News

News

గంగూలీని అనుమతించండి.. మోడీకి మమతా విన్నపం

కోల్ కతా: ఐసీసీ ఎన్నికలకు పోటీ చేయడానికి సౌరవ్ గంగూలీని అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోడీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. బీసీసీఐ అధ్యక్ష పదవిని గంగూలీకి రెండోసారి ఇవ్వకపోవడం పట్ల మమత అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీసీఐ...
News

రూ. 80.65 కోట్ల టీఆర్ఎస్‌ ఎంపీ నామా ఆస్తుల జప్తు

భాగ్యనగరం: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులను జప్తు చేస్తున్నట్టుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఎంపీ నామాకు చెందిన రూ.80.65 కోట్లు విలువైన స్థిర, చర ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ఈడీ ప్రకటించింది. రాంచి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో అవకతవకలు చోటు...
News

మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు… రాజ్యాంగ విరుద్ధం: వీహెచ్‌పీ

న్యూఢిల్లీ: రిజర్వేషన్ల ప్రయోజనాన్ని షెడ్యూల్డ్ వర్గాల నుండి మతమార్పిడి ఐన వారికి కేటాయించాలని కోరడం రాజ్యాంగ విరుద్ధం, దేశ వ్యతిరేకం మాత్రమే కాదు, షెడ్యూల్డ్ కులాల హక్కులపై పగటిపూట దోపిడీ కూడా అని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) విమర్శించింది. వీహెచ్‌పీ జాయింట్ జనరల్...
News

అవమానానికి భయపడి ఆత్మహత్య.. అఫ్గానిస్థాన్‌లో దారుణం..!

కాబుల్: తాలిబన్ల చేతిలో అవమానకర మరణం తప్పదని భయపడిన ఓ మహిళ ముందుగానే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకొంది. ఈ విషయాన్ని స్థానిక మీడియా సంస్థ ఖామా ప్రెస్‌ పేర్కొంది. పెళ్లైన ఓ వ్యక్తిని ఇష్టపడిన మహిళ అతడితో కలిసి...
News

కరోనా టీకాల ప్రక్రియ కొంతకాలం నిలిపివేత

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కరోనా టీకాల సేకరణను కొంతకాలం నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు కేటాయించిన బడ్జెట్‌ను ఆర్థిక శాఖకు సరెండర్ చేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 2022-23 బడ్జెట్‌లో...
News

గల్వాన్‌ ఘర్షణ.. జిన్‌పింగ్ ఘనతగా ప్రదర్శన..!

న్యూఢిల్లీ: భారత్‌-చైనాలను యుద్ధం అంచువరకూ తీసుకెళ్లి.. లక్షల మంది సైనికులు సరిహద్దుల్లో మోహరించేందుకు కారణమైన గల్వాన్‌ ఘర్షణను షీ జిన్‌పింగ్‌ ఘనతగా సీసీపీ ప్రచారం చేస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) 20వ జాతీయ మహాసభ వేదికపైకి పార్టీ జనరల్‌ సెక్రటరీ జిన్‌పింగ్‌...
News

తిరుమల కొండపై భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులు క్యూలైన్స్ లో బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి సుమారు 15 గంటల సమయం...
News

పాక్ డ్రోన్ కూల్చివేత

అమృత్‌సర్: అమృత్‌సర్ ప్రాంతంలోని భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆదివారం రాత్రి సరిహద్దు భద్రతా దళం మరో డ్రోన్ ను కూల్చివేసింది. క్వాడ్-కాప్టర్ స్పోర్టింగ్ డ్రోన్‌ను కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో గత మూడు రోజుల్లో ఇలాంటి ఘటన చోటు...
News

జీపీఎస్‌ ఆధారిత టోల్‌ తో వాహనదారులపై తక్కువ భారం

న్యూఢిల్లీ: కేంద్రం త్వరలో కొత్త టోల్‌ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నది. ఈ విధానం అమలులోకి వస్తే కారు ప్రయాణికులపై పన్ను భారం తగనున్నట్టు తెలుస్తున్నది. కొత్త టోల్‌ విధానంలో వాహన పరిమాణం, తిరిగిన దూరం ఆధారంగా పన్ను వసూలు చేసేలా ఈ...
News

ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ కార్యకారి మండల్(ఎబికెఎం) సమావేశం ప్రారంభం

ప్రయాగ్రాజ్: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారతీయ కార్యకారి మండల్ (ఎబికెఎం) నాలుగు రోజుల సమావేశం ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది. పరమపూజ్య సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ, మాననీయ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ భారతమాతకు "పుష్పాంజలి"తో...
1 1,608 1,609 1,610 1,611 1,612 2,382
Page 1610 of 2382