News

News

పిపిఇ కిట్ల కొనుగోలులో అవినీతి ఆరోపణలు.. మాజీ ఆరోగ్య మంత్రిపై విచారణ

కేరళ: భారతదేశంలో మొదటి కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల సమయంలో పిపిఇ కిట్లు, ఇతర వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి జరిగిందని తలెత్తిన అభియోగాలపై మాజీ ఆరోగ్య మంత్రి కెకె శైలజ, మరికొంత మందిపై రాష్ట్ర అవినీతి నిరోధక అధికారి కేరళ లోకాయుక్త...
News

దుర్గా పూజకు హాజరైనందుకు హినా ఖాన్‌పై ఇస్లాంవాదుల దాడి

ముంబై: బాలీవుడ్ నటి హీనా ఖాన్ దుర్గాపూజ పండల్ వద్ద తన చిత్రాలను పోస్ట్ చేసినందుకు సోషల్ మీడియాలో ఇస్లామిస్టుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. హీనా ఖాన్ చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీ సహోద్యోగి రాకీ జైస్వాల్‌తో డేటింగ్ చేస్తోంది....
News

పాక్‌ అణ్వాయుధాల రక్షణపై మాకు నమ్మకముంది: అమెరికా

వాషింగ్టన్: పాక్‌పై బైడెన్‌ చేసిన విమర్శలకు సర్దిచెప్పుకొనే యత్నాలను అమెరికా మొదలుపెట్టింది. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌.. బైడెన్‌ వ్యాఖ్యలపై స్పందించారు. ''అణ్వాయుధ రక్షణ విషయంలో పాక్‌ నిబద్ధత, సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకముంది. సుసంపన్న,...
News

కుప్పకూలిన కేదార్‌నాథ్‌ యాత్రికుల హెలికాప్టర్‌.. ఏడుగురి మృతి

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌ యాత్రికులతో వెళ్తోన్న ఓ హెలికాప్టర్‌ కొండల ప్రాంతంలో కుప్పకూలింది. కేదార్‌నాథ్ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడ్‌ చట్టీ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్‌ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గుప్త్‌కాశీ...
ArticlesNews

కొట్టుకుపోతున్న సంప్రదాయ కవిత్వానికి విశ్వ’నాథుడు’

లెండి, ఉరకండి, ఉద్యమించండి, గర్జించండి, గాండ్రించండి అంటూ ఉద్వేగభరితంగా సాగే విప్లయ సాహితీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న సంప్రదాయ కవిత్వానికి తన కలంతో వారధి నిర్మించి తెలుగు సాహిత్యానికి సరైన దిశను చూపినవాడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. తన రచనలలో భారతీయ...
News

డబ్బు కోసం చైనా పైలట్లకు శిక్షణ!

బ్రిటన్‌: బ్రిటన్‌ మిలటరీకి చెందిన మాజీ పైలట్లు చైనాకు సాయం చేస్తున్నారు. ఈ విషయాన్ని బ్రిటన్‌ రక్షణ శాఖే స్వయంగా వెల్లడించింది. దాదాపు 30 మంది మాజీ పైలట్లు చైనా నుంచి భారీగా సొమ్ము తీసుకొని వారి నైపుణ్యాలను పీఎల్‌ఏకు ధారపోస్తున్నట్టు...
News

బ్రిటన్‌లోని చైనా ఎంబసీ ఎదుట నిరసన

బ్రిటన్‌: బ్రిటన్‌లోని చైనా ఎంబసీ ఎదుట కొందరు నిరసనకు దిగారు. వీరిలో నుంచి ఒక ప్రదర్శనకారుడిని పక్కకు తీసుకెళ్లిన ఎంబసీ రక్షణ సిబ్బంది. . ఆయనను మూకుమ్మడిగా చితకబాదారు. ఈ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దాడిపై...
News

దసరా నవరాత్రుల్లో దుర్గగుడికి రూ.16 కోట్ల ఆదాయం

విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన దసరా ఉత్సవాలలో ఈ ఏడాది రూ.16 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఖర్చులు పోనూ రూ.5.5 కోట్లు మిగిలాయన్నారు. ఈనెల 24న దీపావళి రోజున ప్రధాన ఆలయంలో ధనలక్ష్మి పూజ, సాయంత్రం కవాటబంధనం నిర్వహిస్తున్నట్టు ఆలయ...
News

కేరళకు ఆంధ్ర ధాన్యం… ఈ నెల 27న ఒప్పందం

విజయవాడ: కేరళ ప్రజలు తమ ఆహారంలో ఎంతో ఇష్టంగా తినే ఎంటీయూ–3626 జయ రకం ధాన్యం (బోండాలు), బియ్యం కొనుగోలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. విజయవాడలోని...
News

దేశవ్యాప్తంగా 600 కిసాన్ సమృద్ధి కేంద్రాలు ప్రారంభించిన మోదీ

న్యూఢిల్లీ: దేశంలో రైతుల ఉత్పాదకతను పెంచేందుకు కీలక సంస్కరణలు తీసుకొస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పథకం కింద అర్హులైన 11 కోట్ల మంది రైతులకు.. 16వేల కోట్ల ఆర్థిక...
1 1,498 1,499 1,500 1,501 1,502 2,274
Page 1500 of 2274