News

News

చెంగాళమ్మ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు

నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట చెంగాళమ్మ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా గురువారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి యాగశాల మండపంలో పూజలు చేశారు. ఆలయ ఆవరణతోపాటు సూళ్లూరుపేట పట్టణ పురవీధుల్లో అరటిమాన్లు, మామిడాకు తోరణాలతో సుందరంగా...
News

కాణిపాకంలో నూతన ఆర్జిత సేవలకు శ్రీకారం

చిత్తూరు జిల్లా కాణిపాకంలో నూతన ఆర్జిత సేవలకు శ్రీకారం చుట్టనున్నారు. గురువారం ఆలయ సమావేశ మందిరంలో ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. సహస్త్ర నామార్చన, మహా మంగళ హారతి... ఈ రెండు సేవలూ మార్చి...
News

దుర్గమ్మ కానుకలు రూ. 2.11 కోట్లు

విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం నిర్వహించిన హుండీలలోని కానుకల లెక్కింపులో అమ్మవారికి రూ. 2,11,36,722 నగదు రూపేణా సమకూరింది. 14 రోజులకు గాను హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలు రోజుకు సగటున రూ. 15.09 లక్షలు వచ్చాయని ఆలయ అధికారులు...
News

దేవాలయాల భూములను పరిరక్షించాలి – కమలానంద భారతి

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని శివాలయాన్ని దేవాలయాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు స్వామి కమలానంద భారతి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు దేవాలయ భూములను ఆక్రమించుకుంటున్నారని విమర్శించారు. ఈ విధంగా దేవాలయాల భూములు ఆక్రమించడం...
News

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత మూలాలున్న అజయ్ బంగా!

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేశారు. మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో అజయ్ బంగాను వరల్డ్ బ్యాంక్ చీఫ్ గా అమెరికా నామినేట్ చేసిందని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్...
News

గోమాతకు నామకరణం… అనంతరం డోలారోహణం

తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలో రెండేళ్ల కిందట ఇక్కడ గోశాలను స్థానికులు ఏర్పాటు చేశారు. ఈ గోశాలకు దేవుడికి దానంగా ఇచ్చిన గోవులను తీసుకువచ్చి పెంచుతున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ గోశాలలో అరుదైన గో...
News

‘మోదీని మాకు ఇవ్వండి.. దేశాన్ని బాగు చేస్తారు.. నెట్టింట వైరల్‌ అవుతున్న పాక్‌ పౌరుడి కామెంట్లు!

'మోదీ పాలనలో బతికేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఆయన చెడ్డ వ్యక్తి ఎంత మాత్రం కాదు. గొప్ప మనిషి. భారతీయులు ఇవాళ అర్ధరాత్రిళ్లు సైతం పిల్లల ఆకలి తీర్చే స్థితిలో ఉన్నారు. నిత్యావసరాలు అందుబాటు ధరలో కొనుగోలు చేసుకుంటున్నారు. మనం అలాంటి...
News

ఆరుగురు తెలుగువారికి జాతీయ సంగీత, నాటక అకాడమీ అవార్డులు

భారతీయ సంగీతం సముద్రమంత విశాలమైనదని, మన నాటకాలు అజరామరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సంగీత, నాటకాల ద్వారా భారత సంస్కృతిని కాపాడేందుకు కృషి చేస్తున్న కళాకారుల జీవితాలు ధన్యమన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జాతీయ సంగీత, నాటక అకాడెమీ...
News

త్వరలో భారత్‌ రోడ్ల పైకి హైడ్రోజన్‌తో నడిచే బస్సులు

మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు (ఎంఈఐఎల్‌) చెందిన ఎలక్ట్రిక్‌ వాహన రంగ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ హైడ్రోజన్‌తో నడిచే బస్‌ను తయారు చేసింది. రిలయన్స్‌ భాగస్వామ్యంతో ఈ వాహనాన్ని రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది. ఏడాదిలోగా వాణిజ్యపరంగా వీటి ఉత్పత్తి ప్రారంభించాలని ఒలెక్ట్రా లక్ష్యంగా...
News

ఆధ్యాత్మిక నగరం తిరుపతి పుట్టి నేటికి 893 ఏళ్లు!

తిరుమలను తలచుకుంటే.. గోవింద నామం మనస్సులో మార్మోగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం మనో నేత్రం ఎదుట ప్రత్యక్షమవుతారు. ఏడు కొండలవాడు కొలువైన తిరుమల ఆలయంతోపాటు ఆయన పాదాల చెంత ఉన్న తిరుపతి నగరం ఆవిర్భావమూ ఆసక్తికరమే. కలియుగం (కలియుగం మొదలై ఫిబ్రవరి...
1 1,498 1,499 1,500 1,501 1,502 2,378
Page 1500 of 2378