News

ArticlesNews

రేపటి నుంచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పరుగులు.. ఛార్జీ ఎంతో తెలుసా?

వారానికి ఆరు రోజులు మాత్రమే ... ఆదివారం సెలవు విశాఖపట్నం-సికింద్రాబాద్‌ ప్రయాణ సమయం 8.40 గంటలు విశాఖ నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరనున్న రైలు నాలుగే స్టాపులు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతాగానో ఎదురుచూస్తున్న...
News

ఇంద్రకీలాద్రిపై మరో అపచారం.. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అర్చకుడి ప్రవర్తన.. ఏం చేశాడంటే?

ప‌విత్ర పుణ్య‌క్షేత్రం ఇంద్ర‌కీలాద్రిపై మ‌రో అప‌చారం జరిగింది. బలిహారణ పీఠంపై ఎంగిలి నీళ్లు పోసిన అర్చక స్వామికి రూ. 10వేల అపరాధ రుసుము.. మరో ఇద్దరికి రూ. 5వేల చొప్పున ఆలయ ఈవో భ్ర‌మ‌రాంభ జరిమానా విధించారు. అపరాధ రుసుము కట్టిన...
News

భద్రాద్రి సన్నిధిలో వైభవంగా భోగి, సంక్రాంతి వేడుకలు

భద్రాద్రి రామయ్య సన్నిధిలో భోగి, సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం సీతారాములకు బంగారు పుష్పాలతో అర్చకులు అర్చన చేశారు. అనంతరం గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈరోజు సాయంత్రం సీతారాములకు దసరా మండపం వద్ద విలాస...
News

శ్రద్దవాకర్‌ శరీరాన్ని రంపంతో కోసిన అఫ్తాబ్‌.. సంచలన విషయాలు వెలుగులోకి!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో మరొక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధా వాకర్‌ను ఆమె బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా హత్య చేసిన తర్వాత ఆమె శరీరాన్ని ఒక రంపంతో ముక్కలు ముక్కలుగా కోసిన్టటు పోస్ట్‌మార్టం...
News

ఘనంగా రక్షణ దళాల వెటరన్స్‌ డే

రక్షణ దళాల వెటరన్స్ డే అత్యంత గౌరవ భావంతో నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ రాజధాని దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు ఆర్మీ చీఫ్...
ArticlesNews

వరదలను బూచిగా చూపి.. డబ్బులు అడుక్కుంటున్న పాకిస్థాన్‌ దేశం!

ప్రపంచ దేశాల నుంచి సాయం పొందేందుకు పాకిస్థాన్ పెద్దలు వరదలను వాడుకుంటున్నారు. 2022లో సంభవించిన వరదల వల్ల లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని, మానవతావాద సాయం చేయాలని కోరుతున్నారు. వారి ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి కూడా. దాదాపు 8 బిలియన్ డాలర్ల విలువైన సాయం...
News

పర్యావరణ పరిరక్షణలో భారతదేశం ముందంజ!

ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులను తగ్గించడంలో భారతదేశం ముందు వరుసలో ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. శుక్రవారం ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడా (ఉత్తర్‌ప్రదేశ్‌‌)లో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో-2023లో మాట్లాడుతూ ఓ వైపు...
News

మహిళలకూ గుర్తింపు ఇవ్వాలి.. వారిని వస్తువులతో పోల్చడం తప్పు – సుప్రీం కోర్టు

మహిళలకు తమకంటూ ఓ గుర్తింపు ఉందని, వారు ఇంట్లో వాడుకునే వస్తువులు, సామాన్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహం తర్వాత గుర్తింపు మారిపోదని తెలిపింది. సిక్కిం రాష్ట్రానికి చెందని పురుషులను పెళ్లి చేసుకునే సిక్కిం మహిళలకు ఆదాయపు పన్ను చట్టంలోని...
News

లైట్‌హౌస్‌ పైకి పర్యాటకులకు అనుమతి

కన్యాకుమారి లైట్‌హౌస్‌(Lighthouse) పైకి శుక్రవారం నుంచి పర్యాటకులను అనుమతించనున్నారు. ఇటీవల లైట్‌ హౌస్‌ పైకి వెళ్లేలా రూ.1.85 కోట్ల వ్యయంతో అద్దాలతో కూడిన లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. పనులు ముగియడంతో లైట్‌హౌస్‌ పైకి పర్యాటకులను అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి...
News

వీఐపీ హజ్‌ యాత్ర కోటా త్వరలో రద్దు.. కారణం ఇదే!

ఏటా ముస్లిం యాత్రికులకు ఇచ్చే వీఐపీ హజ్‌ కోటాకు కేంద్ర ప్రభుత్వం త్వరలో స్వస్తి పలకనుంది. ఈ కోటాను నిలిపివేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం వీఐపీ విధానానికి ముగింపు పలకడమేనని ఆమె చెప్పారు....
1 1,549 1,550 1,551 1,552 1,553 2,380
Page 1551 of 2380