తిరుమల కొండపై భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులు క్యూలైన్స్ లో బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి సుమారు 15 గంటల సమయం...









