News

News

పాకిస్తాన్‌లో వరుసగా మృతి చెందుతున్న భారత ఖైదీలు… కేంద్రం ఆందోళన

న్యూఢిల్లీ: గత తొమ్మిది నెలల వ్యవధిలో పాకిస్తాన్‌లో భారత్‌కు చెందిన ఆరుగురు ఖైదీలు మృతి చెందడం ఆందోళనకరమని కేంద్రం పేర్కొంది. మృతుల్లో ఐదుగురు మత్స్యకారులే ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి అన్నారు. ఈ అంశాన్ని పాకిస్తాన్‌...
News

పాకిస్తాన్ పడవలో మాదకద్రవ్యాలు… ఆరుగురి అరెస్టు

గుజరాత్​: గుజరాత్​లో కచ్​ తీరంలో ఏటీఎస్​, ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ జరిపిన సంయుక్త ఆపరేషన్​లో 50 కిలోల మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.350 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్​కు చెందిన ఓ పడవలో వీటిని...
News

గో ఆధారిత ఉత్పత్తులతో క్యాన్సర్ నివారించవచ్చు… మహిళా ఉద్యోగులకు టీటీడీ అవగాహన సదస్సు

తిరుప‌తి: ప్రశాంత‌మైన మ‌న‌స్సుతో యోగా, ధ్యానం అల‌వ‌ర‌చుకుని గోఆధారిత వ్యవ‌సాయ ఉత్పత్తుల‌ను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ ర‌హిత స‌మాజాన్ని నిర్మించ‌వ‌చ్చని టీటీడీ ఈఓ ధ‌ర్మారెడ్డి తెలిపారు. టీటీడీ మ‌హిళా ఉద్యోగుల‌కు క్యాన్సర్ పై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అవ‌గాహ‌న కార్యక్రమాన్ని...
News

108 వీణలతో మధురై మీనాక్షమ్మకు స్వరనీరాజనం

మధురై: ప్రఖ్యాతిగాంచిన మధురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం 108 మంది వివిధ వయసుల వారు ఒకే వేదికపై వీణ వాయించారు. దీంతో గుడి ప్రాంగణమంతా సంగీతంతో మరింత ఆహ్లాదంగా మారింది. ఇలా 108 మంది...
News

గోశాలకు నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం

మంగళూరు: కర్ణాటకలో ఓ వ్యక్తి చేసిన ప‌నికి సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గోవు రుణం తీర్చుకోవడం కోసం గోశాల నిర్మాణానికి ఏకాంగా నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడు ఓ ముస్లిం. దీంతో అందరు అతడి దాతృత్వాన్ని కీర్తిస్తున్నారు. అదే స్థలంలో...
News

శ్రీవారి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు

తిరుప‌తి: కొండంత జనం.. శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామివారి దర్శనానికి భక్తులు అధికంగా వస్తున్నారు. తమిళులకు అత్యంత ముఖ్యమైన పెరటాసి మాసం ముడో వారం కావడంతో జనాలు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు నిండి...
News

దుర్గమ్మ గుడి వద్ద విరిగిపడ్డ రావిచెట్టు కొమ్మలు… త్రుటిలో తప్పిన ప్రమాదం

విజయవాడ: కనకదుర్గమ్మ సన్నిధిలో త్రుటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి ఆలయంలోని రావిచెట్టు కొమ్మ పైభాగం స్వల్పంగా విరిగింది. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు బయటకొచ్చి కూర్చునే ప్రాంతంలో విరిగిన చెట్టుకొమ్మలు పడ్డాయి. అమ్మవారి దర్శనం తర్వాత ఆలయం నుంచి బయటకొచ్చి...
News

ఛత్తీస్​గఢ్‌లో దారుణం… ముగ్గురు సాధువులపై దాడి!

భిలాయ్ చరోడా: పిల్లలను ఎత్తుకేళ్ళుందుకు వచ్చారన్న అనుమానంతో ముగ్గరు సాధువులను గ్రామస్థులు దారుణంగా కొట్టారు. ఈ దాడిలో ఆ ముగ్గురు తీవ్రంగా గాయపడగా, ఒకరి తలకు దెబ్బ తగిలింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది ఆ ముగ్గురు...
News

రూ.120 కోట్ల విలువైన డ్రగ్స్​​ స్వాధీనం

ముంబాయి: మహారాష్ట్ర ముంబయిలో భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 50 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబయి క్రైమ్ బ్రాంచ్​కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ) సీజ్ చేసింది. ముంబయి గౌడౌన్​లో అంతర్జాతీయ మార్కెట్‌పై దాడులు చేసిన అధికారులు.....
News

న్యూక్లియర్ ప్లాంట్ డైరెక్టర్​ కిడ్నాప్.. అణు కేంద్రానికి ముప్పు!

ఉక్రెయిన్‌: ఉక్రెయిన్‌ అణు విద్యుత్‌ ప్లాంట్‌ డైరక్టర్‌ జనరల్‌ మురషోవ్‌ను రష్యన్‌ సైన్యం కిడ్నాప్‌ చేసిందని ఉక్రెయిన్‌ స్టేట్‌ న్యూక్లియర్‌ కంపెనీ అధ్యక్షుడు పెట్రోకోటిన్‌ ఆరోపించారు. శుక్రవారం ఓ కారులో వెళుతున్న మురషోవ్‌ను అడ్డగించిన మాస్కో సైన్యం.. అతని కళ్ళ‌కు గంతలు...
1 1,620 1,621 1,622 1,623 1,624 2,383
Page 1622 of 2383