News

News

జపాన్ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ

టోక్యో: జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జపాన్​ మాజీ ప్రధానమంత్రి షింజో అబే మరణం విషాదకరమని.. ముఖ్యంగా తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు నరేంద్ర మోదీ. గతంలో...
News

భార‌త్‌పై అమెరికా మీడియా వ్య‌తిరేక ప్ర‌చారం… జైశంక‌ర్ విమ‌ర్శ‌

వాషింగ్టన్‌: భారత్‌ పట్ల పక్షపాత ధోరణితో వార్తలు రాస్తున్నారంటూ అమెరికన్‌ మీడియాపై విదేశాంగ మంత్రి జై శంకర్‌ విరుచుకుపడ్డారు. ప్రతిష్ఠాత్మకమైన వాషింగ్టన్‌ పోస్ట్‌తో సహా మొత్తంగా మీడియా అంతా భారత్‌ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందంటూ విమర్శించారు. అమెరికాలోని భారతీయులు వాషింగ్టన్‌లో ఏర్పాటుచేసిన...
News

‘ఆపరేషన్​ పీఎఫ్​ఐ’ ముమ్మరం.. 8 రాష్ట్రాల్లో ఎన్​ఐఏ, ఈడీ దాడులు!

న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా-పీఎఫ్​ఐపై కేంద్ర సంస్థలు మరోమారు గురిపెట్టాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ-ఎన్​ఐఏ, ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​-ఈడీ మంగళవారం ఉదయం సంయుక్త ఆపరేషన్​ చేపట్టాయి. ఎనిమిది రాష్ట్రాల్లో పీఎఫ్​ఐ సంస్థతో సంబంధం...
News

మైసూరులో దసరా ఉత్సవాలకు రాష్ట్రపతి ముర్ము శ్రీకారం

మైసూరు: మైసూరులో నయనానందకరంగా పది రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర ఉత్సవంగా అత్యంత వైభవంగా మైసూరులో జరిగే ఈ ఉత్సవాలలో రాష్ట్రపతి పాల్గొనడం ఇదే మొదటిసారి. మైసూరులోని చాముండి కొండలపై ఉన్న...
News

ఇస్లాంలోకి మారాలని హిందూ బాలిక‌ల‌పై తీవ్ర ఒత్తిడి… ఆరుగురి అరెస్టు!

ఉన్నావ్: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా మౌరన్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిందూ మైనర్ సోదరీమణులను ఇస్లాంలోకి మారాలని ముస్లిం యువ‌కులు వారిపై తీవ్ర ఒత్తిడి చేశారు. బాధితులు లచ్చి ఖేడా గ్రామానికి చెందిన వారు. వీరిని బలవంతంగా మతమార్పిడి చేసేందుకు ప్రయత్నించ‌డంతో...
News

గోమాత మృత‌దేహాన్ని జేసీబీకి క‌ట్టి…

సత్నా: మధ్యప్రదేశ్​ సత్నాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పెప్టెక్​ సిటీ టౌన్​షిప్ సమీపంలోని దాబా వద్ద ఓ ఆవు మరణించగా.. దాని మృతదేహాన్ని తరలించేందుకు దాబా నిర్వహకులు జేసీబీని ఏర్పాటు చేశారు. జేసీబీకి ఆవును తాడుతో కట్టి రోడ్డుపై లాక్కెళ్ళి, ఖాళీ...
News

డ్రగ్స్​ ప్రధాన సూత్రధారి ఎడ్విన్​ పరారీ… నార్కోటిక్​ పోలీసుల గాలింపు

భాగ్య‌న‌గ‌రం: గోవా మాదక ద్రవ్యాల కేసులో పరారీలో ఉన్న ఎడ్విన్ కోసం హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు గాలిస్తున్నారు. గోవా నుంచి తప్పించుకున్న ఎడ్విన్ బెంగళూరు లేదా ముంబయిలో తలదాచుకొని ఉండొచ్చని నార్కోటిక్ పోలీసులు అనుమానిస్తున్నారు. మాదక ద్రవ్యాల కేసులో ఎడ్విన్...
News

చండీఘర్ విమానాశ్రయంకు భగత్ సింగ్ పేరు

చండీగఢ్: గొప్ప స్వాతంత్య్ర‌ సమరయోధుడికి నివాళిగా చండీగఢ్ విమానాశ్రయానికి షాహీద్ భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. తన నెలవారీ మన్ కీ బాత్ ప్రసంగం 93వ ఎపిసోడ్‌లో ఆదివారం ఈ ప్రకటన చేశారు. సెప్టెంబరు 28న...
News

మనం హిందువులం, కానీ హిందువుకు ప్రత్యేక నిర్వచనం లేదు… డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్‌

షిల్లాంగ్‌: భారతదేశం అనాది కాలం నుండి ప్రాచీనమైన దేశమని, అయితే నాగరికత లక్ష్యాలు, విలువలను మరచి పోవడం వల్ల అది స్వేచ్ఛను కోల్పోయిందని రాష్ట్రీయ స్వయంసేవక‌ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. మేఘాలయాలో షిల్లాంగ్‌లో ఆదివారం...
News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేటి సాయంత్రం అంకురార్పణ

తిరుప‌తి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందురోజు చేపట్టే అంకురార్పణ కార్యక్రమాన్ని నేటి సాయంత్రం నిర్వహించనున్నారు. వెంకటేశ్వరస్వామి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తారు. ఆలయానికి నైరుతి...
1 1,627 1,628 1,629 1,630 1,631 2,383
Page 1629 of 2383