్రగా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో...
News

పశ్చిమ బెంగాల్‌లో మేనల్లుడిని క‌డ‌తేర్చిన అబూషేక్‌!

మాంటెస్వర్: పశ్చిమ బెంగాల్‌లోని మాంటెస్వర్ (మంతేశ్వర్) సబ్‌డివిజన్‌లోని పుర్బా బర్ధమాన్‌లోని మరో భయంకరమైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. అబూ షేక్‌.. అతని తొమ్మిదేళ్ళ‌ మేనల్లుడు బెల్వార్ హొస్సేన్ షేక్‌ను హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు అబూ షేక్‌ను అరెస్టు చేశారు. బెల్వార్...
1 1,629 1,630 1,631 1,632 1,633 2,383
Page 1631 of 2383