News

News

ఆవు కడుపున సింహం పిల్ల.. చూసేందుకు క్యూ కడుతున్న జనాలు!

ఆవు సింహం పిల్లకు జన్మనిచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ వింత ఘటనను చూసేందు జనం ఎగబడుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో రైసెన్‌ జిల్లాలోని గూర్ఖా గ్రామంలో చోటు చేసుకుంది. నత్తులాల్‌ శిల్పాకర్‌ అనే రైతు ఆవు సింహం పిల్లను...
News

మావోయిస్టుల మందుపాతరకు అమాయక మహిళ బలి

జార్ఖండ్‌లోని కొల్హన్ డివిజన్‌లోని సరందాలో నక్సలైట్ల పేలుడులో గంగి సూరిన్ అనే అమాయక మహిళ శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. ఆమె గోయిల్‌కెరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పటాహటు నివాసి. కోల్హాన్ డివిజన్‌లోని అటవీప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అన్ని ప్రాంతాల్లో నక్సలైట్లు మందుపాతర...
News

మే 1 నుంచి షిర్డీ బంద్.. సీఐఎస్ఎఫ్ భద్రతపై గ్రామస్తులు సీరియస్‌ 

షిర్డీలోని సాయిబాబా ఆలయానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)తో భద్రత కల్పించాలన్న ప్రతిపాదనపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఐఎస్ఎఫ్ భద్రతకు వ్యతిరేకంగా మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్‌కు దిగుతామని గ్రామస్తులు హెచ్చరించారు. సాయిబాబా ఆలయానికి...
News

ఢిల్లీలో మంత్రుల సమావేశం……. పాల్గొననున్న పాకిస్తాన్

భారత రక్షణ మంత్రి రాజ్‭నాథ్ సింగ్ అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‭సీఓ) సమావేశం ప్రారంభమైంది. చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉబ్జెకిస్తాన్ దేశాల రక్షణ శాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సభ్య దేశాలే...
News

ఢిల్లీలో మే 3 నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

న్యూ ఢిల్లీలోని గోల్ మార్కెట్ వద్ద టీటీడీ ఆలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయని ఢిల్లీ ఎల్‌ఏసీ చైర్‌పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 3న...
News

అవయవ దానం చేసే ఆ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు

అవయవదానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన 42 రోజుల ప్రత్యేక సెలవులను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవయవదానం అనేది ఎంత గొప్పదో అవయవాల తొలగింపు శస్త్ర చికిత్సలు అతి పెద్దవి. ఇటువంటి శస్త్ర చికిత్సలు జరిగితే...
News

దుర్గగుడి పాలకమండలి నిర్ణయాలు ఇవే

దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. వేసవి దృష్ట్యా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. అన్నదాన భవనం, ప్రసాదం పోటుకు త్వరలోనే టెండర్లకు ఆహ్వానిస్తున్నామని...
News

శ్రీవారి ఆలయంపై హెలికాఫ్టర్లు ఎందుకు తిరిగాయో చెప్పిన టీటీడీ చైర్మన్

తిరుమల ఆలయంపై హెలిక్టాఫర్లు చెక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) స్పందించారు. తిరుమల ఆలయంపై చెకర్లు కొట్టిన హెలికాప్టర్లు మిలిటరీదని తెలిసిందన్నారు. దేశ భద్రత విషయంలో...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (గురువారం) శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) శ్రీవారిని 63,382 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు....
News

పశ్చిమ బెంగాల్‌లో పోలీసులపైనే మూక దాడులు

పశ్చిమ బెంగాల్‌లో పోలీసులపైనే మూక దాడులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయడంతో వందలాది మంది దుండగులు పోలీసులపై దాడి చేశారు....
1 1,555 1,556 1,557 1,558 1,559 2,487
Page 1557 of 2487