ఈశాన్య ప్రాంత అభివృద్ధిని మోడీ పాలనలో చూస్తున్నాం..
అసొం సీఎం హిమంత బిశ్వాన్ గువాహటి: విద్య, వైద్యం లాంటి రంగాల్లో గత ఏడు దశాబ్దాల్లో చూడనంత అభివృద్ధి, నరేంద్ర మోదీ ఆశీర్వాదంతో చూడగలుగుతున్నాం... ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపే కార్యక్రమం 2014లో మొదలై.. అద్భుత ప్రగతి దిశగా సాగుతోంది......









