News

News

అస్సాంలో రూ.11 లక్షల నాణేలతో దుర్గా మండపం

దేశం నలుమూలలా దుర్గా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. అస్సాంలోని నాంగావ్‌ జిల్లాలో దుర్గా మండపాన్ని రూ.11 లక్షల విలువైన నాణేలతో వినూత్నంగా ఏర్పాటు చేశారు. రూపాయి, రూ.2, రూ.5 నాణేలు ఉపయోగించి అలంకరించిన ఈ దుర్గా మండపం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది....
News

తిరుపతి అభివృద్ధికి టీటీడీ బడ్జెట్‌ కేటాయింపుపై ప్రభుత్వం వెనక్కి!

శ్రీవారి కానుకల్లో ఒక్క శాతం తిరుపతి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే టీటీడీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ పలు సంఘాల నుంచి బలంగా వినిపించింది. శ్రీవారికి మొక్కులు రూపంలో చెల్లించే కానుకలు, తిరుమల ఆదాయాన్ని...
News

కాన్సులేట్‌ సేవలు నిలిపేసిన కెనడా

ఖలిస్తానీ వేర్పాటువాది హర్‌ప్రీత్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య విషయమై భారత్, కెనడా మధ్య నెలకొన్న విభేదాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. కెనడాలోని మన దౌత్యవేత్తలను ఆ దేశం బహిష్కరించడం, బదులుగా 41 మంది దౌత్యవేత్తలను దేశం వీడాల్సిందిగా కేంద్రం ఆదేశించడం తెలిసిందే. ఈ...
News

కాత్యాయని అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దసరా ఉత్సవాల సందర్భంగా శుక్రవారం భ్రమరాంబాదేవి భక్తులకు కాత్యాయని అలంకారంలో దర్శనమిచ్చారు. భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్ల ఉత్సవమూర్తులను హంస వాహనంపై కొలువుదీర్చి అర్చకులు, వేదపండితులు పూజలు చేశారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్లను గ్రామోత్సవానికి తీసుకొచ్చారు....
News

సూర్యప్రభ వాహనంపై శ్రీవారి అభయం

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం శ్రీ వెంకటేశ్వరస్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో ఊరేగిన స్వామివారి సూర్యప్రభ వాహన సేవను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈరోజు రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన...
News

ఏడవ రోజుకు శరన్నవరాత్రి ఉత్సవాలు.. లలితా త్రిపురసుందరిగా దుర్గమ్మ

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు అమ్మవారు ఏడవ రోజులలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లలితా త్రిపుర...
News

గజ వాహనంపై శ్రీ మలయప్ప కటాక్షం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు గజ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి...
News

గగన్‌యాన్‌.. టీవీ-డీ1 పరీక్ష విజయవంతం

రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్‌ సాకారం దిశగా తొలి అడుగు పడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన కీలక ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ (టీవీ-డీ1)’ వాహకనౌక పరీక్షను ఇస్రో శనివారం విజయవంతంగా పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని...
News

మూలా నక్షత్రం సందర్బంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి

దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంద్రకీలాద్రిని సందర్శించారు. నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు కావడంతో కనకదుర్గమ్మను దర్శించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేద మంత్రాల ఉచ్చారణతో సీఎం జగన్‌ను అర్చకులు, పండితులు ఆశీర్వదించి అమ్మవారి...
1 1,512 1,513 1,514 1,515 1,516 2,486
Page 1514 of 2486