News

News

భారత్‌ పొరుగున 500 అణు వార్‌హెడ్‌లు

చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటోందని అమెరికా రక్షణశాఖ పెంటగాన్‌ తెలిపింది. 2021తో పోలిస్తే డ్రాగన్‌ అమ్ములపొదిలోకి 2022లో మరో 100 కొత్త వార్‌హెడ్లు చేరాయని పేర్కొంది. చైనా సైన్యంలో 2022లో జరిగిన అత్యంత కీలకమైన పరిణామాలపై పెంటగాన్‌ తన నివేదికను...
News

భారత్‌లో చొరబాటుకు యత్నం.. తిప్పికొట్టిన భద్రతాబలగాలు.. ఎన్కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు....
News

వందే భారత్ ప్రారంభించాక.. భారీగా తగ్గిన విమాన ఛార్జీలు

దేశంలో రైలు రవాణాను పటిష్ట పరచడం వల్ల విమాన ఛార్జీలు భారీగా తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వందే భారత్(Vande Barath) రైళ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత విమాన ఛార్జీల్లో సగటున 20 నుంచి 30 శాతం తగ్గాయని రైల్వే శాఖ...
ArticlesNews

దసరాకి ఆయుధ పూజ ఎందుకు చేస్తారో తెలుసా!

ప్రతి మనిషి తను చేసే పనికి ఉపయోగించే వస్తువు ఏదో ఒకటి ఉంటుంది. అది ఆ మనిషి ఆయుధం అని చెప్పవచ్చు. ఆయుధం సమర్థవంతంగా ఉంటే ఆ పనిలో సగం విజయం సాదించినట్టే. తనకు విజయాన్ని చేకూర్చినందుకు కృతజ్ఞత చెప్పుకుంటూ ఆయుధాలకు...
News

28న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత: ఎందుకంటే?

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అక్టోబర్ 28న మూసివేయనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయనున్నారు. అక్టోబర్ 28న సాయంత్రం నాలుగు గంటల నుంచి 29వ తేదీ ఉదయం వరకు ఆలయాన్ని మూసివేస్తారు. చంద్ర గహణానికి ముందు రోజు అంటే అక్టోబర్...
News

హామీ ఇస్తేనే కెనడాకు వీసాలు

కెనడాలో భారత్‌ దౌత్యవేత్తల భద్రతకు హామీ లభిస్తేనే, ఆ దేశానికి వీసాలు జారీ ప్రక్రియను పునరుద్ధరిస్తామని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. ‘‘వీసాల అంశంపై అందరికీ ఆందోళన ఉంది. అయితే మా దౌత్యవేత్తల రక్షణ మాకు కీలకం. కెనడాలో...
News

దేశంలోనే అత్యంత ఎత్తైన రావణుడి బొమ్మ.. 171 అడుగుల ఎత్తుతో..

దసరా ఉత్సవాలలో అతి ముఖ్యమైనది రావణ దహనం. రావణుడి బొమ్మను దహనం చేయడాన్ని దసరా రోజున చాలా మంది ఆసక్తిగా తిలకిస్తుంటారు. కాగా, దేశంలోనే అతిపెద్ద లంకాధిపతి బొమ్మను హరియాణాలో ఏర్పాటు చేశారు. 171 అడుగుల ఎత్తైన ఈ బొమ్మను దసరా...
News

నేడు రెండు రూపాల్లో దుర్గమ్మ దర్శనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై సోమవారంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. ఆదివారం దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చిన భక్తులు దర్శించుకున్నారు. ఉత్సవాల చివరి రోజైన సోమవారం దుర్గమ్మ రెండు రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం మహిషాసురమర్దనిగా.. మధ్యాహ్నం...
News

మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం వేకువజామున 3 గంటల నుంచి దుర్గమ్మ మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిచ్చారు. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 12 గంటల...
News

తుది అంకానికి బ్రహ్మోత్సవాలు.. బ్రహ్మాండనాయకుడికి వైభవంగా చక్రస్నానం

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. దీనిలో భాగంగా చివరి రోజున పుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, స్వామి ప్రతినిధిగా చక్రత్తాళ్వార్‌కు అర్చకులు స్నపన తిరుమంజనం, అభిషేకం నిర్వహించారు. చక్రస్నానం తర్వాత ఆనంద...
1 1,509 1,510 1,511 1,512 1,513 2,486
Page 1511 of 2486