ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారి మండల్(ఎబికెఎం) సమావేశం ప్రారంభం
ప్రయాగ్రాజ్: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్ఎస్ఎస్) అఖిల భారతీయ కార్యకారి మండల్ (ఎబికెఎం) నాలుగు రోజుల సమావేశం ఆదివారం ప్రయాగ్రాజ్లో ప్రారంభమైంది. పరమపూజ్య సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ, మాననీయ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ భారతమాతకు "పుష్పాంజలి"తో...









