News

News

హిందూ దర్శనీయ ప్రాంతాలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి..‌. ప్రధాని మోదీ

ఉత్తరాఖండ్‌: హిందూ దర్శనీయ ప్రాంతాలెన్నింటినో గత ప్రభుత్వాలు దశాబ్దాల పాటు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయంటూ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. బానిస మనస్తత్వమే ఇందుకు ఏకైక కారణమంటూ దుయ్యబట్టారు. ఇది కోట్లాది మంది శ్రద్ధాళువుల విశ్వాసాలను గాయపరచడమే తప్ప...
News

చైనా రుణ యాప్​లపై ఈడీ కొరడా.. రూ.78 కోట్లు స్వాధీనం!

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో సులభతర అప్పులు అని చెబుతూ ఎక్కువ వడ్డీలను దండుకుంటున్న చైనాకు చెందిన రుణ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ కొరడా ఝులిపించింది. రుణ యాప్‌లకు చెందిన రూ. 78 కోట్ల రూపాయలను వాటి పేమెంట్‌ గేట్‌వేల నుంచి స్వాధీనం...
News

ఉగ్రవాదమే అతిపెద్ద హక్కుల ఉల్లంఘన… కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడి

న్యూఢిల్లీ: ఉగ్రవాదమే అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘన అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నొక్కి చెప్పారు. విదేశీ గడ్డ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా జరిగే ఉగ్ర భావజాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా గుర్తించలేమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం అమిత్‌...
News

మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు వద్దు… వీహెచ్‌పీ!

నాగ్‌పూర్‌: మతం మార్చుకున్న ఎస్సీలు, ఎస్‌టీలకు రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందరాదని విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) అభిప్రాయపడింది. మతం మారిన వారు కుల ఆధారిత రిజర్వేషన్‌తోపాటు మైనారిటీ హోదాల్లోనూ ప్రయోజనం పొందుతున్నారని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి విజయ్‌ శంకర్‌ తివారీ అన్నారు....
News

యాంటీ టెర్రర్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి పాక్‌ తొలగింపుపై భారత్‌ స్పందన…. ముంబై దోషులపై కఠిన చర్యలు తీసుకోండి

పారిస్‌: ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాల వ్యతిరేక గ్లోబల్‌ విభాగం ఫాట్ఫ్(FATF.. ఫైనాన్షియల్‌ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌) తన ‘గ్రే లిస్ట్‌’ నుంచి పాకిస్థాన్‌ను తొలగించింది. పారిస్‌లో జరిగిన రెండు రోజుల సమావేశం అనంతరం.. ఫాఫ్ట్‌ అధ్యక్షుడు రాజ కుమార్‌ ఈ నిర్ణయాన్ని...
News

రేపు అయోధ్యకు ప్రధాని పయనం

న్యూఢిల్లీ: దీపావళి పూర్వ సంధ్య సందర్భంలో రేపు(ఈ నెల 23వ తేదీ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యను సందర్శించనున్నారు. సాయంత్రం పూట అయిదు గంటల వేళలో భగవాన్ శ్రీ రామ్ లాలా విరాజ్ మాన్ దర్శనం, పూజా కార్యక్రమాలలో ప్రధాన...
News

శివరాజ్‌ పాటిల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు… శ్రీకృష్ణుడు జీహాద్ పాఠాలు చెప్పాడా? .. మండిపడ్డ బీజేపీ

న్యూఢిల్లీ: జిహాద్‌ భావన కేవలం ఖురాన్‌లోనే కాదు.. భగవద్గీత, క్రైస్తవంలోనూ ఉందంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి శివరాజ్‌ పాటిల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారం రేపింది. కేంద్ర మాజీ మంత్రి మొహిసినా కిద్వాయ్‌ జీవితగాథ పుస్తకం...
News

శ్రీకాళహస్తి ఆలయానికి తమిళ భక్తుడి కానుక.. నంది విగ్రహానికి 30 కిలోల వెండి తొడుగు

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మహానంది విగ్రహానికి చెన్నైకి చెందిన భక్తుడు వెండి కవచాన్ని కానుకగా అందజేశారు. రూ.25లక్షల వ్యయం తో 30కేజీల వెండి కవచాన్ని చెన్నైకి చెందిన జై మురుగన్ బహూకరించారు. శ్రీ గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వెండి...
News

గూగుల్‌కు రూ.1337.76 కోట్లు భారీ జరిమానా… అనైతిక వ్యాపార పద్ధతులను మానుకోవాలని హితవు

న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌కు భారత్‌లో గట్టి షాక్‌ తగిలింది. కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా భారీ జరిమానా విధించింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌ ఎకో సిస్టమ్‌లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తోందని సీసీఐ పేర్కొంది. ఇందుకు ప్రతిగా...
News

యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలి

దుత్తలూరు: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడి విశ్వ భారతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో నెల్లూరు జిల్లా, దుత్తలూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో ఎంపీడీఓ సాయి...
1 1,602 1,603 1,604 1,605 1,606 2,382
Page 1604 of 2382