చైనా దేశంలో కరోనా మరణాలు ఇప్పుడల్లా అదుపులోకి వచ్చేలా లేవు. తాజాగా ఈ నెల 13 నుంచి 19వ తేదీ మధ్యలో (వారం రోజుల్లో) కొవిడ్ కారణంగా 13 వేల మంది చనిపోయారని చైనా ప్రకటించింది. వీరిలో 681 మంది కేవలం...
ఈ నెల 26న దేశం మొత్తం 73వ గణతంత్ర వేడుకలకు సమాయత్తం అవుతున్న వేళ సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) ఉగ్రవాద సంస్థ ఆదివారం బాంబు బెదిరింపులకు పాల్పడింది. ‘‘గణతంత్ర దినోత్సవాలకు ఎవరూ బయటకు రావద్దు, ఆ రోజు ఢిల్లీలో మేము...
జపాన్లోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్కు తీసుకురావాలని ఆయన కుమార్తె అనిత బోస్ తాజాగా డిమాండ్ చేశారు. జర్మనీలో నివసిస్తున్న ఆమె, సోమవారం నేతాజీ జయంతి సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘బోస్ 126...
దైవదూషణ చట్టాలను మరింత కఠినతరం చేస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇస్లాంను, మహమ్మద్ ప్రవక్తను నిందిస్తే ప్రస్తుతం మరణశిక్ష విధించే అవకాశం ఉంది. ఇకపై ప్రవక్తతో సంబంధం ఉన్న వ్యక్తులను అవమానించినా కఠిన శిక్షలు పడనున్నాయి. ఈ మేరకు ఇటీవల...
పాకిస్థాన్లో మతమార్పిడుల ఘటనలు భయాందోళనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇస్లాంలోకి మారని హిందూ యువతులు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా పాకిస్థాన్ దేశంలోని సింధ్ ప్రావిన్సు ఉమర్కోట్ జిల్లాకు చెందిన ఓ హిందూ బాలికను ఇస్లాం మతంలోకి మారాలని కొందరు ముస్లింలు...
దిల్లీలో సంచలనం రేపిన శ్రద్ధావాకర్ హత్య కేసులో అక్కడి పోలీసులు ఆఫ్తాబ్పై 3000 పేజీల డ్రాఫ్టింగ్ చార్జిషీట్ను సిద్ధం చేశారు. 100 మంది సాక్షుల వాంగ్మూలం వివరాలతోపాటు ఫోరెన్సిక్ నివేదికను, నార్కోటెస్టు ఫలితాలను అందులో చేర్చారు. నేరాన్ని అంగీకరిస్తూ ఆఫ్తాబ్ ఇచ్చిన...
దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న రిపబ్లిక్డే వేడుకల్లో కోయంబత్తూరుకు చెందిన నృత్యపాఠశాల విద్యార్థినులు భరతనాట్యాన్ని ప్రదర్శించనున్నారు. కోయంబత్తూరు సమీపం పోత్తనూరులోని నృత్యశిక్షణ పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థినులు రిపబ్లిక్డే వేడుకల్లో నృత్య ప్రదర్శనకు ఎంపికయ్యారు. నాలుగు రౌండ్లుగా నిర్వహించిన పోటీల్లో...
భారత నౌకాదళంలోకి మరో జలాంతర్గామి వచ్చి చేరింది. ఐఎన్ఎస్ వగీర్ (INS Vagir)ను నౌకాదళానికి అప్పగించే కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ పాల్గొన్నారు. "ఈ సబ్ మెరైన్తో భారత నౌకాదళ సామర్థ్యాలు మరింత...
అనధికారికంగా బెంగళూరులో నివాసముంటున్న పాకిస్తాన్ యువతిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఆధార్ కార్డు, ఇతర పత్రాలు సృష్టించి బెంగళూరు నగరంలో తన భర్తతో కలిసి ఉంటోంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు బెంగళూరు పోలీసులు ఆమెను...
కశ్మీరులోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీప ఆలయంలో ప్రతిష్ఠించనున్న శారదా మాత విగ్రహం కర్ణాటకలోని శృంగేరి శారదామాతా పీఠం (సరస్వతీ దేవి) సిద్ధం చేసింది. ఈ పంచలోహ విగ్రహాన్ని అక్కడికి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే మంగళవారం అక్కడికి తీసుకెళ్లనున్నట్లు సేవ్...