News

News

మూడో రోజు సింహ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ మలయప్ప స్వామి

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు సింహ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి భక్తులకు అభయమిచ్చారు. సింహ వాహనంపై స్వామివారి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ఇవాళ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపు...
News

రేపటి నుంచి కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలు

చిత్తూరు జిల్లాలోని కాణిపాకం దేవాలయంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రేపటి నుంచి 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేశామని... లఘు దర్శనానికి...
News

తిరుమలలో శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి స్న‌ప‌న తిరుమంజ‌నం

మంగ‌ళ‌వారం తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్న‌ప‌న తిరుమంజ‌నం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనుల‌ను చేసి వివిధ...
News

జాతీయ విద్యావిధానం సమర్థవంతంగా అమలు చేసేందుకు విద్యాభారతి కృషి

దేశమంతటా జాతీయ విద్యావిధానం సమర్థవంతంగా అమలు చేసేందుకు విద్యాభారతి కృషి చేస్తున్నదని విద్యాభారతి అఖిల భారత అధ్యక్షులు దూసి రామకృష్ణారావు వెల్లడించారు. నాణ్యతతో కూడిన విద్యను అందించే దిశలో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలకు (ఎన్.సీ.ఈ.ఆర్.టీ) చక్కటి పాఠ్య పుస్తకాల తయారీలో...
News

Durga Temple : ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి 23 వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని దుర్గగుడి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు.ఆలయంలో ఏర్పాట్లపై పాలకమండలి చైర్మన్ మాట్లాడుతూ.. మూలానక్షత్రం  రోజున  ముఖ్యమంత్రి...
News

ISRO : ఆదిత్య ఎల్-1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం

సూర్యుడి రహస్యాల శోధనకు ఇస్రో చేపట్టిన మొదటి మిషన్ ఆదిత్య ఎల్-1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహ కక్ష్యను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్-లాగ్రేంజియన్ పాయింట్- 1 దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో వెల్లడించింది. ప్రస్తుతం...
News

Tirumala : తిరుమల బ్రహ్మోత్సవాలు : చిన్నశేష వాహనంపై విహరించిన మలయప్ప స్వామి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వార‌క కృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత...
News

UNESCO : హొయసల దేవాలయాలకు యునెస్కో గుర్తింపు

కర్ణాటకలోని హొయసల రాజవంశానికి చెందిన 13వ శతాబ్దపు దేవాలయాలకు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో గుర్తింపు లభించింది. ప్రసిద్ధి చెందిన బేలూరులోని చన్నకేశవ ఆలయం, హళేబీడులోని హోయసలేశ్వర ఆలయం, సోమనాథపురలోని కేశవ ఆలయానికి కలిపి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు ఇస్తున్నట్టు...
News

Srisailam : శ్రీశైల క్షేత్రంలో ఘనంగా అమావాస్య పూజలు

అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో వీరభద్రుడికి గురువారం ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా వేదపండితులు నిర్వహించారు. క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి అమావాస్య ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ, విభూది.. గంధ జలాలు, సుగంధ ద్రవ్యాలు, జలాలతో అభిషేకాలు, విశేష పుష్పార్చన,...
News

Tirupathi : తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు చివరి శ్రావణ శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కాస్త ఎక్కువగానే ఉంది. శ్రీవారి దర్శనానికి 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం...
1 1,549 1,550 1,551 1,552 1,553 2,487
Page 1551 of 2487