News

News

మార్చి 17న ద్వారకాతిరుమలలో ఆవుల అందాల, పాల పోటీలు

ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమలలో జాతీయ స్థాయిలో ఒంగోలు, పుంగనూరు జాతి ఆవుల అందాల, పాల పోటీలు జరుగనున్నాయి. మార్చి 17న ప్రారంభంకానున్న ఈ పోటీలు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. ద్వారకాతిరుమల మార్కెట్ యార్డ్‌ లో పోటీలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒంగోలు,...
News

250 విమానాలను కొనేందుకు ఎయిరిండియా ఒప్పందం

యూరప్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి కొత్తగా 250 విమానాలను కొనేందుకు ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిరిండియాను గత కొంత కాలం క్రితమే టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. చిన్న, పెద్దతోపాటు అన్ని రకాల మార్గాలలో తాము ప్రయాణించగలిగేలా...
News

సెట్‌టాప్‌ బాక్స్‌ల్లేకుండానే ఉచితంగా టీవీ ప్రసార కార్యక్రమాలు – కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

టీవీల తయారీ సమయంలోనే వాటిల్లో శాటిలైట్‌ ట్యూనర్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. దీంతో సెట్‌టాప్‌ బాక్స్‌ అవసరం లేకుండానే ఉచితంగా 200 చానల్స్‌ వరకు వీక్షించే అవకాశం ఏర్పడుతుందన్నారు....
News

భారత్‌లో బోయింగ్‌ గ్లోబల్‌ సపోర్ట్‌ సెంటర్‌!

అమెరికాకు చెందిన విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌ భారత్‌లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. కొత్తగా గ్లోబల్‌ సపోర్ట్‌ సెంటర్‌ (జీఎస్‌సీ) ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. అలాగే లాజిస్టిక్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. తమ ఎయిర్‌లైన్‌ కస్టమర్లు, పౌర విమానయాన...
News

అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి మహిళ నిమ్రత నిక్కీ రాంధవా హేలీ!

అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతికి చెందిన మహిళ నిలవబోతోంది. నిక్కీ హేలీ 2024లో జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రిపబ్లికన్‌ తరపున నామినేషన్‌ కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధమైన...
News

వందేభారత్ రైళ్లపై రాళ్లేయకండి – దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి

తెలుగు రాష్ట్రాల పరిధిలో నడుస్తున్న వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్వుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇవాళ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. భారతీయ రైల్వేల తరపున దక్షిణ మధ్య రైల్వే సాధారణ ప్రజలకు...
ArticlesNews

సత్యాన్వేషకులు… ఎన్నో తరాలకు ‌దయానంద స్ఫూర్తి ప్రదాతలు

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర, సీనియర్‌ ‌జర్నలిస్ట్ మూఢాచారాలు సనాతన ధర్మాన్ని కబళిస్తున్న తరుణంలో ఆ పతనం గురించి ఆలోచించాడా బాలుడు. సత్యాన్వేషణ కోసం యుక్తవయసు ఆరంభంలో ఇల్లు విడిచి వెళ్లాడు. ధర్మాన్నీ, వేదాలనూ అధ్యయనం చేశాడు. సనాతన ధర్మంలో, వేదాల్లో ఎలాంటి...
News

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాదం తగ్గింది

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తీవ్రవాద సంఘటనలు గణనీయంగా తగ్గాయని, కేంద్ర పాలిత ప్రాంతానికి రికార్డు స్థాయిలో పర్యాటకులు వస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. హర్యానా పోలీసులకు విశేష సేవలందించినందుకు అమిత్ షా మంగళవారం...
ArticlesNews

భారత్ – పాకిస్థాన్ సరిహద్దులో హనుమాన్‌ ఆలయం.. నిత్యం జవానుల పూజలు

గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ ఇండియా - పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బోర్డర్‌లో ఉన్న భెడియా బెట్ హనుమాన్‌ జీ టెంపుల్ ఇది.. ఇక్కడ ఆధ్యాత్మిక క్షేత్రమే కాకుండా.. అనేక పర్యాటకు ప్రాంతాలు ఉన్నాయి. కచ్‌లో ఉన్న ఈ హనుమాన్ జీ ఆలయం చాలా...
News

కమనీయం… వాసుదేవుని కల్యాణం

శ్రీకాకుళం జిల్లా మందసలో కొలువుదీరిన దేవదేవుడు.. లోకనాయకుడు.. వాసుదేవుని కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మందసలోని వాసుదేవ ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగాయి. శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్యాణ వేదికకు చేరుకున్న బ్రహ్మాండ నాయకుడ్ని ఆహోబిల, దేవనాధ్‌ త్రిదండి జీయర్‌స్వామిలు పెళ్లికొడుకును...
1 1,509 1,510 1,511 1,512 1,513 2,378
Page 1511 of 2378