News

News

మాండ్యా జిల్లాలో హనుమాన్ జెండా తొలగింపు

హనుమాన్ జెండా తొలగింపుపై కర్ణాటక మాండ్యా జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రాణప్రతిష్ట తర్వాత ధ్వజస్తంభంపై జెండా తొలగించాలని అధికారులు ఆదేశించారు. ఇందుకు గ్రామస్థులు అంగీకరించకపోవడంతో వివాదం చెలరేగింది. జెండా తొలగించే ప్రసక్తే లేదని గ్రామస్థులు భీష్మించుకుని కూర్చోవడంతో ఎట్టకేలకు అధికారులు...
ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు – 6 ; అన్నాప్రగడ కామేశ్వరరావు

అన్నాప్రగడ కామేశ్వరరావు స్వగ్రామం. అప్పటి మద్రాసు ప్రావిన్స్ లోని, ఇప్పటి గుంటూరు జిల్లా 'నాదెండ్ల గ్రామం. బ్రిటిష్ ఇండియా సైన్యంలో చేరి, యుద్ధ విద్యలు నేర్చుకొని, ఆ తరువాత భారతీయ యువతీ యువకులకు సైనికశిక్షణ ఇచ్చి, వారిని బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక...
News

పుణ్యక్షేత్రాల దర్శనానికి ఏపీటీడీసీ ఏర్పాట్లు

ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పలు పుణ్యక్షేత్రాల దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. ఎనీఆర్ జిల్లా విజయవాడ భవానీపురంలోని హరిత బరంపార్క్ నుంచి ఏర్పాటు చేసిన బస్సులో తీసుకువెళ్లి దర్శనం...
News

ఫిబ్రవరి 8 నుంచి పురంధరదాసు ఆరాధనా మహోత్సవాలు

కర్ణాటక సంగీత పితామహుడు పురంధరదాసుల ఆరాధనా మహోత్సవాలు టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా నిర్వహించనున్నారు. చివరిరోజు ఫిబ్రవరి 10న ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర...
News

అన్ని లక్ష్యాలు పూర్తిచేసిన ఇస్రో అంతరిక్ష వేదిక పిఒఇఎం

ఇస్రోకు చెందిన వినూత్న అంతరిక్ష వేదిక పి .ఒ. ఇ .ఎం (పిఎస్‌ఎల్‌వి ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ 3) తన తొమ్మిది పేలోడ్ లక్షాలను విజయవంతంగా పూర్తి చేయగలిగిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది. పిఎస్‌ఎల్‌వి సి58 ఎక్స్‌పోశాట్...
Newsvideos

స్వయంసేవకులు రజ్జూ భయ్యా అని ప్రేమగా పిలుచుకునే ప్రొఫెసర్ రాజేంద్ర సింహాజీ

రజ్జూ భయ్యా ( ప్రొ. శ్రీ రాజేంద్ర సింగ్) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాలుగవ సర్ సంఘచాలక్ గా 1994 నుండి 2000 దాకా సేవలు అందించారు.29 జనవరి 1922 జన్మించిన రజ్జూ భయ్యా అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర విభాగానికి అధిపతిగా...
ArticlesNews

తెలుగు భాషా ఉద్దండుడు పోకూరి కాశీపతి

పోకూరి కాశీపతి (1893-1974) పల్నాడు జిల్లాలో చారిత్రక పట్టణం మాచర్ల. విద్యార్థి దశలో 1960ల్లో లక్షిందేవి మిద్దెల పక్కన లైబ్రరీ నుంచి గడియారం స్తంభం పక్కన కాశీపతి గారి ఇంటికి వెళ్ళేవాడిని. వారి కుమారుడు నా క్లాస్ పున్నా కృష్ణమూర్తి మేట్...
News

రక్షణ వలయంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం

ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి భద్రత పెరిగింది. మహారాష్ట్రలోని నాగపూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై ఇక నుంచి డ్రోన్లు ఎగురవేయడాన్ని నిషేధించారు. ఆ ప్రాంతాన్ని నో డ్రోన్ జోన్‌గా ప్రకటించారు. భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ...
News

దేవాలయాలపై రాజకీయ నాయకుల పెత్తనమెందుకు?

రాష్ట్రంలో దేవాలయాలపై రాజకీయ నాయకులు, పాలనాధికారుల పెత్తనం ఉన్నంత వరకు దేవుడికి ధూపదీప నైవేద్యాలు కరవవుతాయని, పూజారులకు పస్తులు తప్పవని సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావు అన్నారు. ‘భక్త చైతన్య యాత్ర’ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు దేవాలయాలను...
1 1,386 1,387 1,388 1,389 1,390 2,481
Page 1388 of 2481