News

News

అంతర్జాతీయ స్థాయిలో దేశంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం : గడ్కరీ

ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో 2024 చివరి నాటికి దేశంలో రోడ్డు మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. రాజస్థాన్‌లోని దౌసాలో హైవే మొదటి దశ ప్రారంభోత్సవ...
News

భారత్‌లో భూకంప భయాలు.. మూడు రాష్ట్రాల్లో ప్రకంపనలు!

తుర్కియే, సిరియాలో భారీ భూకంపం అనంతరం భారత్‌లో కూడా భూకంపాలు సంభవించే ముప్పు ఉందని నిపుణలు అంచనా వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవి నిజరూపం దాల్చుతున్నాయి. దేశంలో వరుస భూకంపాలు నమోదవుతున్నాయి. గుజరాత్‌లో శనివారం, అస్సాంలో ఆదివారం భూప్రకంపనలు రాగా.....
News

భూత వైద్యుడికి పెళ్లిళ్ల పిచ్చి.. వైద్యం పేరుతో యువతులను బుట్టలో వేసుకుంటుండగా అరెస్టు!

భూత వైద్యం పేరుతో అమాయక యువతులను బుట్టలో వేసుకోవడం.. పెళ్లి పేరుతో మోసం చేయడం.. రాజకీయ ప్రముఖుల అండదండలతో ఏ ఇబ్బందీ రాకుండా చూసుకోవడం.. ఇదీ ఓ ముస్లిం బాబా అవతారం ఎత్తిన ఓ వ్యక్తి చేసిన అరాచకం. ఇప్పటివరకు ఏడు...
News

ఉత్సాహంగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం స్వర్ణోత్సవ వేడుకలు

విలువలతో కూడిన విద్యను అందించేందుకు శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఎల్లప్పుడూ ముందుంటుందని పలువురు వక్తుల ప్రశంసించారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ఱోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సేవలు...
News

తిరుమలలో అపచారం.. కొండపై మాంసం తింటూ.. భద్రతపై భక్తుల అసహనం!

కలియుగ  దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతీరిన తిరుమలలో అపచారం జరిగింది. తిరుమలలో మద్యం, మాంసం పై నిషేధం ఉన్నప్పటికీ కొందరు యదేచ్చగా నిబంధనలను అతిక్రమిస్తూ తిరుమల కొండను అపవిత్రం చేస్తున్నారు. ఇటీవల కాలంలో తరచూ మద్యం, మాంసం తిరుమలలో...
News

సిఫార్సు లేఖల పేరుతో మోసం.. భక్తులకు తితిదే హెచ్చరిక!

తిరుమలలో దళారులు, కేటుగాళ్ల బెడద తగ్గిపోయింది.. టీటీడీ కఠిన చర్యలు తీసుకోవడంతో ఇటీవల కాలంలో మోసాలు జరగడం లేదు. అయితే తాజాగా మరో ఇద్దరు దళారుల గుట్టురట్టైంది. తిరుమలకు వచ్చే భక్తుల్ని మోసం చేస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్...
News

శత్రువులా చూసిన దేశమే.. నేడు ‘దోస్త్’ అంటూ దాసోహం..!

వసుధైక కుటుంబ భావన.. అంతర్జాతీయ వేదికలపై తరచుగా చెప్పే మాట ఇది. ప్రపంచం మొత్తం ఒకటే అనేది దీని అర్థం. కులమతాలు, ప్రాంతీయ బేధాల అతీతంగా.. అందరం కలిసి మెలిసి జీవించడమే దీని సారాంశం. మనం అంతా మనవాళ్లే అనుకున్నా.. అందరికీ...
News

పెద్దల సభ అధ్యక్ష స్థానంలో పరుగుల రాణి!

రాజ్యసభలో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రఖ్యాత అథ్లెట్‌, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష గురువారం సభాధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌లు లేకపోవడంతో అధ్యక్ష స్థానంలో కూర్చొని పెద్దల సభను నడిపించారు. చైర్మన్‌ కుర్చీలో కూర్చుంటున్న స్వల్పకాలిక వీడియో క్లిప్‌ను...
News

వివేకానంద రాక్-తిరువళ్లువర్ విగ్రహం మధ్య రూ. 37 కోట్లతో ఫైబర్‏గ్లాస్ వంతెన నిర్మాణం!

సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కన్నియాకుమారి(Kanniyakumari)లో స్వామి వివేకానంద స్మారక మండపం, 133 అడుగుల ఎత్తు తిరువళ్లువర్‌ విగ్రహం ప్రాంతాన్ని కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్‌ గ్లాస్‌ రహదారి వంతెన నిర్మించనుంది. రూ.37 కోట్లతో గుండ్రటి పైకప్పుతో కూడిన ఈ ఫైబర్‌ గ్లాస్‌...
News

మోదీ పర్యటనకు ముందు భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం… భద్రత మరింత కట్టుదిట్టం!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ పర్యటనకు మూడు రోజుల ముందు భారీఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంఘటన సంచలనం రేపింది. ఈ నెల 12న రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా నగరంలో ఢిల్లీ ముంబయి ఎక్స్ ప్రెస్ వే‌ను ప్రధాని నరేంద్రమోదీ...
1 1,513 1,514 1,515 1,516 1,517 2,378
Page 1515 of 2378