News

News

గ్రహణాలు… 3 రోజుల పాటు శ్రీనివాసుని దర్శనాలు రద్దు!

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో 24న దీపావళి ఆస్థానం,అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్రగ్రహ‌ణం కార‌ణంగా ఈ మూడు రోజుల పాటు బ్రేక్ ద‌ర్శనాలను దేవస్థానం రద్దు చేసింది. న‌వంబ‌రు 8న చంద్రగ్రహణం రోజున ఉద‌యం 8.30 నుండి రాత్రి...
News

భారత్​ ఆటోలతో నేరాలకు చెక్​.. బ్రిటన్​ పోలీసుల వినూత్న నిర్ణయం

బ్రిటన్‌: ప్రపంచవ్యాప్తంగా పోలీసు విభాగాలు అధునాతన హై స్పీడ్‌ వాహనాలను సమకూర్చుకుంటున్న వేళ.. బ్రిటన్‌ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రవాణా సాధనంగా వినియోగించే ఆటోల సాయంతో.. నేరాల నియంత్రణకు సిద్ధమయ్యారు. ఇక్కడి గ్వెంట్‌ పోలీసులు ఇప్పటికే నాలుగు ఆటోలను...
News

పాకిస్తాన్‌ ఉగ్రవాదికి చైనా వత్తాసు.. భారత్​ ప్రయత్నాలకు అడ్డు

ఐక్యరాజ్య సమితి: డ్రాగన్ దేశం చైనా మరో ఉగ్రవాదికి వంతపాడింది. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాది షాహిద్ మహమూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదన.. ఆమోదం పొందకుండా అడ్డుకుంది. ఐక్యరాజ్య సమితిలోని '1267 అల్​ఖైదా ఆంక్షల కమిటీ'లో భారత్, అమెరికా...
News

యాచకురాలి దాతృత్వం.. అన్నదానానికి రూ.లక్ష విరాళం

మంగళూరు: సేవ చేయాలన్న ఉద్దేశం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేయవచ్చు అనేందుకు ఉదాహరణగా ఓ వృద్ధురాలు నిలిచారు. భిక్షాటన చేస్తూ జీవనం సాగించే ఆ యాచకురాలు కర్ణాటకలోని మంగళూరులో ఓ ఆలయానికి లక్ష రూపాయలు విరాళం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు....
News

కశ్మీర్​లో ఇద్దరు యూపీ కూలీల హత్యకు కారకుడైన హైబ్రిడ్​ ఉగ్రవాది హతం

కశ్మీర్: జమ్ముకశ్మీర్​లోని షోపియాన్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో అరెస్ట్​ అయిన లష్కరే తోయిబా 'హైబ్రిడ్ ఉగ్రవాది' ఇమ్రాన్​ బషీర్ మరో ముష్కరుడి చేతిలో హతమైనట్టు పోలీసులు తెలిపారు. ఇమ్రాన్​ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు.....
News

జనాభా నియంత్రణ విధానం అందరికీ వర్తించాలి.. దత్తాత్రేయ హోస్‌బాలే

ప్రయాగ్రాజ్: దేశంలో జనాభా నియంత్రణ విధానం అందరికీ వర్తించాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌ కార్యవాహ మాననీయ దత్తాత్రేయ హోసబాలే అన్నారు. ప్రయాగ్‌రాజ్‌, గౌహానియాలోని జైపురియా పాఠశాలలో సంఘ్‌ నాలుగు రోజుల అఖిల భారత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా...
News

పలాసలో ఆవుపై కత్తితో దాడి.. వ్యాపారిని దేహశుద్ధి చేసిన స్థానికులు!

పలాస: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, పలాస-కాశీబుగ్గలో దారుణం చోటుచేసుకుంది. ఓ పండ్ల వ్యాపారి ఆవుపై కత్తితో దాడి చేశాడు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డులో మల్ల ఉమాశంకర్‌ అనే వ్యాపారి పండ్లు అమ్ముతున్నాడు. అయితే, అటుగా వెళుతున్న ఆవు ఉమాశంకర్‌ దుకాణంలోని...
News

కశ్మీర్‌ను వేరే దేశమన్న బీహార్‌ విద్యాశాఖ!

పట్నా: భారతదేశంలోని కశ్మీర్‌ను బీహార్‌ విద్యాశాఖ వేరే దేశమని అనుకుంటోంది. అంతేకాదండోయ్‌... తాము రూపొందించి ఓ పరీక్షల్లో కశ్మీర్‌ దేశంలో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారు? అని ఓ ప్రశ్న సంధించింది. ఈ పరిణామానికి నివ్వెరపోవడం విద్యార్థుల వంతయింది. బీహార్‌లో జరుగుతున్న...
News

హిజాబ్‌ చిక్కుల్లోపడ్డ ఇరాన్‌ మహిళా అథ్లెట్‌ ఎల్నాజ్‌ రెకాబి

సియోల్‌: ఇరాన్‌ మహిళా అథ్లెట్‌ ఎల్నాజ్‌ రెకాబి (33) 'హిజాబ్‌' చిక్కుల్లో పడ్డారు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఐఎఫ్‌ఎస్‌సీ ఆసియా ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఆమె వెళ్ళారు. అయితే, ఆదివారం హిజాబ్‌ ధరించకుండా అధిరోహణ పోటీల్లో పాల్గొనడంతో ఎల్నాజ్‌ మంగళవారం ఉదయం ఆగమేఘాలపై...
News

దావూద్‌, హఫీజ్‌ సయీద్‌ను భారత్‌కు అప్పగింతపై పాక్ దాటవేత

న్యూఢిల్లీ: అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను భారత్‌కు అప్పగిస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు పాకిస్తాన్ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జనరల్‌ మొహసీన్‌ భట్‌ స్పందించేందుకు నిరాకరించారు. ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్‌...
1 1,497 1,498 1,499 1,500 1,501 2,274
Page 1499 of 2274