News

News

సౌదీ అరేబియాలో ఘనంగా తెలుగు సమాఖ్య వార్షికోత్సవం

దమ్మామ్‌: సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య ప్రథమ వార్షికోత్సవాన్ని సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో ఘనంగా నిర్వహించారు. తెలుగువారి ఐక్యత, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని, తెలుగువారు కష్టాల్లో ఉంటే వారికి అండగా ఉండాలనే సంకల్పంతో సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య ఏర్పాటైంది. ఈ...
News

పీఎఫ్​ఐను నిషేధించిన కేంద్రం!

ఉపా చట్టం కింద ఐదేళ్ళు బ్యాన్​ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా(పీఎఫ్​ఐ)పై నిషేధం విధించింది. పీఎఫ్​ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ళ‌పాటు బ్యాన్​ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. చట్ట వ్యతిరేక...
News

మాజీ న‌టి ఆషా ప‌రేఖ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

న్యూఢిల్లీ: మాజీ న‌టి ఆషా ప‌రేఖ్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వ‌రించింది. ఆషా ప‌రేఖ్ 95 చిత్రాల్లో న‌టించారు. దిల్ దేకే దేకో, క‌టీ ప‌తంగ్‌, తీస్రీ మంజిల్‌, బ‌హారోంకే స‌ప్నే, ప్యార్ కా మౌస‌మ్‌, కార‌వాన్ లాంటి హిట్...
News

బీహార్‌లో ‘ల్యాండ్ జిహాద్’… మ‌జార్‌గా మారిన 2,300 ఏళ్ళ‌నాటి అశోక శాసనం!

అక్క‌డే ఏటా ఉర్స్‌ పాట్నా: బీహార్‌లో 'ల్యాండ్ జిహాద్‌' జ‌రుగుతోంది. ఇక్కడి చారిత్రక ప్రదేశంలో ముస్లింల ప్రార్థ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఏటా ఉర్స్ జ‌రుగుతోంది. 2300 ఏళ్ళ‌నాటి అశోక శాసనం కాలక్రమేణా మజార్‌గా మారిపోయింది. ఆ ప్రదేశంలో ఆకుపచ్చ వస్త్రంతో క‌ప్పి, మ‌స్లింలు...
News

ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల హత్యకు పీఎఫ్ఐ కుట్ర!

న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రదాడులకు సంబంధించి పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) పన్నిన పన్నాగాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ), ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడాలని పీఎఫ్‌ఐ చూసినట్టు తాజాగా వెల్లడైంది. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక...
News

ఖైర‌తాబాద్‌లో దుర్గా విగ్ర‌హంపై ముస్లిం మ‌హిళ‌ల దాడి!

భాగ్య‌న‌గ‌రం: ఇక్క‌డి ఖైర‌తాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండ‌పంపై ఇద్ద‌రు ముస్లిం మ‌హిళ‌లు దాడికి పాల్ప‌డ్డారు. దీంతో రెండు సింహాల విగ్ర‌హాల్లో ఒక‌టి స్వ‌ల్పంగా దెబ్బ‌తింది. వీరిలో ఓ మ‌హిళ చేతిలో రెంచ్ ఉంద‌ని,.. వీరిని అడ్డుకోవాల‌ని చూసిన స్థానికుడిపై...
News

ఇరాన్‌లో `హిజాబ్ యువతీ’ మరణం బయటపెట్టిన జర్నలిస్ట్ అరెస్ట్

టెహ్రాన్: హిజాబ్ సరిగా ధరించనందుకు ఇరాన్ నైతిక పోలీసులు నిర్బంధంలో మృతి చెందిన యువతీ మెహ్సా అమినీ కధనాన్ని మొదటగా ప్రచురించిన సంఘటనకు సంబంధించి కనీసం ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో షార్క్ వార్తాపత్రిక, వెబ్‌సైట్ జర్నలిస్టు...
News

ఇక నుంచి బాబ‌ర్‌పూర్ ‘గురునాన‌క్ న‌గ‌ర్‌’… పేరు మార్చిన ప్ర‌భుత్వం

హ‌ర్యానా: సుమారు వందేళ్ళ త‌ర్వాత బాబ‌ర్‌పూర్‌ను తిరిగి గురునాన‌క్‌ న‌గ‌ర్‌గా పేరు మారుస్తూ హ‌ర్యాణా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ బాబ‌ర్‌పూర్ అనేది అత్యంత ప‌విత్ర స్థ‌ల‌మైన పానిప‌ట్ జిల్లాలో ఉంది. దీంతో ఎప్ప‌టి నుంచో, ఇక్క‌డ ఉన్న ప్ర‌జ‌ల కోరిక...
News

నేడు పెద్ద శేష వాహనంపై ఊరేగనున్న శ్రీవారు

తిరుప‌తి: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు సర్వాంగ సందరంగా ముస్తాబయ్యాయి. బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా సోమవారం రాత్రి అర్చకులు.. వైఖానస ఆగమోక్తంగా మంగళవాద్యాల నడుమ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. యాగశాలలో అంకురార్పణ క్రతువును నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 5 నుంచి 5.30...
News

బాలాత్రిపుర సుందరీ దేవిగా విజయవాడ దుర్గమ్మ

విజ‌య‌వాడ‌: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మొదటిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు నేడు బాలత్రిపురసుందరిదేవిగా కొలువుదీరారు. ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. వృద్ధులు, దివ్వాంగులకు నేటి నుంచి...
1 1,626 1,627 1,628 1,629 1,630 2,383
Page 1628 of 2383