News

News

మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు షురూ

మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కలిపి మొత్తం 34 లక్షలమంది ఓటర్లు ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు. రెండింటికీ చెరో 60 సభ్యుల సామర్థ్యం ఉండగా.. ప్రస్తుత ఎన్నికలు చెరో 59 సీట్లకు మాత్రమే జరగనుండటం గమనార్హం....
News

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో ఓ పండిట్‌ మృతి

కశ్మీర్‌లో ఉగ్రవాదులు వాదులు మరోసారి రెచ్చిపోయారు. వారు సృష్టించిన మారణకాండకు మరో పండిట్‌ బలయ్యారు. ఉగ్రవాదులు పుల్వామా జిల్లాలో ఆదివారం ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 40 ఏళ్ల పండిట్‌ సంజయ్‌ శర్మ బలయ్యారు. అచన్‌ పుల్వామాకు చెందిన సంజయ్‌...
News

గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా బీజింగ్ కు వెళ్లిన భారత దౌత్యవేత్తలు

భారత్, చైనా సరిహద్దుల్లో 2020 నుంచీ ప్రతిష్టంభన నెలకొని ఉంది. డోక్లాం, లద్దాఖ్‌లోని గల్వాన్ లోయల నుంచి ఈ వివాదం తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు కూడా విస్తరించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులపై తరచూ మీడియాలో వార్తలు వస్తున్నాయి....
News

శ్రీశైల అమ్మ, స్వామి వార్లకు ఊయలసేవను

శ్రీశైల మహాక్షేత్రంలో లోక కల్యాణార్థం స్వామి, అమ్మవార్లకు ఊయలసేవను వైభవంగా నిర్వహించారు. పూజాకార్యక్రమంలో ముందుగా అర్చకస్వాములు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సేవా సంకల్పాన్ని పఠించారు. అనంతరం పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతికి పూజలు చేశారు. తరువాత స్వామిఅమ్మవార్లను ఊయలలో ఆశీనులనుజేసి...
News

మూడు రోజుల పాటు పోలిపల్లి పైడితల్లి జాతర వేడుకలు

విజయనగరం జిల్లా రాజాం పరిధిలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 97 వార్షిక జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌ల నుంచి భక్తులు తరలివస్తారు. చివరి రోజు...
News

జామి ఎల్లారమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి

ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన జామి ఎల్లారమ్మ జాతర ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో ప్రసాదరావు తెలిపారు. ఆదివారం రాత్రి జముకుల పాటతో అమ్మవారిని ఆవహించిన పూజారిని ఇంటి నుంచి ఆలయానికి...
ArticlesNews

సోనియా గాంధీ రాజకీయ ఇన్నింగ్స్‌కు తెర!

యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు ఆమె తెలిపారు. తన కుమారుడు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో తన రాజకీయ ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రను పార్టీకి ఒక...
News

పాకిస్థాన్‌కు 700 మిలియన్‌ డాలర్లు అప్పు ఇవ్వనున్న చైనా.. ఎందుకోసం అంటే?

చైనా దేశం భారత్‌ను ఏవిధంగానైనా దెబ్బకొట్టాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. నిత్యం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తోంది. దీంతోపాటు మన శత్రు దేశాలకు సాయం అందిస్తూ.. భారత్‌ను రెచ్చగొడుతోంది. ఈక్రమంలో ఆర్థికంగా చితికిపోయిన పాకిస్థాన్ కు సుమారు 700 మిలియన్...
News

లైంగిక వాంచ కోసం క్షిపణి పరీక్షల సమాచారాన్ని పాక్‌కు పంపిన డీఆర్డీడీవో అధికారి

పాకిస్థాన్‌కు మన దేశంలోని రక్షణ దళాలతోపాటు, ఇతర రక్షణ రంగ పరిశోధన సంస్థల నుంచి కీలకమైన వివరాలు విదేశాలకు వెళ్తున్నాయని ఎప్పటి నుంచో వింటున్నాం.. అయితే తాజాగా డీఆర్‌డీఏ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి.. తన లైంగిక వాంచ కోసం కీలకమైన...
News

విదేశాంగ మంత్రి జయశంకర్‌ వ్యాఖ్యలపై మాజీ సైన్యాధికారులు ఫైర్‌

చైనాతో యుద్ధం అన్న అంశంపై భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. చైనాది పెద్ద ఎకానమీ అని, మనది చిన్న ఎకానమీ అని.. పెద్ద ఎకానమీతో వెళ్లి యుద్ధం చేయాలా? అంటూ విదేశీ వ్యవహారాల శాఖ...
1 1,605 1,606 1,607 1,608 1,609 2,487
Page 1607 of 2487