News

News

తిరుమల భక్తులే లక్ష్యంగా ప్యాకేజీలతో వల.. నగదు చెల్లించి మోసపోతున్న అమాయకులు!

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ఉండే డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేలా కొంతమంది అక్రమర్కులు భక్తులను టార్గెట్‌ చేస్తున్నారు. తిరుమలకు రవాణాతోపాటు దర్శనం, వసతి, భోజనం కల్పిస్తామంటూ ప్యాకేజీలను కొన్ని సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయి. ఎంతో అదృష్టం ఉంటే కానీ శ్రీవారి దర్శనం లభించని...
News

కన్నప్ప ధ్వజారోహణం పూర్తి.. మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాలు కన్నప్ప ధ్వజారోహణంతో ఆగమోక్తంగా సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉత్సవాల నేపథ్యంలో శ్రీకాళహస్తి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పరమశివుడి వరంతో కన్నప్పగా మారిన తిన్నడికి కొండపై స్థానం లభించింది. భక్తుడికి పైన స్థానమిచ్చి కింద దేవదేవుడు కొలువైన...
News

ఎల్టీటీ చీఫ్‌ బతికి ఉన్నట్లు ఆధారాలు లేవు… తేల్చి చెప్పిన శ్రీలంక ఆర్మీ!

లిబరేషన్ ఆఫ్ తమిళ్ ఈళం (LTTE) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నట్టు తమిళ నేషనలిస్ట్ మూమెంట్ నేత పి.నెడుమారన్ సోమవారం చేసిన సంచలన ప్రకటనను శ్రీలంక ప్రభుత్వం తొసిపుచ్చింది. అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలేవీ తమ వద్ద లేవని స్పష్టం...
News

మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్న కేరళ పాఠశాల విద్యార్థినులు.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి!

అక్షరాస్యతలో దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుండే కేరళలో... బడి పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. స్కూళ్లు, ట్యూషన్‌ సెంటర్లలో విచ్చలవిడిగా డ్రగ్స్‌ వినియోగం పెరిగింది. బాలికలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం, వాటి కోసం బాయ్‌ ఫ్రెండ్స్‌తో సెక్స్‌ చేయడం...
News

ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌… అయోధ్య రామాలయ నిర్మాణానికి మద్దతుగా నిలిచిన వకీల్‌సాబ్‌!

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా కన్నడిగుడు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నియమితులవడంపై కర్ణాటకలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రిటైరైన ఐదు వారాలకే గవర్నర్‌ పదవిని ఆయన పొందారు. ప్రధానంగా అయోధ్యలో రామాలయం నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన ఉన్నారు. ఆయన గత...
News

భారత సైన్యానికి సలాం..! టర్కీ ప్రజల్ని ఆదుకోవడంలో అవిశ్రాంత కృషికి వారిపై ప్రశంసల జల్లు!

ఎదుటి మనిషి కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకోవడాన్ని మానవత్వం అంటారు.. అలాంటి స్ఫూర్తిదాయకమైన సేవలు అందిస్తున్న భారత సైన్యం సేవలపై టర్కీ భూకంప బాధితులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అత్యంత కష్టకాలంలో వచ్చి ఆదుకున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నారు. సైనికులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని,...
News

భారతదేశ సత్తా, ఆత్మవిశ్వాసానికి ప్రతీక ఈ వైమానికి ప్రదర్శన – ప్రధాని నరేంద్ర మోదీ

బెంగళూరు నగర శివార్లలోని యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో 14వ 'ఏరో ఇండియా 2023' షోను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్...
News

భార్యకు ట్రిపుల్‌ తలాఖ్‌ చెప్పి.. జంపవుతున్న భర్త అరెస్టు!

దేశంలో ట్రిపుల్ తలాఖ్ వ్యవహారం మరోసారి ఢిల్లీలో వెలుగుచూసింది. భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పి ఢిల్లీ నుంచి బెంగళూరు పారిపోతున్న ఓ డాక్టరును బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రిపుల్ తలాఖ్ ముప్పు నుంచి రక్షించడానికి 2019వ సంవత్సరంలో ట్రిపుల్...
News

అంతర్జాతీయ స్థాయిలో దేశంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం : గడ్కరీ

ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో 2024 చివరి నాటికి దేశంలో రోడ్డు మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. రాజస్థాన్‌లోని దౌసాలో హైవే మొదటి దశ ప్రారంభోత్సవ...
News

భారత్‌లో భూకంప భయాలు.. మూడు రాష్ట్రాల్లో ప్రకంపనలు!

తుర్కియే, సిరియాలో భారీ భూకంపం అనంతరం భారత్‌లో కూడా భూకంపాలు సంభవించే ముప్పు ఉందని నిపుణలు అంచనా వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవి నిజరూపం దాల్చుతున్నాయి. దేశంలో వరుస భూకంపాలు నమోదవుతున్నాయి. గుజరాత్‌లో శనివారం, అస్సాంలో ఆదివారం భూప్రకంపనలు రాగా.....
1 1,622 1,623 1,624 1,625 1,626 2,488
Page 1624 of 2488