News

News

త్వరలో భారత్‌ రోడ్ల పైకి హైడ్రోజన్‌తో నడిచే బస్సులు

మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు (ఎంఈఐఎల్‌) చెందిన ఎలక్ట్రిక్‌ వాహన రంగ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ హైడ్రోజన్‌తో నడిచే బస్‌ను తయారు చేసింది. రిలయన్స్‌ భాగస్వామ్యంతో ఈ వాహనాన్ని రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది. ఏడాదిలోగా వాణిజ్యపరంగా వీటి ఉత్పత్తి ప్రారంభించాలని ఒలెక్ట్రా లక్ష్యంగా...
News

ఆధ్యాత్మిక నగరం తిరుపతి పుట్టి నేటికి 893 ఏళ్లు!

తిరుమలను తలచుకుంటే.. గోవింద నామం మనస్సులో మార్మోగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం మనో నేత్రం ఎదుట ప్రత్యక్షమవుతారు. ఏడు కొండలవాడు కొలువైన తిరుమల ఆలయంతోపాటు ఆయన పాదాల చెంత ఉన్న తిరుపతి నగరం ఆవిర్భావమూ ఆసక్తికరమే. కలియుగం (కలియుగం మొదలై ఫిబ్రవరి...
ArticlesNews

వైద్యురాలు ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషయం.. ఘటనకు లవ్‌ జీహాద్‌ కారణమా?

తెలంగాణ రాష్ట్రానికి చెందిన  గిరిజన వైద్యురాలు ధరావత్‌ ప్రీతిని తోటి సీనియర్‌ వైద్య విద్యార్థి సైఫ్‌ వేధింపులకు పాల్పడటంతో ఆమె రెండ్రోజుల కిందట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన స్థానిక వైద్యులు ప్రీతీని హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించి అక్కడ చికిత్స అందిస్తున్నారు....
News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న (గురువారం) స్వామివారిని 57,737 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 24,090 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. గురువారం భక్తుల నుంచి హుండీ ఆదాయం 3.28 కోట్లు వచ్చింది. టికెట్ లేని సర్వదర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు...
News

పౌరసత్వం కోసం పోరాడుతున్న బ్రిటన్‌ యువతి.. ఉగ్రవాదంలో చేరి తప్పు చేశా అని బాధపడుతూ!

తెలిసీ తెలియని వయసులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం వైపు ఆకర్షితురాలైన ఓ యువతి చిక్కుల్లో పడింది. 15 ఏళ్ల వయసులో బ్రిటన్ నుంచి సిరియాకు వెళ్లి ఐసిస్‌లో చేరిన ఆమె పౌరసత్వాన్ని అప్పట్లో బ్రిటన్ రద్దు చేసింది. తిరిగి ఆ యువతి స్వదేశానికి చేరుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తనను అక్రమ రవాణా చేశారని యువతి చేస్తున్న వాదనను బ్రిటన్ కొట్టిపారేసింది. బ్రిటన్ పౌరసత్వం రద్దును ట్రిబ్యునల్ ముందు సవాల్ చేయగా అక్కడా ఎదురుదెబ్బే తగిలింది.   https://youtu.be/8LUQkCkpga4  ...
News

టర్కీ, సిరియాల్లో భారత జవానులు చేసిన సేవలు నిరుపమానం..!

భూకంపాలతో అల్లాడిపోయిన టర్కీ, సిరియాలకు హుటాహుటిన భారత దేశం చేయూతనందించింది. ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాల్లో సంభవించిన వరుస భూకంపాల వల్ల సుమారు 46 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు కూలిపోయాయి. ఇక అక్కడి వారికి రక్షించేందుకు భారత్‌...
News

పర్యావరణ పరిరక్షణ అనేది భారత్‌ అంకితభావంతో నిర్వర్తించే విధి – ప్రధాని మోదీ

పర్యావరణ పరిరక్షణ అనేది భారత్‌కు అంకితభావంతో నిర్వర్తించే విధి తప్ప బలవంతంగా చేసే పని కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రకృతి, అభివృద్ధి అనేవి కలిసి ముందుకు సాగాలని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చడానికి కృషి...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) స్వామివారిని 62,101 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు....
News

ఢిల్లీ మేయర్‌ ఎన్నికల్లో ‘జై శ్రీరామ్‌’ నినాదాలు!

దేశ రాజధాని ఢిల్లీలో హోరాహోరీగా జరిగిన మేయర్ ఎన్నికలో ఆప్ విజయం సాధించగా, ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బీజేపీ కౌన్సిలర్లు హనుమాన్ చాలీసా పఠిస్తూ, 'జై శ్రీరామ్' నినాదాలు హోరెత్తించారు. స్టాండింగ్ కమిటీ...
News

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో భారతీయుడు… అందరినీ ఆకర్షిస్తున్న వివేక్ రామస్వామి.. అసలు ఈయనెవరో తెలుసా?

చైనా ముప్పును తప్పించడం, ప్రతిభకు పెద్ద పీట వేయడం తన లక్ష్యాలని చెబుతూ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఇండియన్ అమెరికన్ వివేక్ రామస్వామి చాలా చురుకైన యువకుడు. బయోటెక్ ఎంటర్‌ప్రెన్యూవర్‌గా విజయం సాధించి మంచి పేరు సంపాదించిన ఆయన...
1 1,608 1,609 1,610 1,611 1,612 2,488
Page 1610 of 2488