News

News

అణుబాంబుతో వెళ్లి విదేశీయులను డబ్బులు అడగాలని సూచించిన పాక్‌ నాయకుడు! సంచలనంగా మారిన వ్యాఖ్యలు?

ఆర్థిక సంక్షోభం నివారణకు ఓ వింతైన పరిష్కారాన్ని పాకిస్థాన్ నాయకుడు ఒకరు సూచించారు. ఆయన వ్యాఖ్యలు పెద్దఎత్తున దుమారం రేపాయి. యుద్ధాల వల్ల గుణపాఠం నేర్చుకున్నామని, ఉగ్రవాదానికి బీజాలు నాటింది మనమేనని ఆ దేశ ప్రధాన మంత్రి, మరో మంత్రి చెప్పినదానికి...
News

మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయానికి శేషవాహనం బహూకరణ

బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయానికి నెల్లూరుకు చెందిన దాతలు దివంగత మునగా హనుమంతరావు జ్ఞాపకార్థం ఆయన భార్య వరలక్ష్మి కుటుంబ సభ్యులు శుక్రవారం రూ. 6.5 లక్షలతో నూతన శేషవాహనాన్ని బహూకరించారు. ముందుగా శేషవాహనానికి అర్చకులు సంప్రోక్షణ...
News

తృణధాన్యాలతో రోటీ చేసి తిను.. బిల్‌గేట్స్‌కు మోదీ సలహా!

భారతదేశం వ్యవసాయాధారిత దేశమని అందరికీ తెలిసిందే. సుమారు 60 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుంటారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ సలహా ఇచ్చారు. తృణధాన్యాలకు సంబంధించి మోదీ ఇచ్చిన సలహాపై ఇప్పుడు...
ArticlesNews

సనాతన ధర్మమే జాతీయ ధర్మం.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన యోగి ఆదిత్యనాథ్‌..! అసలు ఆయన ఏమన్నారంటే?

సనాతన ధర్మమే భారతదేశ జాతీయ ధర్మమని, సనాతన ధర్మమే భారత్‌కు గుర్తింపు అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాజస్థాన్‌లోని జలోర్‌లో ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలనే ఆయన ఓ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పునరుద్ఘాటించారు. జలోర్‌లో 1,400...
News

శ్రీశైల నందీశ్వరునికి విశేష అభిషేకాలు

శ్రీశైల క్షేత్రంలో త్రయోదశిని పురస్కరించుకొని సాయంప్రదోషకాలంలో ఆలయంలోని మల్లికార్జునస్వామికి అభిముఖంగా కొలువైవున్న నందీశ్వరస్వామికి పరోక్షసేవగా విశేష అభిషేక అర్చనలు చేశారు. పూజాకార్యక్రమంలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహా గణపతి పూజను నిర్వహించారు. శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి...
News

కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో కొండమీదరాయుడు బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఈ సందర్బంగా స్వామి గరుత్మంతుడిపై భక్తులకు దర్శనమిచ్చారు. గరుడవాహన సేవకు ముందు ఉదయం స్థానిక కొండమీదరాయుడు స్వామి దేవాలయంలో ఉత్సవమూర్తులకు గరుడాద్రి బ్రాహ్మణ సంఘం వారు ప్రత్యేక పూజలు చేశారు....
News

వరసిద్ధుని హుండీ ఆదాయం 99 లక్షలు

చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.99,01,458 ( సుమారు 99 లక్షలు) లభించింది. శుక్రవారం ఆలయ ఆస్థాన మండపంలో స్వామి కానుకలను చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు పర్యవేక్షణలో లెక్కించారు. 50 గ్రాముల బంగారు,...
ArticlesNews

కళా తపస్వకి శ్రద్దాంజలి

భారత ఆణిముత్యం, అరుదైన మణి, విశిష్ట సంస్కృతీ పూజారి, కళాతపస్వి పద్మశ్రీ కె. విశ్వనాథ్ గారి హటాన్మరణం సినీరంగానికే కాక తెలుగు ప్రాంతాలకు, ప్రజలకు తీరని లోటు మిగిల్చింది. తెలుగు సినిమాకు విలువలు జోడించి, భారతీయ సంప్రదాయానికి, పరంపరకు, శాశ్వత సత్యానికి...
News

కడపలో విజయదుర్గాదేవి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కడప నగరంలో కొలువుదీరిన విజయదుర్గాదేవి ఆలయ 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ యాగ మండపంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆలయ నిర్వాహకులు దురా ప్రసాద్‌ దంపతులు గణపతిపూజ, పుణ్యాహవాచనంతో ఉత్సవ పూర్వాంగ కార్యక్రమాలతో అంకురార్పణ చేయగా.. ప్రముఖ...
News

దేవుడి భూమి దర్జాగా కబ్జా.. ఏకంగా ఇళ్లు నిర్మించుకున్న వైనం!

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని మూలపాడు దాసాంజనేయస్వామి దూప దీప నైవేద్యం నిమిత్తం అమరావతి జమీందారు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు దానం చేసిన భూమిపై కబ్జాదారుల కన్నుపడింది. దాసాంజనేయస్వామి దేవస్థానం పోషణ నిమిత్తం ఆర్‌ఎస్‌ఆర్‌, అడంగల్‌లో సర్వే నెంబరు 2/1, 2/2లో 6.66...
1 1,498 1,499 1,500 1,501 1,502 2,355
Page 1500 of 2355