తిరుమలలో డ్రోన్ వీడియో కలకలం.. సామాజిక మాధ్యమాలలో వైరల్.. అసలు ఏం జరిగిందంటే?
తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ తో చిత్రీకరించారు అన్న వ్యవహరం కలకలం రేపుతోంది. నిత్యం పటిష్ట భద్రత నడుమ ఉండే ఆలయ పరిసరాలను ఎవరో డ్రోన్తో చిత్రీకరించిన విజువల్స్ సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీంతో టీటీడీ అధికారులు స్పందించారు....









