News

News

అస్సాంలో 60 శాతానికి పడిపోయిన హిందూ జనాభా.. 40 శాతానికి పెరిగిన ముస్లింలు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ముస్లిం ఎమ్మెల్యే డిమాండ్‌!

అస్సాంలోని ముస్లింల జనాభా ప్రస్తుతం 40 శాతానికి చేరిందని.. హిందువుల జనాభా 60 శాతానికి పడిపోయిందని.. జనాభా తామాషా ప్రమారం ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో అయిదు శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఏఐయూడీఎఫ్‌ ఎమ్మెల్యే కరీముద్దీన్‌ బర్భూయాన్‌ డిమాండ్‌ చేశారు. ఈ...
ArticlesNews

గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లోనే లభ్యం

భారతదేశంలో ఏటా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలు, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరవ్వాలనుకునే వారికి జారీ చేసే పాసులు, టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఆహ్వానించే అతిథులకు సైతం...
News

రానున్న ఎన్నికల్లో తెలంగాణ, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ జెండా ఎగురవేస్తాం – కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధీమా

రానున్న ఎన్నికల్లో(2023) తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో- ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయాలంటే- 2023లో జరిగే...
News

పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత కేసరినాథ్‌ త్రిపాఠి కన్నుమూత

పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత కేసరినాథ్‌ త్రిపాఠి (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న తన నివాసంలో ఆదివారం ఉదయం 5 గంటలకు భౌతికంగా దూరమయ్యారు. త్రిపాఠి.. శ్వాస సంబంధిత, అదేవిధంగా...
News

క్రైస్తవులను త్వరలో చంపేస్తారని హైదరాబాద్‌ పాస్టర్‌ ప్రచారం.. మోదీ, షాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు!

న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా బీజేపీపై హైదరాబాద్ కు చెందిన ఓ పాస్టర్ చర్చిలో చేసిన ప్రసంగం సంచలనంగా మారింది. తనకు లభ్యమైన అమెరికన్ టాప్ సీక్రెట్ ఏజెన్సీ నివేదిక ప్రకారం 2023లో భారతదేశంలో మతపరమైన దాడులు,...
News

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు ముష్కరులు హతం!

జమ్ముకశ్మీర్​లో ఇటీవలే జరిగిన రాజౌరీ ఉగ్రదాడులతో సంబంధం ఉన్న ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. బాలాకోట్​లోని పూంచ్​ సెక్టార్​లో శనివారం రాత్రి జరిగిన ఆపరేషన్​లో ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. అనుమానాస్పద కదలికలను గమనించిన భద్రతా దళాలు కాల్పులు జరిపినట్లు...
News

సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందేభారత్ రైలు.. ఈ నెల 19న ప్రారంభించనున్న ప్రధాని మోదీ!

భారతీయ రైల్వేకు ప్రత్యేక ఆకర్షణగా మారిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు సికింద్రాబాద్-విజయవాడ మధ్య పరుగులు పెట్టనుంది. ఈ మేరకు వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ఈ నెల 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ నగరానికి రానున్నారు. తొలుత వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌...
News

అర్చకుల వైద్య ఖర్చులకు నూరుశాతం భరోసా – మంత్రి కొట్టు సత్యనారాయణ

దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని వివిధ దేవాలయాలో పనిచేస్తున్న అర్చకులు, వారి కుటుంబ సభ్యులకు ఏదైనా కారణం చేత అనారోగ్యం బారిని పడినప్పుడు వైద్యం కోసం చేసిన ఖర్చులో ప్రస్తుతం అర్చక సంక్షేమ నిధి నుంచి 50% వరకు మాత్రమే చెల్లించడం...
News

ఆయుధాలు అక్రమంగా తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు!

మధ్యప్రదేశ్ లో అక్రమంగా ఆయుధాలు తయారు చేసే 9 కేంద్రాల‌ను అనంతపురం పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఆయుధాలు, తూటాలు తయారు చేసి అక్రమంగా రవాణా చేయడమే కాకుండా గంజాయి వంటి మాదక ద్రవ్యాలు కూడా విక్రయిస్తున్నట్లు...
News

రేపే శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్ల విడుదల!

జనవరి 9న శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 9న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జనవరి 12 నుంచి 31 వరకు, ఫిబ్రవరి...
1 1,626 1,627 1,628 1,629 1,630 2,447
Page 1628 of 2447