News

News

ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ కార్యకారి మండల్(ఎబికెఎం) సమావేశం ప్రారంభం

ప్రయాగ్రాజ్: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారతీయ కార్యకారి మండల్ (ఎబికెఎం) నాలుగు రోజుల సమావేశం ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది. పరమపూజ్య సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ, మాననీయ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ భారతమాతకు "పుష్పాంజలి"తో...
News

పాక్‌ లో ప్రార్ధనలు చేస్తుండగా మాజీ జడ్జి కాల్చివేత

ఖారన్‌: మసీదులో ప్రార్థనలు చేస్తుండగా ఫెడరల్‌ షరియత్‌ కోర్టు మాజీ జస్టిస్‌, బలోచిస్తాన్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మహమ్మద్‌ నూర్‌ మెస్‌కంజాయ్‌ను హత్య చేశారు. ఖారన్‌ పట్టణంలోని మసీదులో ప్రార్థనలు చేస్తుండగా మహమ్మద్‌ నూర్‌ మెస్‌కంజాయ్‌పై అటాక్‌ జరిగింది. మసీదు బయట...
News

తెలంగాణలోనూ దాడులకు పిఎఫ్ఐ కుట్ర

భాగ్యనగరం: కేరళ, తమిళనాడులో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్), హిందూ కార్యకర్తలపై దాడులు చేసేందుకు పిఎఫ్ఐ కుట్ర పన్నినట్టు విషయం ఇటీవల బయటపడింది, తెలంగాణలోనూ అదే తరహాలో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెంట్ హెచ్చరించింది. దీంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తమయింది. దాడులకు...
News

మెరుగైన సేవలు అందించే వాహనంగా బ్యాంకింగ్ రంగం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: ఆర్థిక చేరిక, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు భారత దేశపు పురోగతిని ప్రస్తావిస్తూ దేశంలో సుపరిపాలన, మెరుగైన సేవలను అందించడానికి బ్యాంకింగ్ రంగం ఒక వాహనంగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆర్థిక చేరికను ప్రోత్సహించే లక్ష్యంతో,...
News

తైవాన్‌ విషయంలో బలప్రయోగానికీ వెనుకాడం : జిన్‌పింగ్‌ హెచ్చరిక

బీజింగ్‌: హాంకాంగ్‌పై స్పష్టమైన ఆధిపత్యం సాధించామని.. దాంతో ఆ ప్రాంతాన్ని 'ఆందోళనల' నుంచి 'పరిపాలన' వైపు మార్చామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఉద్ఘాటించారు. తైవాన్‌ విషయంలో అమెరికా తీరుపై మండిపడ్డ ఆయన.. చైనా  భూభాగంతో ఏకం చేయడానికి బలప్రయోగానికీ వెనుకాడమని...
ArticlesNews

భద్రాద్రి రాముడి స్థలంపై క్రైస్తవ మాఫియా కన్ను! : విశ్వహిందూ పరిషత్

తెలుగు ప్రజలు అయోధ్యగా పిలుచుకునే భద్రాద్రి శ్రీ రాములవారి ఆస్తులపై పరాయి మతస్తులు కన్ను పడింది... వందల కోట్ల విలువ చేసే ఆస్తులు కబళించేందుకు కాచుకు కూర్చున్నారు... దాదాపు 916 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార...
News

హైస్కూల్ లో బైబిల్ పంపిణీ

అనపర్తి: ఏపీలోని అనపర్తి గ్రామం, పాత ఊరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయిని బైబిల్ ప్రతులను పంచారని ఆంధ్రజ్యోతిలో కథనం వెలువడింది. పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయిని కొత్త నిబంధన పేరుతో ఉన్న బైబిల్ ప్రతులను పంచారని ఆ వార్తలో పేర్కొన్నారు....
News

అత్యంత ప్రమాదకర దేశాలలో పాకిస్తాన్ ఒకటి… అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

లాస్ ఏంజిల్స్‌: అమెరికా పార్లమెంట్‌కు మధ్యంతర ఎన్నిక కోసం నిధుల సేకరణకు డెమోక్రటిక్ పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పాకిస్తాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాల గురించి మాట్లాడుతూ పాక్‌...
News

అహోబిలం ఆలయ ఈవో నియామకం చెల్లదు: హైకోర్టు కీలక తీర్పు

నంద్యాల: నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నియామకాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈవోను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. హిందూ మతం, శ్రీవైష్ణవ తత్వం వ్యాప్తికి అహోబిలం మఠం ఏర్పాటు చేశారని గుర్తుచేసింది....
News

మధ్యప్రదేశ్ లో హిందీలో ఎంబిబిఎస్ కోర్సు.. బోధనకు సర్వం సిద్ధం

భోపాల్: హిందీలో వైద్య విద్య బోధనకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది. 2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 13 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో చదవనున్న మొదటి సంవత్సరం విద్యార్థులకు హిందీలో మెడిసిన్‌ను బోధించనుంది. అటానమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల పాఠాలను స్థానిక...
1 1,501 1,502 1,503 1,504 1,505 2,274
Page 1503 of 2274