తిరుమలలో వసతి గృహాల అద్దె పెంపు!
తిరుమలలోని కొన్ని వసతి గృహాల్లో ఆధునికీకరణ పనులు చేపట్టి ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన గదుల అద్దెను టీటీడీ పెంచేసింది. కౌస్తుభం, పాంచజన్యం, నందకం, వకుళమాత వంటి వసతి గృహాల్లో ధరలు పెరిగాయి. గతంలో రూ.500, రూ.600 వరకు ఉండే అద్దె ప్రస్తుతం...









