ఈ ఏడాది సాదాసీదాగా ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలు
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుజిల్లాలో 195కుపైగా తాలూకాల్లో కరువు పరిస్థితులు నెలకొని ఉండడం, కావేరి జలవివాదం నేపథ్యంలో ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను ఈసారి సాదాసీదాగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.దసరా ఉత్సవాలను వైభవోపేతంగా జరపాలని అంతకుముందు నిర్ణయించిన ప్రభుత్వం తాజా పరిణామాలతో...









