News

News

9 మంది వీసీల రాజీనామాకు కేరళ గవర్నర్‌ ఆదేశం

తిరువనంతపురం: కేరళలోని 9 యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లు వెంటనే రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆదేశించారు. సోమవారం ఉదయం 11.30 లోపు రాజీనామా పత్రాలు తనకు అందాలని స్పష్టం చేశారు. ఈ మేరకు గవర్నర్‌ స్వయంగా...
News

అయోధ్యలో దీపోత్సవ్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీపోత్సవ్‌లో భాగంగా సరయూ నదికి రెండు వైపులా మొత్తం 15,76,000 వేల దీపాలు వెలిగించారు. దీపోత్సవ్‌ సందర్భంగా 40 ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు....
News

100ఏళ్ళకోసారి వచ్చే సమస్య.. వంద రోజుల్లో పరిష్కరించలేం: మోదీ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని పెట్టుకున్న లక్ష్యంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం 'రోజ్‌గార్‌ మేళా'ను ప్రారంభించారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 75వేల మందికి నియామక పత్రాలను అందజేశారు....
News

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోం: బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జి సునీల్‌ దేవధర్‌

అమరావతి: వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని, టీడీపీతో తాము పొత్తు పెట్టుకోమని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ దేవ్‌ధర్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అడిగిన రోడ్‌...
News

ఇమ్రాన్‌ ఖాన్‌పై ఐదేళ్ల అనర్హత వేటు

ఇస్లామాబాద్‌: తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌కు చుక్కెదురైంది. ఆ కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌పై పాకిస్తాన్‌ ఎన్నికల సంఘం అయిదేళ్ళ నిషేధాన్ని విధించింది. ఆర్టికల్‌ 63(1)(పి) ప్రకారం ఆ కేసులో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీఈసీ తెలిపింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ తన...
News

రైలులో నమాజ్‌!(వీడియో)

ఖుషీనగర్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లోని రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో ముస్లిం పురుషులు నమాజ్ చేస్తున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) వీడియోను పరిశీలించాలని తెలిపింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే దీప్లాల్ భారతి ఈ వీడియోను తీశారు. https://twitter.com/i/status/1583699111404253184 Source: Organiser...
News

జియో నుంచి 5జీ వై-ఫై సర్వీసులు ప్రారంభం

ముంబయి: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సేవలను మరింతగా విస్తరించింది. అందరికీ 5జీని అందుబాటులోకి తీసుకురావలని లక్ష్యంగా పెట్టుకున్న జియో తాజాగా ఈ రోజు జియో ట్రూ 5జీ ఆధారిత వై-ఫై సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు జియో చైర్మన్ ఆకాశ్...
News

న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో దీపావళి

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో దీపావళి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సంబరాలలో నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, సెనెటర్ ఛుక్ షుమార్, న్యూయార్క్ లో భారత కాన్సులేటర్ రణధీర్ జైశ్వాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా...
News

స్వదేశీ అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం… రెండు వేల కిలోమీటర్ల మేర లక్ష్య చేధన

భువనేశ్వర్‌: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కొత్తతరం మధ్యంతర శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-ప్రైమ్‌ను భారత్‌ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం వెంబడి ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి సంచార లాంచర్‌ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. ఘన...
News

ముంబయిలో నవంబర్ 1 నుంచి 15 వరకు నిషేధాజ్ఞలు

ముంబయి: ముంబయి నగర పోలీసులు కఠిన నిషేధాజ్ఞలు ప్రకటించారు. నవంబర్‌ 1 నుంచి 15 వరకు నగరంలో నిషేధాజ్ఞలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఒకేచోట ఐదుగురికి మించి గుమిగూడటంతో పాటు చట్టవిరుద్ధమైన ఊరేగింపులు, లౌడ్ స్పీకర్ల వాడకం, బాణసంచా కాల్చడం...
1 1,601 1,602 1,603 1,604 1,605 2,382
Page 1603 of 2382