మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలం క్షేత్రంలో నాలుగో రోజు మంగళవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కాణిపాకం దేవస్థానం, టీటీడీ తరపున మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు...
శ్రీకాళహస్తీశ్వరాలయ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన స్వామివారి ధ్వజారోహణం నేత్రపర్వంగా సాగింది. స్వామి అమ్మవార్ల మూలవిరాట్లకు తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భేరి పూజతో మంత్రజలాలను ఆలయంలో చల్లుతూ శుద్ధి చేశారు. ఆలయంలోని అలంకారమండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ...
మహాశివరాత్రి సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై నుంచి ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాళహస్తికి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆ రాష్ట్ర రవాణా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 18వ తేది మహాశివరాత్రి సందర్భంగా తిరువణ్ణామలై, శ్రీకాళహస్తి ఆలయాలకు రాష్ట్రంలోని పలు...
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో సంబంధాలున్న అనుమానితులపై భారీ అణిచివేతలో భాగంగా బుధవారం కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని మంగళూరులో జరిగిన...
పోర్చుగీస్ క్యాథలిక్ చర్చిలో 4,000 కంటే ఎక్కువ మంది పిల్లలు చర్చి ఫాదర్ల చేత లైంగిక వేధింపులకు గురైనట్లు పెడ్రో స్ట్రెచ్ అనే పిల్లల మానసిక వైద్యుడు పలు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. గత డెబ్బై ఏళ్ల లెక్కలను బయట...
ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కర్ణాటక కాగినెలె కనకదాసు గురుపీఠ పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ నిరంజనానందపురి మహాస్వామి, కర్ణాటక పురపాలక శాఖ మంత్రి ఎం.టి.బి.నాగరాజు, మాజీ మంత్రి హెచ్.ఎం.రేవణ్ణ, కర్ణాటక వెనుకబడిన కులాల ఫెడరేషన్...
తిరువనంతపురం పరిధిలోని పలు ఆలయ ఉత్సవాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. విగ్రహాల అలంకరణలకు కుంకుమ రంగు ఉపయోగించరాదని ప్రభుత్వ యంత్రాంగం నోటీసు జారీ చేయడం కలకలం రేపింది. దీంతో ఉత్సవ మూర్తుల ఊరేగింపులో భక్తులు కుంకుమ రంగు దుస్తులు ధరించి వారికి...
ప్రపంచానికి భారత్ దిక్సూచి అవుతోందని, ప్రస్తుతం ఆ దిశగా అభివృద్ధి సాధిస్తోందని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ తెలిపారు. భారత్ కేవలం శక్తివంతంగా ఎదగడమే కాకుండా ఇతరుల ప్రగతికి చేయూత ఇస్తోందన్నారు. ఎయిర్షో ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక అంటూనే ఆధ్యాత్మిక, ధైర్య...
భారత దేశంలో తయారు చేసిన తేజస్ లైట్ కంబాట్ విమానాలు (LCAs)ను విదేశీ రక్షణ దళాలకు అమ్మేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విదేశీ మార్కెట్లలో కాలు మోపేందుకు అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈజిప్టు, అర్జంటైనా దేశాలకు ఈ విమానాలను అమ్మేందుకు భారత...
మొట్టమొదటి ఏసీ డబుల్ డెక్కర్ ఇ-బస్సును ముంబయి నగరంలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది చివరి నాటికి డబుల్ డెక్కర్ ఈ-బస్సుల సంఖ్య 200కి చేరనున్నాయి. దీంతోపాటు మరో ఐదు డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ ఇ-బస్సులు 10 రోజుల్లో రోడ్లపైకి రానున్నాయి....