News

News

అరుణాచల క్షేత్రానికి కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు

తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల క్షేత్రం గిరి ప్రదర్శన వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కర్నూలు-2 డిపో నుంచి ఫిబ్రవరి 4వ తేదీ మధ్యన అరుణాచల క్షేత్రంలో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనే భక్తుల కోసం...
News

ముగిసిన ఉత్తరాంధ్ర జాతరలు

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతర బుధవారం అంపకోత్సవంతో ముగిసింది. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం అమ్మవారి ఘటాలను తిరువీధితో చదురు గుడి నుంచి వనం గుడికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో దారి పొడవునా భక్తులు చీరలను...
News

ఇంద్రకీలాద్రిపై ఘనంగా పంచమి వేడుకలు

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. అమ్మవారి సన్నిదానంలో అక్షరాభ్యాసలతో పాటు, అన్నప్రసన్నాలకు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీపంచమి సందర్భంగా ఏపీ నుండే కాకుండా తెలంగాణ,...
News

శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.45 కోట్లు

తిరుమల వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.5.45 కోట్లు లభించింది. సోమవారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానులను మంగళవారం లెక్కించగా ఈ ఆదాయం లభించినట్టు టీటీడీ బుధవారం ప్రకటించింది. ఇక మంగళవారం నాడు సుమారు 69,221మంది...
News

శ్రీవాణి టికెట్ల కోటా రేపు విడుదల

ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవాణి దర్శన టికెట్లను శుక్రవారం టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు కింద రోజూ వెయ్యి టికెట్లను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో 750 టికెట్లు ఆన్‌లైన్లో, 250 టికెట్లు కరెంట్‌ బుకింగ్‌లో ఉంటాయి. ఆన్‌లైన్‌...
News

గణతంత్ర భారత దేశ ప్రయాణం ఎన్నో దేశాలకు స్ఫూర్తిదాయకం – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారత్ విజయవంతమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశంలోని అనేక మతాలు, భాషలు భారత్​ను ఐకమత్యంగా ఉంచడానికే కృషి చేశాయని, విభజనకు కాదని అన్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి గణతంత్ర వేడుకలను ఉద్దేశించి ప్రజలకు సందేశం ఇచ్చారు....
News

ఈజిప్ట్‌తో భారత్ బంధం బలోపేతం… ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యం!

ఈజిప్టుతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్‌ నిర్ణయించింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌ సిసి (68)తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. రక్షణ, భద్రత, వర్తకం రంగాలతోపాటు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో...
News

ఢిల్లీలో మార్మోగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఈ ఏడాది ప్రత్యేకతలు ఇవే?

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన వేడుకల్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకం కింద నియమితులైన అగ్నివీరులు మొట్టమొదటిసారి గణతంత్ర...
News

తిరుమల లడ్డూ కౌంటర్‌లో చోరీ కేసులో నిందితుల అరెస్టు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్‌లో డబ్బుల చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలోని 36వ కౌంటర్‌లో మంగళవారం తెల్లవారుజామున రూ.2,47,250 నగదు చోరీ...
News

అరక్కోణం ద్రౌపది అమ్మన్‌ ఆలయ ఉత్సవాల్లో విషాదం.. క్రేన్ బోల్తా పడటంతో నలుగురు మృతి

తమిళనాడు అరక్కోణంలో ఘోర ప్రమాదం జరిగింది. రాణిపేట జిల్లా కిలివీడి మాండియమ్మన్‌ ఆలయంలో భక్తులపై కుప్పకూలింది ఓ భారీ క్రేన్‌. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఓ బాలిక సహా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పున్నై...
1 1,603 1,604 1,605 1,606 1,607 2,448
Page 1605 of 2448