News

ArticlesNews

‘లక్ష్య’ హత్యల్లో ఇస్లామిస్ట్ సంస్థ పీఎఫ్ఐ ప్రమేయం!

న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం బుధవారం, 28 సెప్టెంబర్ 2022న, ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ), దాని అనుబంధ సంస్థ‌ల‌ను నిషేధించిన విష‌యం విదిత‌మే. అయితే, పీఎఫ్ఐ దేశ‌వ్యాప్తంగా చ‌ట్ట‌వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింద‌ని ప్ర‌భుత్వం ఆరోపించింది. పీఎఫ్ఐ చేపట్టిన విధ్వంసక...
News

కేంద్ర ప్రభుత్వ చర్యలు భేష్‌: ముస్లిం సంస్థలు

న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ), దాని అనుబంధ సంస్థలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థలపై ఐదేళ్ళ‌పాటు విధించిన నిషేధం తక్షణమే అమల్లోకి...
News

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం: కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: ఏపీలోని విశాఖ‌ప‌ట్నంలో రైల్వేజోన్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామ‌ని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధ‌వారం వెల్ల‌డించారు. జోన్ ఏర్పాటుకు డీఆర్‌ఎం కార్యాలయం పక్కనే స్థలం ఎంపిక చేశామ‌ని, రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంద‌ని మంత్రి పేర్కొన్నారు....
News

సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం విచార‌ణ లైవ్ ప్ర‌సారాలు ప్రారంభం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు రాజ్యాంగ ధ‌ర్మాస‌నం చేప‌ట్టిన విచార‌ణ‌ను తొలిసారి లైవ్‌లో ప్ర‌సారం చేశారు. శివ‌సేన‌కు సంబంధించిన కేసును ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. సీఎం షిండే, మాజీ సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేకు చెందిన కేసును ధ‌ర్మాస‌నం విచారించింది. సెప్టెంబ‌ర్ 27వ తేదీ నుంచి...
News

బుర్ఖా వేసుకోలేద‌ని భార్యను చంపిన ఇక్బాల్‌!

ముంబ‌యి: బుర్ఖా వేసుకుని, ముస్లిం సంప్ర‌దాయాలు పాటించ‌డం లేద‌ని ఇక్బాల్ అనే వ్య‌క్తి త‌న భార్య రూపాలీని నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపాడు. ఆ మహిళ చేతులు, మెడపై కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. ఈ ఘటన ముంబయిలోని చెంబూర్​లో జరిగింది....
News

టీటీడీ 2023 డైరీలు, క్యాలెండర్లు, పంచాంగం ఆవిష్కరణ

తిరుప‌తి: శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి టీటీడీ ముద్రించిన 2023వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 13 లక్షలు, 6 పేజీల క్యాలెండ‌ర్లు 50 వేలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 1.50...
News

పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి గతంలోనే నిర్ణయం తీసుకొని ఉండాల్సింది…

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) విషయంలో 1971లో భారత్‌-పాక్ యుద్ధ సమయంలోనే నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌, కంగ్రా జిల్లాలోని బదోలిలో అమరవీరుల కుటుంబాల సంత్కరించుకునే కార్యక్రమం వేదికగా పీవోకేపై మాట్లాడారు రాజ్‌నాథ్....
News

నేడు గాయత్రీ దేవిగా దుర్గమ్మ దర్శనం

విజ‌య‌వాడ‌: దసరా ఉత్సవాల్లో మూడోరోజు బుధవారం కనకదుర్గమ్మ.. గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలశక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది.. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి...
News

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మైసూర్ మహారాజు

మైసూర్‌: శరన్నవరాత్రుల్లో భాగంగా కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్ అందంగా ముస్తాబైంది. వేడుకల్లో యాదువ కుటుంబ వారసుడు, యదువీర్ కృష్ణదత్త వడయార్ చాముండేశ్వరీ దేవీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ వంశస్థులు యదు వంశ సంప్రదాయం ప్రకారం అంబావిలాస ప్యాలెస్‌లోని దర్బార్ హాలులో...
News

చిన్నశేష వాహనంపై ఊరేగుతున్న శ్రీవారు

తిరుప‌తి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు చిన్న శేష వాహనంపై విహరిస్తున్నారు. మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో భక్తులకు కనువిందు చేస్తున్నారు. రాత్రికి వీణాపాణియై.. సరస్వతీదేవి రూపంలో హంసతూలికా వాహనంపై విహరిస్తారు. స్వామివారి వైభవాన్ని కనులారా చూసేందుకు తరలివచ్చిన భక్తకోటికి...
1 1,625 1,626 1,627 1,628 1,629 2,383
Page 1627 of 2383