News

News

నేటి నుంచి కొరియాకు చెందిన 108 మంది బౌద్ధ యాత్రికుల తీర్థయాత్ర ప్రారంభం… ఈ యాత్ర విశేషాలేంటంటే?

న్యూఢిల్లీ -- దక్షిణ కొరియాకు చెందిన సాంగ్‌వోల్ సొసైటీ నిర్వహిస్తున్న తీర్థయాత్రలో భాగంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా నుంచి 108 మంది బౌద్ధ యాత్రికులు 43 రోజుల పాటు 1,100 కిలోమీటర్లు నడవనున్నట్లు ఇన్ఫర్మేషన్‌ బ్యూరో మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖను భగ్నం చేసేందుకు మలప్పురంలో సీపీఎం గూండాల యత్నం!

కొచ్చి (VSK) - కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లా కొట్టక్కల్‌లో గత ఫిబ్రవరి 6, 2023 రాత్రి సిపిఎం, డివైఎఫ్‌ఐ గూండాలు... ఆర్‌ఎస్‌ఎస్ శాఖను భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. శాఖ కార్యక్రమం శాంతియుతంగా, మామూలుగా క్రమశిక్షణతో సాగుతుండగా.. కొట్టక్కల్ శివాలయం ప్రాంగణంలోని...
News

గిరిజనుల మత మార్పిడులపై ఈ నెల 12న అస్సాంలో ర్యాలీ

భారతదేశంలో మత మార్పిడులు స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ఉన్నాయి. ప్రధానంగా భారతదేశంలోని షెడ్యూల్డ్ తెగల ప్రజలకు ఈ పెను ముప్పు నిరంతరం ఇబ్బంది కలుగజేస్తూనే ఉంది. అస్సాంలోని గిరిజనులను విదేశీ మతాల్లోకి మార్చడం కొత్త సంఘటన కాదు కానీ గత కొన్ని...
News

ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ సంస్థల విచ్ఛిన్నమే పీఎఫ్‌ఐ లక్ష్యం.. సంచలన విషయాలు వెలుగులోకి!

పాపులర్ ఫ్రంట్ ఇండియా (PFI)కి చెందిన అయిదుగురు నిందితులను గతేడాది సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. కేంద్రం ఆ సంస్థపై నిషేధం కూడా విధించింది. అయితే.. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి...
News

”మూగ”జీవుల రోధన!

కాలు దూరని క్యాబిన్లలో.. గాలి చొరబడని వ్యాన్లలో.. కనికరం లేని చేతుల్లో.. కబేళాకు వెళ్లక ముందే కళేబరాలుగా మిగులుతున్న మూగ జీవాల మౌనరోదన ఇది. గంటల కొద్దీ ప్రయాణం.. కదలలేని వైనం.. ఆహారం ఇవ్వరు.. నీటి చుక్క చూపరు.. ఊరు చేరుకునే...
News

తమిళనాడులోని ఆలయాల్లో ఉండే ఏనుగులకు ప్రత్యేక వసతుల కల్పన

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల్లో పోషించే ఏనుగులకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు పేర్కొన్నారు. కోయంబత్తూర్‌ జిల్లా పేరూర్‌ బడ్డీశ్వరాలయంలో కల్యాణి అనే ఏనుగు స్నానం చేసేందుకు అనుకూలంగా రూ.60 లక్షలతో...
News

మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం! రోదసీలోకి దూసుకెళ్లనున్న మూడు ఉపగ్రహాలు!

ఇస్రో(ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(SHAR)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ను ప్రయోగించేందుకు ఇస్రో సైంటిస్టులు రెడీ అయ్యారు. రేపు ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2(PSLVD2) రాకెట్‌ మూడు ఉపగ్రహాలను...
News

ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్లను కొనుగోలు చేయనున్న భారత్‌! వీటి ప్రత్యేకత ఏంటంటే?

అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌ను భారత్‌ త్వరలో కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఈ డ్రోన్ల ప్రత్యేకత ఏంటంటే.. లేజర్‌ గైడెడ్‌ హెల్‌ఫైర్‌ క్షిపణులను అత్యంత కచ్చితత్వంగా ప్రయోగించగలవు. అల్‌ఖైదా చీఫ్‌ ఐమాన్‌ అల్‌-జవహిరిని అంతం చేసేందుకు అమెరికా ఈ డ్రోన్‌నే...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 63,315 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు...
News

భారత్‌ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది – సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ

మైసూరు (VSK) - భారతదేశం అంతటా సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతోందని.. ఎంతో ప్రతిభావంతులైన మనదేశ యువకులు అనేక రంగాల్లో ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నారని ఆర్‌ఎస్‌ఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ తెలిపారు. రానున్న 25 ఏళ్లలో భారతదేశ అభివృద్ది యువత చేతుల్లోనే...
1 1,625 1,626 1,627 1,628 1,629 2,488
Page 1627 of 2488