అంతర్జాతీయ స్థాయిలో దేశంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం : గడ్కరీ
ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో 2024 చివరి నాటికి దేశంలో రోడ్డు మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాజస్థాన్లోని దౌసాలో హైవే మొదటి దశ ప్రారంభోత్సవ...









