News

News

భారత్‌లో కాలుపెట్టిన 70 మంది ఉగ్రవాదులు!

భారత్‌లోకి సుమారు 70 మంది ఉగ్రవాదులు అక్రమంగా ప్రవేశించినట్టు కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నకిలీ పాస్‌పోర్టులతో వీరంతా నేపాల్ సరిహద్దు మీదుగా భారత్‌లోకి వచ్చినట్టు భావిస్తున్నాయి. ఈ ఉగ్రవాదులు ఐఎస్ఐ, జమాత్ ఉల్ ముజాహిదీన్, బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా గుర్తించాయి....
News

హిందూ మహిళను ఇస్లాంలోకి మార్చి.. ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకోవాలని వేధింపులు.. నిరాకరించడంతో ఐరన్‌పైపుతో దారుణంగా దాడి.. వీడియో ఇదిగో!

లవ్ జిహాద్ గుజరాత్‌లో మరోమారు కలకలం రేపింది. పెళ్లి చేసుకోవడానికి ముందు హిందూ యువతిని ఇస్లాంలోకి మార్చిన యువకుడు ఆ తర్వాత ఇతరులతోనూ శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. అందుకామె నిరాకరించడంతో ఇనుప పైపుతో ఆమెను చావబాదాడు. ఇందుకు సంబంధించిన...
News

ఆ టిక్కెట్లు రద్దైనవారు టీటీడీ ఆఫర్‌ను వినియోగించుకోండి.. హైకోర్టు కీలక తీర్పు

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రద్దుచేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆర్జిత సేవా టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు కొందరు డబ్బు వాపసు తీసుకోగా.. మరికొందరు...
ArticlesNews

దుర్గాష్టమి రోజు మహాగౌరిగా శ్రీశైల భ్రమరాంబిక

అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. ఆ సమయంలో ఆమె శరీరం నల్లగా మారిపోతుంది. ఆమె తపస్సుకుమెచ్చి శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. అప్పటి నుంచి గౌరవర్ణంతో కాంతులను వెదజల్లుతూ ఉంటుంది అమ్మవారు....
News

దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో ఎనిమిదో రోజు దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను...
News

స్వర్ణ రథంపై శ్రీనివాసుడి అభయ ప్రదానం

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి విశేష సమర్పణ చేసిన అనంతరం స్వర్ణరథంలో ఊరేగించారు. గరుడ సేవ తర్వాత రథోత్సవానికే అంతటి ప్రాముఖ్యత ఉంది. రథంపై అధిష్ఠించిన స్వామికి అడుగడుగునా భక్తులు...
News

సరస్వతీ నమస్తుభ్యం.. సంచార జాతులకు వందనం..

హైదరాబాద్ సూర్యనగర్, చిక్కడపల్లిలో సంచార తెగల వీరభద్రీయ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. సంచార తెగల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో అక్టోబర్-20 శుక్రవారం రోజున కుమారీ పూజా కార్యక్రమం నిర్వహించారు. మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేకంగా...
News

దీపోత్సవానికి సిద్దమవుతోన్న అయోధ్య నగరం

అయోధ్యలో ఘనంగా దీపావళి పండగ ఏర్పాట్లను ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే దానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దీపావళి పండగ అంటేనే దీపాల అలంకరణ. ఈ నేపథ్యంలోనే అయోధ్య నగరం దీపోత్సవానికి...
News

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో సిద్ధ‌మ‌వుతోన్న తిరుమ‌ల‌ ఎస్వీ మ్యూజియం

తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. భక్తులు ముందుగా శ్రీవారిని దర్శించుకున్న తర్వాత కొండపై ఉన్న సందర్శనీయ ప్రాంతాలకు కచ్చితంగా వెళుతుంటారు. ఇలా పాప వినాశనం, కపిలతీర్థం వెళ్లొస్తుంటారు. అయితే భక్తులకు అద్భుతమైన అనుభూతిని కలిగించేలా.. ఆధ్యాత్మిక వాతావరణం...
News

గగన్‌యాన్‌ సాకారం దిశగా మరింత చేరువకు.. ‘టీవీ-డీ1’ విజయవంతంపై ప్రధాని మోదీ

‘గగన్‌యాన్‌ ’ ప్రయోగం దిశగా కీలక ‘టెస్ట్‌ వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌ (టీవీ-డీ1)’ పరీక్షను ఇస్రో శనివారం విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్‌.. పారాచూట్ల సాయంతో బంగాళాఖాతంలో సురక్షితంగా దిగింది. ఇదే...
1 1,511 1,512 1,513 1,514 1,515 2,486
Page 1513 of 2486