News

News

ఫండ్స్ విషయంలో జరిగిన గొడవ – రక్తాలు వచ్చేలా కొట్టుకున్న చర్చి సభ్యులు

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో చర్చి నిధుల విషయంలో సభ్యుల మధ్య చోటు చేసుకున్న గొడవ రక్తపాతానికి దారితీసింది. చర్చి ఫండ్స్ విషయంలో దుర్వినియోగం జరిగిందంటూ చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సిఎస్ఐ) కమిటీకి చెందిన రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది....
News

తెలంగాణలో ఎన్ఐఏ సోదాలు.‌.‌ భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం..

తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 9 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. మహబూబ్‌నగర్,వరంగల్,జనగామ,యాదాద్రి,మేడ్చల్ జిల్లాల్లోని పలువురి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ సందర్బంగా భారీగా...
News

తాలిబన్లతో జట్టు కట్టిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్… భారత్లో దాడులకు పాక్ కుయుక్తి.. రక్షణ వర్గాల హెచ్చరిక

అమెరికా, నాటో దళాల ఉపసంహరణతో తాలిబన్లు అఫ్గానిస్థాలో విధ్వంసం సృష్టిస్తూ.. దేశాన్ని క్రమంగా తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ కీలకమైన భూభాగాలు వారి వశమైపోతున్నాయి. భారత్లో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు తాలిబన్లతో...
News

రాత్రి 9 తర్వాత బయటకు వచ్చే మహిళలంతా వేశ్యలే.. వారిని అత్యాచారం, హత్య చేసినా తప్పు లేదు… కేరళ ముస్లిం మత పెద్ద వివాదాస్పద వ్యాఖ్యలు… వైరల్ అయిన వీడియో… దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

కేరళకు చెందిన ఇస్లామిక్ మత గురువు మహిళలను కించపరుస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియోలో సోషల్ మీడియలో వైరల్ మారడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత రోడ్లపై...
News

యూపీలో కన్వర్ (కావడి) యాత్ర రద్దు… సుప్రీం సూచనతో నిర్ణయం… వ్యతిరేకించిన వీహెచ్పీ

కరోనా కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం పవిత్ర కన్వర్ యాత్రను రద్దు చేయగా.. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా థర్డ్ వేవ్ ఆందోళనలతో కన్వర్ యాత్రను రద్దు చేస్తున్నట్లు శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల...
News

పాకిస్థాన్‌లో అఫ్గానిస్థాన్‌ రాయబారి కుమార్తె కిడ్నాప్‌

పాకిస్థాన్‌లోని అఫ్గానిస్థాన్‌ రాయబారి కుమార్తె కిడ్నాప్‌ వార్త సంచలనం రేపింది. పాకిస్థాన్‌లో విధులు నిర్వహిస్తున్న అఫ్గాన్‌ రాయబారి నజీబుల్లా అలిఖిస్‌ కుమార్తె సిల్‌సిలా అలిఖిల్‌(26)ను ఇస్లామాబాద్‌లో కొందరు దుండగులు అపహరించినట్లు అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఆమెను చిత్రహింసలు పెట్టి అనంతరం విడిచిపెట్టినట్లు...
News

విశ్వహిందూ పరిషత్ నూత‌న జాతీయ‌ అధ్య‌క్షులుగా డా. శ్రీ ర‌వీంద్ర నారాయ‌ణ్ సింగ్ ఎన్నిక‌

విశ్వ‌హిందూ ప‌రిష‌త్ (వి.హెచ్‌.పి) నూత‌న జాతీయ అధ్య‌క్షుడిగా బీహార్ కు చెందిన ప్రముఖ ఎముకల వైద్యులు డాక్టర్ పద్మశ్రీ రవీంద్ర నారాయణ్ సింగ్ గారు ఎన్నిక‌య్యారు. హ‌ర్యానా రాష్ట్రంలోని ఫ‌రిదాబాద్‌లో రెండు రోజుల పాటు జ‌రుగుతున్న వి.హెచ్‌.పి జాతీయ స‌మావేశాల్లో ఆయ‌నను...
News

కోయంబత్తూర్: దేవాలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా హిందూ సంఘాల నిరసనలు

మంగళవారం నాడు కోయంబత్తూర్ సిటీ కార్పొరేషన్, నగరంలోని ముథనంకుళం కట్ట వెంట ఉన్న ఏడు దేవాలయాలను 100 సంవత్సరాల పురాతన ఆలయంతో సహా కూల్చివేసింది. ట్యాంక్ యొక్క ఉత్తర కట్ట వెంట ఆక్రమించిన భూమిలో ఆ దేవాలయాలు నిర్మింపబడ్డాయని కార్పొరేషన్ పేర్కొంది....
ArticlesNews

గ్రామంలో చిచ్చురేపుతున్న అక్రమ చర్చి వ్యవహారం.. ప్రజల వినూత్న పరిష్కారం

గత కొంతకాలంగా తమ గ్రామంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న చర్చికి సమాధానంగా కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల ప్రజలు వినూత్న పరిష్కారం కనుగొన్నారు. తమకున్న విశేష అధికారాలను వినియోగించుకుంటూ, అక్రమంగా, పంచాయితీరాజ్ శాఖ వారి జీవో...
News

త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ అందుబాటులోకి – అమిత్‌ షా

జమ్ములోని భారత వైమానిక స్థావరంపై దాడి జరిగిన తర్వాత యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తొలిసారిగా స్పందించారు. త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. దీనికోసం ఇప్పటికే భారత రక్షణ...
1 1,500 1,501 1,502 1,503 1,504 1,828
Page 1502 of 1828