ఫండ్స్ విషయంలో జరిగిన గొడవ – రక్తాలు వచ్చేలా కొట్టుకున్న చర్చి సభ్యులు
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో చర్చి నిధుల విషయంలో సభ్యుల మధ్య చోటు చేసుకున్న గొడవ రక్తపాతానికి దారితీసింది. చర్చి ఫండ్స్ విషయంలో దుర్వినియోగం జరిగిందంటూ చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సిఎస్ఐ) కమిటీకి చెందిన రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది....