పిఠాపురంలో వైభవంగా శ్రీ పుష్పోత్సవం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఆరురోజులుగా జరుగుతున్న రాజరాజేశ్వరీ సమేత ఉమాకుక్కుటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు మంగళవారం రాత్రితో ముగిశాయి. స్వామికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. రాత్రి స్వామి, అమ్మవార్ల శ్రీపుష్పోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై...









