రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత ప్రతినిధి సభ, ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరగనున్నది. ఈ సమావేశంలో వర్తమాన జాతీయ, రాజకీయ,సామాజిక మరియు ధార్మిక దృష్టికోణాల పై చర్చించి కీలకమైన నిర్ణయాలను ప్రకటించ...
న్యూఢిల్లీ: లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ)లో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, అక్కడి ప్రజల్ని టార్గెట్ చేయవద్దని ఇండియన్ ఆర్మీ బుధవారం పాకిస్తాన్ ఆర్మీకి హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దుల్లోని భారత్ వైపు ఉన్న ప్రజలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తే ఊరుకునేది...
ప్రతి ఏడాది శివరాత్రి సందర్భంగా చిత్తూరు జిల్లా వి.కోట ఖండ ఆరెస్సెస్ కార్యకర్తల కవాతు జరుగుతుంది. ఈ ఏడాది కూడా అదే విధంగా మండల పరిధిలోని పత్రపల్లె నుంచి లాంగ్ బజార్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా వేణుగోపాల స్వామి దేవాలయం వరకు...
ఇస్లామాబాద్: జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజర్ సోదరుడు అబ్దుల్ రావుఫ్ అస్గర్ను పాకిస్తాన్ అరెస్టు చేసినట్లు తెలిపింది. ఈయనతో పాటు పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న 44 మందిని కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించింది. అబ్దుల్ రావుఫ్ అస్గర్తో...
కర్నూలు జిల్లా కర్నూలు నగరంలో 03.03.19 న ఆరెస్సెస్ నగర విస్తృత సాంఘిక్ జరిగింది.ఈ సాంఘిక్ లో క్షేత్ర ప్రచారక్ మాన్యశ్రీ శ్యామ్ కుమార్ పాల్గొని మార్గదర్శనం చేశారు. "ఆరెస్సెస్ సమాజాన్ని జాగృతం చేసే పని చేస్తోంది" అని శ్రీ శ్యాం...
మార్చి 2 వతేది ప్రకాశం జిల్లా మద్దిపాడు లో సంచారజాతుల ఆత్మీయ సదస్సు జరిగింది. ముఖ్య వక్తగా సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీ కోడూరు సత్యనారాయణ , విభాగ్ సంపర్క ప్రముఖ్ శ్రీ తడికమల్ల హరిప్రసాద్ పాల్గొన్నారు. శ్రీ...
2.3.19 వ తేదీ AKVK కళాశాలలో శాఖావార్షికోత్సవం జరిగింది.ముఖ్యఅతిధిగా ప్రముఖ ఎముకలు, నరముల వైద్యనిపుణులు డా.సీవీ సుబ్రమణ్యం గారు,వక్తగా సామాజికసమరసతా వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీ కోడూరు సత్యం పాల్గొని ప్రసంగించారు. స్వయంసేవకులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. ముందుగా గో పూజా...
(27.02.2019) బుధవారం సక్షమ్ (సమదృష్టి,క్షమతా వికాసం మరియు అనుసంధాన మండలి) మరియు విశ్వభారతి స్వచ్చంద సేవా సంస్థ సంయుక్త ఆద్వర్యంలో గుండెమడకల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ దాదాపు 246 మందికి "హైపటైటిస్-బి"...