News

News

కేజ్రీవాల్‌ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన లెఫ్టినెంట్ గవర్నర్..! ఆయన ఏమన్నారంటే?

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ‘‘లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆయన ఏమైనా హెడ్‌మాస్టరా?’’ అని ప్రశ్నించిన కేజ్రీవాల్‌కు సక్సేనా శుక్రవారం రాసిన...
News

మూత్ర విసర్జన ఘటనలో ఎయిరిండియాకు 30 లక్షల ఫైన్‌!

ఎయిరిండియా విమానంలో మూత్రవిసర్జన చేసిన వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎయిరిండియాపై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కఠిన చర్యలకు ఉపక్రమించింది. నిబంధనల అతిక్రమణకు పాల్పడినందుకుగానూ ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. విధుల్లో ఉన్న...
News

మోదీని పాక్‌ భాగస్వామిగా చూడలేం – పాక్‌ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ సంచలన వ్యాఖ్యలు

భారత్, పాక్ మధ్య శాంతి ప్రయత్నాల కోసం లేదా కలిసి పనిచేయడానికి తమ దేశం భారత ప్రధాని నరేంద్ర మోదీని ఒక భాగస్వామిగా చూడటం లేదని పాక్ మంత్రి హినా రబ్బానీ ఖర్ సంచలన ప్రకటన చేశారు. మోదీకి ముందు ప్రధానమంత్రులుగా...
News

పన్ను స్లాబుల్లో నూతన విధానానికి అవకాశం.. వేతనజీవులకు మేలు జరుగుతుందా?

మరో 10 రోజుల్లో కేంద్ర బడ్జెట్ 2023-24 పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ వివరాలు తెలియజేయనున్నారు. దీంతో సమయం సమీపిస్తున్న కొద్దీ బడ్జెట్‌పై అంచనాలు, ఆశలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆదాయ పన్ను...
News

భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది – ఈజిప్టు జర్నలిస్టు సుజీ వెల్లడి

అభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉందని ఈజిప్ట్ దేశ ప్రధాన దినపత్రిక అల్-అహ్రమ్ అల్-అరిబీ డిప్యూటీ చీఫ్ ఎడిటర్ సుజీ ఎల్-జెనీడీ అన్నారు. ఈ ఏడాది జనవరి 26న దేశ రాజధాని దిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో ఈజిప్టు...
News

అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ.. మేరీలాండ్ గవర్నర్‌గా అరుణా మిల్లర్!

ఏడేళ్ల వయసులో ఏపీ నుంచి అమెరికాకు వెళ్లిన అరుణ మిస్సోరి యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా.... తనను ఉన్నత స్థానానికి తీసుకెళ్లారంటూ మేరీలాండ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన అరుణ అమెరికాలో మరో తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా...
News

చివరి దశలో నూతన పార్లమెంట్‌ నిర్మాణ పనులు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్‌ భవనం నిర్మాణం దాదాపు పూర్తయింది. దేశ ప్రజల భవిష్యత్‌ కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు నిలయమైన ఈ భవనం ప్రస్తుతం తుది హంగులు అద్దుకుంటోంది. జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు...
News

రోబోటిక్‌ సాంకేతికతతో సాయిబాబా విగ్రహం తయారీ!

విశాఖపట్నం --  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నం సమీపంలోని చినగాదిలిలో సాయిబాబా ఆలయంలో బాబా వారి రోబోటిక్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం జోడించారు. దీంతో విగ్రహం కళ్ళు కదపడం, మాట్లాడటం కూడా చేస్తోంది. దీన్ని వై....
News

శబరిమల అయ్యప్పకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

కేరళ (శబరిమల) - శబరిమల అయ్యప్పకు భారీగా కానుకలు.. హుండీ ఆదాయం లభించింది. ఈ సీజన్​లో రూ.318 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. లెక్కింపు పూర్తయ్యేసరికి ఈ మొత్తం రూ.330 కోట్లకు చేరవచ్చని చెబుతున్నారు. శుక్రవారంతో వార్షిక తీర్థయాత్ర...
News

28న తిరుమలలో రథసప్తమి

సూర్య జయంతి సందర్భంగా ఈనెల 28న తిరుమలలోని శ్రీవారి ఆలయంలో రథసప్తమి జరగనుంది. ఈ సందర్బంగా ఏడు వాహనాలపై స్వామి వారు ఆలయ మాఢవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. పర్వదినం సందర్బంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ...
1 1,609 1,610 1,611 1,612 1,613 2,447
Page 1611 of 2447