News

ArticlesNews

పాకిస్తాన్‌లో గురుద్వారాలు, ఆలయాల దయనీయ పరిస్థితులు

పాకిస్తాన్‌లో సిక్కుల పవిత్రక్షేత్రం గురుద్వారా టిబ్బా నానక్‌సర్‌ సాహిబ్ పరిస్థితి ఏ క్షణంలో కూలిపోతుందో అన్నట్టుంది. సిక్కుమత వ్యవస్థాపకుడు గురునానక్‌కు సంబంధించిన ఈ గురుద్వారా సాహీవాల్ జిల్లా పాక్‌పట్టన్‌లో ఉంది. ఈ చరిత్ర ప్రసిద్ధి కలిగిన క్షేత్రాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా...
News

హిందూ దేవతల విగ్రహాలను తొలగించడం సరికాదు

కడప ఎమ్మార్వో కార్యాలయం వెనుకవైపు ఉన్న దేవి దేవతల విగ్రహాలు, రేకుల షెడ్డు తొలగించడం దారుణమని బీజేపీ కడప కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి వెంకటసుబ్బారెడ్డి, బిజెవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్, నాయకులు పవన్ కుమార్...
News

నంద్యాలలో వైభవంగా జరిగిన అభ్యాసిక వార్షికోత్సవం

నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో నంద్యాల సమీప గ్రామమైన అయ్యలూరు గ్రామంలో 50 మంది విద్యార్థులతో నడుస్తున్న అభ్యాసిక సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని ఈ నెల 28న ఘనంగా నిర్వహించారు. నంద్యాల బస్తీలు మరియూ పరిసర...
ArticlesNews

గాంధీజీ ఆశయాలు సంఘ్ తో సజీవం

(జనవరి 30 - గాంధీజీ వర్ధంతి) ప్రపంచానికి పరిచయమక్కరలేని పేరు గాంధీజీ. భారతీయులకు ఆయన మహాత్ముడు, జాతిపిత, స్ఫూర్తిప్రదాత. కులమతాలు, ఆచార వ్యవహారాలు, భాషాభేదాలు..అన్నింటినీ మరిచి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం కోట్లాది ప్రజలు ఒక్కతాటిపై నడిచేలా చేసిన వ్యక్తి. ముందుండి నడిపించిన...
News

అయోధ్యకు వెళ్లినందుకు ఆల్‌ఇండియా ఇమామ్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌కు ఫత్వా

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు తనకు ఫత్వా జారీ అయిందని ‘అఖిల భారత ఇమామ్‌ ఆర్గనైజేషన్‌’ చీఫ్‌ ఇమామ్‌ ఉమర్‌ అహ్మద్‌ ఇల్‌యాసి పేర్కొన్నారు. ఈనెల 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ...
News

పాకిస్థానీ నావికుల్ని కాపాడిన భారత్‌

అరేబియా సముద్రంలో 36 గంటల వ్యవధిలో భారత్‌ మరోసారి డేరింగ్ ఆపరేషన్‌ చేపట్టింది. సోమాలియా సముద్రపు దొంగల చెర నుంచి 19 మంది పాకిస్థానీ నావికుల్ని రక్షించింది. యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ సుమిత్రను రంగంలోకి దింపి సముద్రపు దొంగలను తరిమికొట్టింది. ఈ మేరకు...
News

వచ్చే నెల 17న నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 : షార్ సంచాలకుడు రాజరాజన్

శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ఈ ఏడాది పది రాకెట్ ప్రయోగాలు చేపట్టేలా లక్ష్యం నిర్దేశించామని షార్ సంచాలకుడు ఆర్ముగం రాజరాజన్ పేర్కొన్నారు. 'వచ్చే నెల 17న జీఎస్ఎల్వీ-ఎఫ్14 వాహకనౌకను రెండో ప్రయోగ వేదిక నుంచి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దీని...
News

ఏడు రోజుల్లో సీఏఏ అమలు చేస్తాం : కేంద్ర మంత్రి శాంతనూ ఠాకూర్‌

వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలుచేస్తామని కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రి శాంతనూ ఠాకూర్‌ నేడు వ్యాఖ్యానించారు. ఆయన పశ్చిమబెంగాల్‌లో దక్షిణ 24 పరగణాల జిల్లా కాక్‌ద్వీప్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు....
News

అయోధ్య భద్రతకు ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం గర్బగుడిలో బాలక్ రామ్ ప్రాణప్రతిష్ఠ పవిత్రోత్సవం తరువాత దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. బాలరాముడ్ని కనులారా చూసి తరించేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అందుకు తగ్గట్టుగా అయోధ్య రామ...
News

మత మార్పిడులను అడ్డుకోవాలి : హిందూ సంగమంలో స్వామి పరిపూర్ణానంద

దేశం సుభిక్షంగా ఉండాలంటే రామరాజ్యం అవసరమని శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల మైదానంలో శ్రీరామ ఉత్సవ కమిటీ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన భారీ హిందూ సంగమం కార్యక్రమానికి ధర్మజాగరణ అఖిల భారతీయ సహ సంయోజక్‌ ఆలే...
1 1,385 1,386 1,387 1,388 1,389 2,481
Page 1387 of 2481