ఆలయ గోపురానికి ఢీకొట్టి కుప్పకూలిన ట్రైనీ విమానం!
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. రీవా నగరంలోని ఎయిర్స్ట్రిప్పై ఓ ట్రైనింగ్ ప్లేన్ కూలిపోయింది. పైలట్ మృతి చెందాగ.. ట్రైనీ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వచ్చారు. అనంతరం వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. పైలట్కు తీవ్ర గాయాలు...









