News

News

పలాస రాయగడకు రైలు సేవలు పునఃప్రారంభం

వాల్తేర్ డివిజన్ పరిధి కంటకాపల్లిలో లైన్ లో రైలు ప్రమాదం తర్వాత మళ్లీ పలాస, రాయగడకు రైలు సర్వీసులను పునరుద్ధరించారు. నవంబర్ ఒకటో తేదీన విశాఖపట్నం-రాయగడ రైలును మొదలుపెట్టగా , విశాఖపట్నం-పలాస ప్యాసింజర్‌ను నవంబర్ 2 నుంచి పునఃప్రారంభించారు. డివిజనల్ రైల్వే...
News

కార్తీక మాసంలో అందుబాటులోకి ఇంద్రకీలాద్రి మల్లేశ్వరాలయం

కార్తీక మాసంలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని దుర్గగుడి ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ రాంబాబు, ఈవో రామారావు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పనులు తుది దశకు...
News

జ్ఞానవాపి సర్వే పూర్తి చేశాం: భారత పురావస్తు సర్వే

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే పూర్తి చేసి, నివేదిక ఇవ్వడానికి భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ)కు వారణాసి కోర్టు మరింత గడువిచ్చింది. ఈ నెల 17 వరకు సమయమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే పూర్తయిందని న్యాయస్థానానికి తెలిపిన...
News

బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయంపై దాడి, విగ్రహాలు ధ్వంసం

బంగ్లాదేశ్ లోని పటువాఖలి పట్టణంలోని అన్సార్ క్యాంపు ప్రాంతంలో ఉన్న మా మానషా మందిర్‌లోని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.మానషా దేవాలయంలోని సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు పటువాఖలి పోలీస్ అధికారులు తెలిపారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సమీర్ కుమార్ దాస్...
News

ప్రజల వద్దకే తపాలా సేవలు అందించేలా తపాలాశాఖ పోస్ట్‌ ఇన్ఫో యాప్‌, ఐపీపీబీ యాప్‌లు

మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలాశాఖ తన సేవలను విస్తృతం చేస్తోంది. నేటి పోటీ ప్రపంచంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొంటూ ప్రజలు, ఖాతాదారులకు చేరువయ్యే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ విధానంలో తపాలా సేవలను అందించేందుకు పోస్ట్‌ ఇన్ఫో యాప్‌,...
News

దుర్గగుడి హుండీ ఆదాయం రూ.8 కోట్ల 73 లక్షలు

విజయవాడ కనకదుర్గ గుడి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. గత మూడు రోజులు హుండీలలో సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించగా 8 కోట్ల 73 లక్షల ఆదాయం నగదు రూపంలో వచ్చింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి కె.ఎస్ రామరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు,...
News

అయోధ్య – ప్రాణ ప్రతిష్ఠ రోజున దేశంలోని 5 లక్షల ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు : శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర

అయోధ్యలో 2024 జనవరి 22 న జరగనున్న శ్రీరామ జన్మభూమి మందిర ప్రాణ ప్రతిష్ఠ నాడు దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల దేవాలయాల్లో ఏకకాలంలో పూజాకార్యక్రమాలు జరుగుతాయని శ్రీరామ జన్మభూమి తీర్డ్ క్షేత్ర ప్రకటించింది. దీన్ని ప్రారంభించడానికి ఆలయ అధికారులు దేశవ్యాప్తంగా...
News

నవంబర్ 24 నుండి 26 వరకు బ్యాంకాక్‌లో ప్రపంచ హిందూ మహాసభలు

ప్రపంచ హిందూ మహాసభలు-డబ్ల్యూహెచ్‌సీ నవంబర్ 24 నుంచి 26 వరకు థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతాయని ఆ సంస్థ వ్యవస్థాపకులు స్వామి విజ్ఞానానంద్ తెలిపారు. హిందూ సమాజం అందరికీ న్యాయం మరియు సంక్షేమం కోసం కలిసి పనిచేయడానికి ఒక సమగ్ర వేదికను అందించడంతో...
News

విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల షెడ్యూల్ విడుదల

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో భవానీ దీక్షల షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఈ నెల 27వ తేదీ నుంచి భవానీ దీక్షలు ప్రారంభంకానున్నాయి. జనవరి 7న పూర్ణాహుతితో భవానీ దీక్ష విరమణలు ముగియనున్నాయి. ఈ నెల 23 నుంచి...
News

పాకిస్తాన్ సింధ్‌లోని హిందూ గ్రామంపై దాడి : ఇళ్లకు నిప్పు పెట్టిన ముస్లిం భూస్వామి

పాకిస్తాన్‌లోని సింధ్‌లో నివసిస్తున్న కచ్చి సమాజానికి చెందిన హిందూ గ్రామం పై ముస్లిం భూస్వామి చేసిన ద్వేషపూరిత చర్యల ఫలితంగా ఆ గ్రామం నాశనమైంది. సౌత్ ఏషియన్ డైజెస్ట్ నివేదిక ప్రకారం.. ముస్లిం భూస్వామి చర్యలు వివక్షకు మించినవని.. ఇళ్లు మరియు...
1 1,498 1,499 1,500 1,501 1,502 2,486
Page 1500 of 2486