News

News

హరిద్వార్, రిషికేశ్​లకు ‘జైషే మహ్మద్’ బెదిరింపులు

హరిద్వార్​: ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో బాంబు పేలుళ్లకు సంబంధించిన లేఖ కలకలం సృష్టిస్తోంది. అక్టోబరు 25, 27 తేదీల్లో హరిద్వార్​, రిషికేశ్​లలో బాంబు దాడులకు పాల్పడతామని జైషే మహ్మద్ అనే ఉగ్రసంస్థ లేఖ రాసింది. హరిద్వార్ రైల్వే పోలీసులకు ఈ లేఖ పంపింది....
News

భారత సంతతి తల్లిబిడ్డలను వేరు చేసిన జర్మనీ ప్రభుత్వం…. ఢిల్లీలో బంధువుల ఆందోళన

న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన దంపతుల 20నెలల చిన్నారిని అదుపులోకి తీసుకుంది జర్మనీ ప్రభుత్వం. చిన్నారిని తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవడం లేదంటూ తల్లి బిడ్డలను వేరు చేసింది. దీంతో బతుకుదెరువు కోసం జర్మనీ వెళ్లిన ఓ కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జైన...
News

శ్రీకాళహస్తిలో రష్యన్ల రాహు కేతు పూజలు

శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో రష్యన్లు సందడి చేశారు. 25 మంది రష్యన్లు స్వామి వారిని దర్శించుకుని రాహుకేతు పూజల్లో పాల్గొన్నారు. సంప్రదాయం ప్రకారం రాహు కేతు పూజలు నిర్వహించారు. స్వామి వారితో పాటుగా అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా...
News

కశ్మీర్​లో 108 అడుగుల ఎత్తులో జాతీయ జెండా రెపరెపలు

కశ్మీర్​: జమ్ముకశ్మీర్​ ప్రజల్లో జాతీయవాదాన్ని నింపేందుకు భారత సైన్యం 108 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని నెలకొల్పింది. హంద్వారా ప్రాంతంలోని లాంగేట్​ పార్క్ ఆవరణంలో ఓ బ్యాంకు సహకారంలో జాతీయ పతాకాన్ని నెలకొల్పినట్టు భారత ఆర్మీ అధికారులు తెలిపారు. మరిన్ని జాతీయ,...
News

ప్రపంచ ఆకలి సూచీని తిరస్కరించిన భారత్

న్యూఢిల్లీ: భారత దేశంలో ఆక‌లికేక‌లు ఏటికేడు పెరుగుతున్నాయ‌నీ, పోష‌కాహార లోపం తీవ్రమవుతుందని సూచిస్తూ విడుదలైన ప్రపంచ ఆకలి సూచీ 2022 రేటింగ్ ను భారత దేశం తిరస్కరించింది. దేశం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నంలో ఇదో భాగమని అభ్యంతరం వ్యక్తం చేసింది. సూచీ...
News

ఉగ్రవాదుల కిరాతకం.. మరో కశ్మీర్ పండిట్ హత్య

కశ్మీర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. షోపియన్ జిల్లాలోని చౌదరీ గుండ్ ఏరియాలో పురాన్ క్రిషన్ భట్ అనే వ్యక్తిని అతని ఇంటి వద్దే కాల్చి చంపారు. భద్రతాబలగాలు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నాయి. పురాన్ క్రిషన్...
News

మహిళల ఆసియా కప్ టీ20 విజేత భారత్

సిల్హెట్: అద్భుతమైన ప్రదర్శనతో మహిళల ఆసియా కప్ టీ20 విజేతగా భారత జట్టు నిలిచింది. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో ప్రత్యర్థి శ్రీలంకను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. శ్రీలంక నిర్దేశించిన 66 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించారు. 8...
News

కారు కట్నంగా ఇవ్వలేదని ఫోన్లో తలాక్​

న్యూఢిల్లీ: ఢిల్లీ గాజియాబాద్​లో మరో ట్రిపుల్ తలాక్​ కేసు వెలుగులోకి వచ్చింది. కారు కట్నంగా ఇవ్వలేదని తలాక్​ చెప్పాడు ఓ వ్యక్తి. వేరే మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీనిపై భర్త, సహా అతడి తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య....
News

జూమ్ వీడియో కాల్స్ పై తీవ్ర ప్రమాద హెచ్చరికలు జారీ

న్యూఢిల్లీ: వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారం జూమ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు అందులోకి ప్రవేశించి హానికరమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. ప్రభుత్వ సంస్థ 'ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్' (CERT-In) గురువారం...
News

‘ఉపాధి’ కల్పనను రూ.19 కోట్లకు పెంచిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం లేబర్‌ బడ్జెట్‌ కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటగా 14 కోట్ల పని దినాల కల్పనకు ఆమోదం తెలిపిన కేంద్రం.. ప్రస్తుతం ఆ కేటాయింపులను 19 కోట్ల పని దినాలకు...
1 1,610 1,611 1,612 1,613 1,614 2,382
Page 1612 of 2382