నేడు తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటా అంగ ప్రదక్షిణ టికెట్లను.. మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్ ద్వారా విడుదల చేయనుంది. అంగప్రదక్షిణ టికెట్లను కావాలనుకునే భక్తులు ఆన్లైన్ ద్వారా పొందవచ్చని తెలిపింది.
తమిళనాడులోని 21 ఆలయాలకు భక్తులు సమర్పించిన, నిరుపయోగంగా ఉన్న 1,000 కిలోలకు పైగా బంగారు వస్తువులను కరిగించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. వాటిని 24 క్యారట్ల కడ్డీలుగా...
పూరి, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ తదితర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునే యాత్రికుల కోసం సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు...
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉందని పోలీసు అధికారులు...
తమిళనాడు శాసనసభలో హిందూ దేవాదాయ, ధర్మాదాయశాఖ తరఫున 210 ప్రకటనలు వెలువడ్డాయి. శాసనసభలో హిందూ దేవాదాయ, ధర్మాదాయశాఖ డిమాండ్లపై చర్చ జరిగింది. వాటికి మంత్రి పి.కె.శేఖర్బాబు సమాధానం...
భారత్ కి గ్రామాలే పట్టుగొమ్మలు. గ్రామ స్వరాజ్యం కోసం అనేక మంది పాటుపడ్డారు. అనేక ప్రయత్నాలు కూడా చేశారు. గ్రామాలు ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంత బలంతో అభివృద్ధి...