అయోధ్య రాముడికి 8 అడుగుల బంగారు సింహాసనం.. ‘అక్షత పూజ’ కోసం 100 క్వింటాళ్ల బియ్యం
ఉత్తరప్రదేశ్ అయోధ్య రామాలయ గర్భగుడిలో పాలరాతితో చేసి..బంగారు పూత పూయించిన 8 అడుగుల ఎత్తున్న సింహాసనాన్ని నెలకొల్పనున్నారు. ఈ పీఠంపై రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ బంగారు సింహాసనం ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉంటుందని.. దీనిని రాజస్థాన్లోని...









