మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు షురూ
మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కలిపి మొత్తం 34 లక్షలమంది ఓటర్లు ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు. రెండింటికీ చెరో 60 సభ్యుల సామర్థ్యం ఉండగా.. ప్రస్తుత ఎన్నికలు చెరో 59 సీట్లకు మాత్రమే జరగనుండటం గమనార్హం....









