నవంబరు 20 నుండి కార్తీక దీపోత్సవాలు : టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
ధర్మప్రచారంలో భాగంగా నవంబరు 20న తిరుపతి, 27న కర్నూలు, డిసెంబరు 4న వైజాగ్లో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో మంగళవారం ఈవో కార్తీక దీపోత్సవాల...









