News

News

అయోధ్య రాముడికి 8 అడుగుల బంగారు సింహాసనం.. ‘అక్షత పూజ’ కోసం 100 క్వింటాళ్ల బియ్యం

ఉత్తరప్రదేశ్ అయోధ్య రామాలయ గర్భగుడిలో పాలరాతితో చేసి..బంగారు పూత పూయించిన 8 అడుగుల ఎత్తున్న సింహాసనాన్ని నెలకొల్పనున్నారు. ఈ పీఠంపై రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ బంగారు సింహాసనం ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉంటుందని.. దీనిని రాజస్థాన్‌లోని...
News

AIతో నష్టాలు.. కొత్త ప్రమాణాలు సిద్ధం చేయాలన్న జో బైడెన్

ఏ పనినైనా రెప్పపాటు కాలంలో చేయగా నైపుణ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI )లో ఉంటుంది. అయితే ఆ నైపుణ్యాన్ని సృష్టించిన మానవ మేధస్సు నైపుణ్యం ఇంకెంత గొప్పదో కదా. అయితే AI కారణంగా మానవ మేధస్సు ప్రభావితం కానుంది. ఎందుకంటే మానవ...
News

ఏపీ ప్రజల ప్రతిభ అసాధారణం – ప్రధాని మోదీ ప్రశంసలు..!!

ప్రధాని మోదీ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభసందర్భంగా గ్రీటింగ్స్ చెబుతూ ట్వీట్ చేసారు. రాష్ట్ర ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. ఏపీ ప్రజల అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన సంకల్పం మరియు దృఢమైన పట్టుదలతో,...
News

వైభవంగా సిరిమానోత్స‌వం..అంబరాన్ని తాకిన భక్తుల సంబరం

ఉత్త‌రాంధ్ర క‌ల్ప‌వ‌ల్లి, విజ‌య‌న‌గ‌రం ఇల‌వేలుపు శ్రీ పైడితల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వం అత్యంత వైభవంగా జ‌రిగింది. ఆలయ సంప్రదాయాలు, ఆచారాల‌కు అనుగుణంగా ఉత్స‌వాన్ని మంగ‌ళ‌వారం జిల్లా యంత్రాంగం ప్ర‌శాంతంగా నిర్వ‌హించింది. ఎప్ప‌టిలాగే పాల‌ధార‌, అంజ‌లి ర‌థం, తెల్ల ఏనుగు, బెస్త‌వారి వ‌ల ముందు...
News

అమెరికాలో హిందూ ఆలయంలో హుండీ చోరీ

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో నగరంలోని పార్క్‌వే ప్రాంతంలో ఉన్న ఓం రాధా కృష్ణా మందిరంలోని హుండీ సోమవారం చోరీకి గురైంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మొత్తం ఆరుగురు దుండగులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు వచ్చేటప్పటికి వారిలో...
ArticlesNews

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు : చరిత్రలో చీకటి సంవత్సరం

స్వాతంత్ర్య భారత దేశంలో చోటు చేసుకున్న అతిపెద్ద అల్లర్లలో 1984లో జరిగిన సిక్కుల అల్లర్లు ప్రధానమైనవి. ఈ ఘటనకు సంబంధించి అల్లర్లు అనే పదాన్ని ఉపయోగించడం తప్పు. అల్లర్లు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ వైపుల నుంచి హింస జరిగిందని...
News

225 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దేవాలయాల అభివృద్ది : రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి

రాష్ట్రంలోని పలు దేవాలయాల మౌలిక వసతుల కల్పించేలా పలు అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.నిన్న రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడారు....
News

ఎన్నికల రాష్ట్రాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం : కేంద్ర ఎన్నికల సంఘం

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 7 నుంచి మొదలుకొని నవంబర్‌ 30 వరకు పలు దఫాల్లో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం విధిస్తూ...
News

గుజరాత్‌ తొలి హెరిటేజ్‌ రైలు ప్రారంభం

గుజరాత్‌ తొలి హెరిటేజ్‌ రైలును ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. విద్యుత్తు ఇంజిన్‌ ఉన్న ఈ రైలును స్టీమ్‌ లోకోమోటివ్‌ రైలులా రూపొందించారు. ఇంటీరియర్‌ డిజైన్‌ అంతా చెక్కతో చేశారు. మూడు బోగీలున్న ఈ రైలు ఐక్యతా విగ్రహం ఉన్న కెవఢియా,...
News

గోవాలో జరుగుతున్న 37వ జాతీయ క్రీడలు

గోవాలో జరుగుతున్న 37వ జాతీయ క్రీడల్లో,పురుషుల 100 యుపి బిలియర్డ్స్ స్వర్ణ పతకాన్ని కర్ణాటక గెలుచుకుంది, మహిళల 15 రెడ్ స్నూకర్‌లో బంగారు పతకాన్ని మధ్యప్రదేశ్ గెలుచుకుంది. మహిళల టేబుల్ టెన్నిస్‌లో మహారాష్ట్ర బంగారు పతకం, హర్యానా రజతం, పశ్చిమ బెంగాల్,...
1 1,500 1,501 1,502 1,503 1,504 2,486
Page 1502 of 2486