News

News

తిరుమల కొండపై భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులు క్యూలైన్స్ లో బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి సుమారు 15 గంటల సమయం...
News

పాక్ డ్రోన్ కూల్చివేత

అమృత్‌సర్: అమృత్‌సర్ ప్రాంతంలోని భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆదివారం రాత్రి సరిహద్దు భద్రతా దళం మరో డ్రోన్ ను కూల్చివేసింది. క్వాడ్-కాప్టర్ స్పోర్టింగ్ డ్రోన్‌ను కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో గత మూడు రోజుల్లో ఇలాంటి ఘటన చోటు...
News

జీపీఎస్‌ ఆధారిత టోల్‌ తో వాహనదారులపై తక్కువ భారం

న్యూఢిల్లీ: కేంద్రం త్వరలో కొత్త టోల్‌ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నది. ఈ విధానం అమలులోకి వస్తే కారు ప్రయాణికులపై పన్ను భారం తగనున్నట్టు తెలుస్తున్నది. కొత్త టోల్‌ విధానంలో వాహన పరిమాణం, తిరిగిన దూరం ఆధారంగా పన్ను వసూలు చేసేలా ఈ...
News

ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ కార్యకారి మండల్(ఎబికెఎం) సమావేశం ప్రారంభం

ప్రయాగ్రాజ్: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారతీయ కార్యకారి మండల్ (ఎబికెఎం) నాలుగు రోజుల సమావేశం ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది. పరమపూజ్య సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ, మాననీయ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ భారతమాతకు "పుష్పాంజలి"తో...
News

పాక్‌ లో ప్రార్ధనలు చేస్తుండగా మాజీ జడ్జి కాల్చివేత

ఖారన్‌: మసీదులో ప్రార్థనలు చేస్తుండగా ఫెడరల్‌ షరియత్‌ కోర్టు మాజీ జస్టిస్‌, బలోచిస్తాన్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మహమ్మద్‌ నూర్‌ మెస్‌కంజాయ్‌ను హత్య చేశారు. ఖారన్‌ పట్టణంలోని మసీదులో ప్రార్థనలు చేస్తుండగా మహమ్మద్‌ నూర్‌ మెస్‌కంజాయ్‌పై అటాక్‌ జరిగింది. మసీదు బయట...
News

తెలంగాణలోనూ దాడులకు పిఎఫ్ఐ కుట్ర

భాగ్యనగరం: కేరళ, తమిళనాడులో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్), హిందూ కార్యకర్తలపై దాడులు చేసేందుకు పిఎఫ్ఐ కుట్ర పన్నినట్టు విషయం ఇటీవల బయటపడింది, తెలంగాణలోనూ అదే తరహాలో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెంట్ హెచ్చరించింది. దీంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తమయింది. దాడులకు...
News

మెరుగైన సేవలు అందించే వాహనంగా బ్యాంకింగ్ రంగం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: ఆర్థిక చేరిక, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు భారత దేశపు పురోగతిని ప్రస్తావిస్తూ దేశంలో సుపరిపాలన, మెరుగైన సేవలను అందించడానికి బ్యాంకింగ్ రంగం ఒక వాహనంగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆర్థిక చేరికను ప్రోత్సహించే లక్ష్యంతో,...
News

తైవాన్‌ విషయంలో బలప్రయోగానికీ వెనుకాడం : జిన్‌పింగ్‌ హెచ్చరిక

బీజింగ్‌: హాంకాంగ్‌పై స్పష్టమైన ఆధిపత్యం సాధించామని.. దాంతో ఆ ప్రాంతాన్ని 'ఆందోళనల' నుంచి 'పరిపాలన' వైపు మార్చామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఉద్ఘాటించారు. తైవాన్‌ విషయంలో అమెరికా తీరుపై మండిపడ్డ ఆయన.. చైనా  భూభాగంతో ఏకం చేయడానికి బలప్రయోగానికీ వెనుకాడమని...
ArticlesNews

భద్రాద్రి రాముడి స్థలంపై క్రైస్తవ మాఫియా కన్ను! : విశ్వహిందూ పరిషత్

తెలుగు ప్రజలు అయోధ్యగా పిలుచుకునే భద్రాద్రి శ్రీ రాములవారి ఆస్తులపై పరాయి మతస్తులు కన్ను పడింది... వందల కోట్ల విలువ చేసే ఆస్తులు కబళించేందుకు కాచుకు కూర్చున్నారు... దాదాపు 916 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార...
News

హైస్కూల్ లో బైబిల్ పంపిణీ

అనపర్తి: ఏపీలోని అనపర్తి గ్రామం, పాత ఊరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయిని బైబిల్ ప్రతులను పంచారని ఆంధ్రజ్యోతిలో కథనం వెలువడింది. పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయిని కొత్త నిబంధన పేరుతో ఉన్న బైబిల్ ప్రతులను పంచారని ఆ వార్తలో పేర్కొన్నారు....
1 1,500 1,501 1,502 1,503 1,504 2,273
Page 1502 of 2273