News

News

భారత్‌లో 5G ఫోన్లకు ఫుల్ డిమాండ్… కొనుగోళ్లు ఎలా ఉన్నాయంటే?

అల్ట్రా స్పీడ్ మొబైల్నెట్‌వర్క్ అయిన 5జీ (5G Network) గతేడాది భారతదేశం (India)లోని కొన్ని నగరాల్లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయం నుంచి ప్రముఖ దేశీయ టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్ (Airtel), జియో (Jio) 5G సేవలను దేశ...
News

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై అయిదు చోట్ల మినీ అన్నప్రసాద భవనాలు.. అవి ఎక్కడంటే?

శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి తిరుమలకు వస్తుంటారు. వాందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగానే అన్నప్రసాదాలను అందజేస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి భక్తులు అంతకంతూ పెరుగుతుండడంతో.. ఇతర...
News

వకుళమాత ఆలయంలో చోరీకి యత్నం.. కానీ ఒక్క రూపాయి కూడా దొంగిలించలేదు.. ఎందుకో తెలుసా?

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్న వకుళామాత ఆలయంలో బుధవారం చోరీ యత్నం జరిగింది. ఆలయం వెనుక వైపున ఉన్న కొండఎక్కి గుడిలోకి ఓ దొంగ చొరబడ్డాడు. ప్లాన్‌ ప్రకారం లోనికి వచ్చి.. గడ్డపార...
News

మసీదులు, చర్చిలకు వెళ్లాలని బీజేసీ నాయకులకు ప్రధాని మోదీ సూచన.. ఆయన ఉద్దేశం అదేనా?

ప్రధాని నరేంద్ర మోదీ మైనారిటీ ఓటర్లపై ఫోకస్ పెట్టారు. రెండు రోజుల పాటు దిల్లోలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మైనారిటీల ఓట్లను రాబట్టుకునేందుకు బిజెపి నాయకులకు దిశా నిర్దేశం చేశారు. మసీదులకు వెళ్లి ముస్లింలను కలుసుకోవాలని.. వారి సమస్యలు...
News

150 స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యం.. బీజేపీ ఆధ్వర్యంలో త్వరలో రథయాత్రలు – సీఎం బసవరాజు బొమ్మై వెల్లడి

రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సన్నాహాలను ప్రారంభించిన బీజేపీ.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని తీర్మానించింది. ఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై...
News

980 దేవాలయాల నిర్మాణం వేగవంతం చేయాలి – మంత్రి కొట్టు సత్యనారాయణ

టి.టి.డి. శ్రీవాణి ట్రస్టు ఆర్థిక సాయంతో చేపట్టిన 980 దేవాలయాల నిర్మాణ పనులు అన్నీ ఫిబ్రవరి 1వ తేదీ నాటికి గ్రౌండ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. వెలగపూడిలోని ఆంద్రప్రదేశ్ సచివాలయం...
News

చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఘనంగా పశువుల పరస…. భారీగా తరలి వచ్చిన తమిళులు!

చిత్తూరు జిల్లా గంగాధర, నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం బ్రాహ్మణ పల్లె, కురివికుప్పం గ్రామాల్లో పశువుల పండుగ సందర్భంగా పరస కార్యక్రమాన్ని ఆయా గ్రామస్తులు భారీ జన సందోహం నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయాలను గౌరవిస్తూ పశువులను పూజించి అలంకరించి...
News

నటి అమలాపాల్​కు ఆలయ ప్రవేశం నిరాకరణ.. ఆలయ వర్గాల చర్యను తప్పు పట్టిన హిందూ ఐక్య వేదిక!

కేరళలో ప్రముఖ సినీతార అమలాపాల్​ను గుడిలోకి రానివ్వకుండా ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. ఎర్నాకులంలో తిరువైరానికులంలోని ఓ ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆమె చేసేది లేక గుడి బయటి నుంచే దేవుడిని మొక్కి వెనుదిరిగారు. దీనిపై హిందూ ఐక్య వేదిక...
News

ఈ నెల 19న యశ్వంతపుర – నరసాపురం మధ్య ప్రత్యేక రైలు!

బెంగళూరులోని యశ్వంతపుర నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురంల మధ్య ప్రత్యేక రైలు ఈ నెల 19న తిరగనుంది. యశ్వంతపురంలో మధ్యాహ్నం 3.50కు బయల్దేరే (07154) రైలు మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు నరసాపురం చేరుకోనుంది. ఈ రైలు యలహంక, హిందూపురం, పెనుకొండ,...
News

నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపురలో మోగిన ఎన్నికల నగారా.. తేదీలు ఎప్పుడెప్పుడంటే?

మూడు ఈశాన్య రాష్ట్రాల శాసన సభల ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషన్ బుధవారం షెడ్యూలు ప్రకటించింది. నాగాలాండ్ శాసన సభ పదవీ కాలం మార్చి 12తోనూ, మేఘాలయ మార్చి 15తోనూ, త్రిపుర శాసన సభ పదవీ కాలం మార్చి 22తోనూ...
1 1,545 1,546 1,547 1,548 1,549 2,380
Page 1547 of 2380