News

News

ఈ ఏడాది సాదాసీదాగా ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలు

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుజిల్లాలో 195కుపైగా తాలూకాల్లో కరువు పరిస్థితులు నెలకొని ఉండడం, కావేరి జలవివాదం నేపథ్యంలో ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను ఈసారి సాదాసీదాగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.దసరా ఉత్సవాలను వైభవోపేతంగా జరపాలని అంతకుముందు నిర్ణయించిన ప్రభుత్వం తాజా పరిణామాలతో...
News

హనుమంత వాహనం పై శ్రీరామునిగా మలయప్ప స్వామి

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం శేషాచలాధీశుడైన మలయప్ప స్వామి శ్రీరాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల...
News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ : దర్శనానికి 12 గంటల సమయం

వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. నేడు (శనివారం) 31 కంపార్ట్‌మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న (శుక్రవారం) 72,650 మంది భక్తులు దర్శించుకుని...
News

భారత మ్యాప్‌ను తప్పుగా చూపిన మోటోజీపీ.. విమర్శలతో వెనక్కు తగ్గిన అంతర్జాతీయ సంస్థ

భారత్‌లో తొలిసారిగా జరుగుతోన్న అంతర్జాతీయ మోటార్‌ బైక్‌ రేసింగ్‌ మోటోజీపీ (MotoGP) కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా ప్రదర్శించిన వీడియోలో భారత దేశ పటాన్ని మోటోజీపీ తప్పుగా చూపించడం వివాదాస్పదమైంది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్‌, లద్ధాఖ్‌లు లేకుండా మ్యాప్‌ను ప్రదర్శించడంపై భారతీయ...
News

తిరుమలలో వైభవంగా గరుడ వాహనంపై గోవిందుడు

తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఐదవ రోజు.. శుక్రవారం సాయంత్రం గరుడోత్సవం వైభవంగా జరిగింది. గరుడవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం వైభవోపేతంగా సాగింది. తిరు...
News

ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఆదిశంకరాచార్య ఐక్యత విగ్రహా ఆవిష్కరణ

మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఎత్తైన జగద్గురు ఆదిశంకరాచార్య ఐక్యత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఓంకారేశ్వర్ లోని మాంధాత పర్వతంపై నిర్మించిన విగ్రహం దేశంలోనే అతిపెద్ద ఆదిశంకరాచార్య విగ్రహం, ఈ విగ్రహాన్ని 12 ఏళ్ల బాలుని రూపంలో నిర్మించారు.ఈ విగ్రహాన్నిఆవిష్కరించిన మధ్యప్రదేశ్...
News

ముంబైలో వినాయకుడికి రూ.360 కోట్ల బీమా

గణపతి పూజ వైభవంగా జరిగే ముంబైలో జీఎస్ బీ సేవా మండల్ అనే సంఘం గణేష్ ఉత్సవాలకు రూ.360 కోట్ల బీమా కవరేజీ తీసుకుంది.అదే సంఘం గతేడాది రూ.316 కోట్లు, 2016లో రూ.300 కోట్ల చొప్పున ఇన్సూరెన్స్ తీసుకోవడం గమనార్హం. అంత...
News

చంద్రుడిపై విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ పునరుద్ధరణ రేపటికి వాయిదా

చంద్రుడిపై నిద్రాణస్థితి(స్లీప్‌ మోడ్‌)లో ఉన్న చంద్రయాన్‌-3 కు సంబంధించిన విక్రమ్‌ ల్యాండర్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌ను పునరుద్ధరించే ప్రణాళికలను శనివారానికి వాయిదా వేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. తొలుత ఈ రోజు సాయంత్రం ల్యాండర్‌, రోవర్‌ను తిరిగి యాక్టివేట్‌...
News

బ్రహ్మోత్సవ వాహ‌నసేవకులకు, మేళం సిబ్బందికి పంచెలు పంపిణీ

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో సేవ‌లందిస్తున్న వాహ‌నం బేర‌ర్లు, మేళం సిబ్బందికి శుక్ర‌వారం త‌మిళ‌నాడుకు చెందిన దాత‌ శ్రీ తంగ‌దొరై అనే భ‌క్తుడు రూ.2 ల‌క్ష‌లు విలువైన 120 పంచెలను బ‌హుమానంగా అందించారు. ఉద‌యం ప‌ల్ల‌కీ ఉత్స‌వం అనంత‌రం వైభ‌వోత్స‌వ మండ‌పంలో టీటీడీ...
News

తిరుమలలో గరుడోత్సవం సందర్బంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.ఈ రోజు నిర్వహించనున్న గరుడోత్సవం అత్యంత విశిష్టమైనది కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని టీటీడీ అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు భారీగా చేశారు. ఆర్టీసీ అధికారులు బస్టాండ్‌ నుంచే కాక తిరుపతిలోని...
1 1,546 1,547 1,548 1,549 1,550 2,487
Page 1548 of 2487