News

News

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నేడు స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 81,170 భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు....
News

శిర్లిపోతన్న, ఎల్లమ్మజాతరకు సర్వం సిద్ధం

విజయనగరం జిల్లా పాలకొండ పట్టణంలో శిర్లిపోతన్న, ఎల్లమ్మజాతరకు సర్వం సిద్ధమైంది. జిల్లా నుంచి భారీగా తరలిరానున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజుల యాత్రలో భాగంగా...
News

ఘనంగా చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఉరవకొండ పట్టణంలోని గవిమఠంలో వెలసిన చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం మూడో రోజు స్వామి వారు నెమలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. సాయంత్రం ఉత్సవ మూర్తిని మఠం...
News

మణిపూర్‌లో బాంబు పేలుడు

మణిపూర్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఇంఫాల్ నగరంలోని పీడబ్ల్యూడీ ఇంజినీరు నివాసగృహం వద్ద బాంబు పేలుడు ఘటన జరిగింది. పీడబ్ల్యూడీ ఇంజినీరు నివాస గృహం వద్ద బాంబు పేలడంతో కాంప్లెక్సులో పనిచేస్తున్న బీహార్ భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ...
News

గుజరాత్‌లో మరోసారి కంపించిన భూమి

గుజరాత్‌లోని కచ్, అమ్రేలిలో సోమమవారంనాడు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి కచ్‌లో తీవ్రత 3.8గా నమోదు కాగా, అమ్రేలిలో 3.3 తీవ్రత నమోదైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం లేదు. అధికార వర్గాల సమాచారం ప్రకారం, కచ్ జిల్లాలో ఉదయం 10.49 గంటల...
News

గ్రామాలను అభివృద్ది చేస్తేనే దేశ పురోగతి – సర్‌సంఘ్‌ చాలక్‌ మోహన్‌ భగవత్‌ జీ

ఉదయపూర్ లో జరిగిన ప్రభాత్ గ్రామ వికాస్ మిలన్ ముగింపు సభలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌ సంఘ్‌ చాలక్‌ డాక్టర్ మోహన్ భగవత్ జీ మాట్లాడారు. గ్రామాభివృద్ధి సమాజ కార్యాచరణ అని అన్నారు. ప్రతి క్షణం సమాజమంతా మనదేనని నిత్యం...
News

చైనా డ్రోన్‌ను అమృత్‌సర్‌లో కూల్చివేత

చండీగఢ్‌: పాకిస్థాన్‌ నుంచి ఆదివారం తెల్లవారుజామున మరో డ్రోన్‌ భారత్‌లోకి చొరబడింది. అమృత్‌సర్‌కు సమీప గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్న బీఎ్‌సఎఫ్‌ జవాన్లు డ్రోన్‌ శబ్దం విని అప్రమత్తమయ్యారు. భారత భూభాగంలోకి డ్రోన్‌...
News

అమిత్ షానూ లేపేస్తాం.. అసలు హింస ముందుంది – ఖలిస్థాన్‌ వేర్పాటువాది అమృత్‌పాల్‌

ఖలిస్థాన్‌ ఉద్యమాన్ని అణచివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గతంలో చేసిన వ్యాఖ్యలపై ఖలిస్థాన్‌ వేర్పాటువాది అమృత్‌పాల్‌ ఆదివారం మరోసారి తీవ్రంగా స్పందించారు. ‘‘అమిత్‌ షాకు కూడా ఇందిరాగాంధీ గతే పడుతుంది’’ అని హెచ్చరించారు. 1984లో ఆపరేషన్‌ బ్లూస్టార్‌ తర్వాత ఇందిర...
News

భారత్‌లోకి ఉగ్రవాది అడుగుపెట్టాడు.. బీ అలెర్ట్‌ – ఎన్‌ఐఏ

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తీవ్రవాది సర్ఫరాజ్ మెమోన్‌ భారత్‌లోకి అడుపెట్టినట్లు ముంబయి పోలీసులకు తెలిపింది. దీంతో ముంబయి పోలీసులు అలెర్టు అయ్యారు. డేంజరస్ మేన్ ముంబయిలోకి అడుగు పెట్టాడని, జాగ్రత్తగా ఉండాలని ఎన్‌ఐఏ హెచ్చరించింది. ఈ మేరకు మెయిల్ చేసింది....
News

కాశీ ఆలయ అర్చకులు ఇకపై ఈ దుస్తులు వేసుకోవాలి!

వారణాసి - శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా భావిస్తారు. ఇక్కడికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ నిర్వాహకులు ఇప్పుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు....
1 1,604 1,605 1,606 1,607 1,608 2,487
Page 1606 of 2487