నేటి నుంచి కొరియాకు చెందిన 108 మంది బౌద్ధ యాత్రికుల తీర్థయాత్ర ప్రారంభం… ఈ యాత్ర విశేషాలేంటంటే?
న్యూఢిల్లీ -- దక్షిణ కొరియాకు చెందిన సాంగ్వోల్ సొసైటీ నిర్వహిస్తున్న తీర్థయాత్రలో భాగంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా నుంచి 108 మంది బౌద్ధ యాత్రికులు 43 రోజుల పాటు 1,100 కిలోమీటర్లు నడవనున్నట్లు ఇన్ఫర్మేషన్ బ్యూరో మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ...









