News

News

సూడాన్ నుంచి స్వదేశానికి బాధితులు.. భారత జవాన్లపై ప్రశంసలు

సైన్యం, పారామిలిటరీ మధ్య యుద్ధం జరుగుతుండటంతో సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్ నుంచి భారతీయులను రప్పించే కార్యక్రమం ‘ఆపరేషన్ కావేరీ’ చురుగ్గా సాగుతోంది. భారత వైమానిక దళం విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్ హెవీ లిఫ్ట్ విమానంలో 246 మంది గురువారం స్వదేశానికి చేరుకున్నారు....
News

స్వలింగ వివాహాలపై కేంద్రానికి సూటి ప్రశ్న

స్వలింగ పెళ్లి చేసుకున్నవారికి మౌలిక సాంఘిక హక్కులను కల్పించడానికి ప్రభుత్వం ఓ మార్గాన్ని కనుగొనాలని సుప్రీంకోర్టు గురువారం చెప్పింది. ఉమ్మడి బ్యాంకు ఖాతాలను తెరవడం, బీమా పాలసీల్లో ఇటువంటి జంటలో ఒకరిని నామినేట్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపింది. స్వలింగ...
News

రామనవమి హింసపై ఎన్ఐఏ విచారణ…కోల్‌కతా హైకోర్టు ఆదేశం

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో జరిగిన రామనవమి హింసాకాండపై కోల్‌కతా గురువారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ హింసాకాండ ఘటనపై ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. ఈ ఏడాది రామ నవమి సందర్భంగా హౌరా, హుగ్లీ, దల్‌ఖోలాలో జరిగిన హింసాత్మక ఘటనలపై కోల్‌కతా...
News

శివపార్వతుల కల్యాణం… కమనీయం

పెద్దతిప్పసముద్రం పీటీఎంలో వెలసిన పార్వతీ సమేత విరూపా క్షేశ్వర స్వామి ఆలయం లో  శివపార్వతుల కల్యాణం కమనీ యంగా జరిగింది. శివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంతో పాటు ఆదిశంకరాచార్యుల జయంతి కావడంతో స్వామి వారికి విశేషపూజలు నిర్వహించారు. ఉదయం స్వామి వారికి...
News

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ఇబ్బందులు

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో తనకి తీవ్ర అవమానం జరిగిందని సింహాచలం గిరిజన పాలకవర్గ సభ్యురాలు పంచాడి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన మహిళను అయిన తాను దర్శనానికి కుటుంబ సమేతంగా వస్తే పోలీసులు విచక్షణారహితంగా చేతులు...
News

సాయిబాబా రథోత్సవం

కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని పులకుర్తిలో సాయిబాబా ఉత్సవంలో భాగంగా రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం ఆలయంలో అభిషేకాలు, పుష్పార్చన పూజలు నిర్వహించారు. సాయంత్రం సాయినాథుని ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాల మధ్య తీసుకుని వచ్చి రథంపై కొలువుంచారు. అనంతరం భక్తులు రథాన్ని...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (బుధవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 4 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి నేరుగానే భక్తులను అనుమతిస్తున్నారు. నిన్న (మంగళవారం) స్వామివారిని 62,971 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ...
News

అసోంలో అనుమానాస్పద ఐఈడీ

ఛత్తీస్‌గఢలోని బస్తర్ జిల్లా దంతేవాడలో మావోయిస్టులు జరిపిన ఘాతకంలో 11 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన గంటల వ్యవధిలోనే అసోంలో అనుమానాస్పద ఐఈడీని కనుగొన్నారు, తీన్‌సుకియాలోని మకుమ్ ప్రాంతంలో కనిపించిన ఐఈడీని భద్రతా బలగాలు సకాలంలో స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేయడంతో...
News

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో  ఆదిశంకరాచార్య జయంతి

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో  ఆదిశంకరాచార్య జయంతిని ఘనంగా నిర్వహించారు. వైదిక సిబ్బంది, వేదపండితు లు, అర్చకులు ఆదిశంకరాచార్య విగ్రహానికి పంచామృతాభిషేకం, శంకరపూజ, యతివందనం నిర్వహించారు. చింతపల్లి ఆంజనేయ ఘనాపాఠి, పురాణపండితుడు చింతలపాటి వెంకటేశ్వర శర్మ ఆదిశంకరాచార్యుల వైభవాన్ని వివరించారు. స్థానాచార్యుడు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ,...
News

ర్యాపిడో బైక్ మీద నుంచి దూకేసిన 30 ఏళ్ల యువతి.. కారణం ఇదే!

బెంగుళూరుకు చెందిన ఓ మహిళ ఇందిరానగర్ నుంచి ఏప్రిల్ 21 రాత్రి ఓ రాపిడోను బుక్ చేసింది. 11.15ను ఆమెను పికప్ చేసుకున్న డ్రైవర్ మొదటి నుంచి వింత ప్రవర్తనతో ఆ మహిళను ఆందోళనకు గురిచేశారు. బైకర్ OTPచెక్ చేసే సాకుతో...
1 1,556 1,557 1,558 1,559 1,560 2,487
Page 1558 of 2487