News

News

మతాంతీకరణలు అడ్డుకోవడానికి టిటిడీ ఆధ్వర్యంలో హిందూ ధార్మిక ప్రచారం

మతాంతీకరణలు అడ్డుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక ప్రచారం నిర్వహిస్తున్నట్లు టిటిడి పాలకమండలి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.తిరుమలలోని ఆస్థానమండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే హిందూ ధార్మిక సదస్సు...
ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు – 8 ; తమ్మన్న దొర

రంపచోడవరం తూర్పు కనుమల్లో గోదావరి జిల్లాలో వుంది. బ్రిటిష్ వలస పాలకులు ఏజెన్సీ పరిపాలన అనే పేరుతో ఓ ప్రత్యేక పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టింది. దానికి కారణం ఏజెన్సీ ప్రాంతంలో దొరికే అటవీ సంపదన ముఖ్యంగా చింతపండు, సీకాకాయ్, జిగురు, తేనె,...
News

హిందువుల నిరసనతో క్షమాపణలు చెప్పిన కడప ఎమ్మార్వో

కడప ఎమ్మార్వో కార్యాలయం వెనుక వైపు ఉన్న హిందూ దేవి దేవతల విగ్రహాలను, రేకుల షెడ్డులను తొలగించడం బావ్యం కాదని బిజెపి రాష్ట్ర కార్యదర్శి లు బాలకృష్ణ యాదవ్, లక్ష్మీనారాయణ రెడ్డి, కడప అసెంబ్లీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, బిజెపి జిల్లా...
News

శ్రీవారి భక్తులకు సినిమా కష్టాలు, అలిపిరి సర్కిల్లో షూటింగ్‌తో ఇబ్బందులు

తిరుపతిలోని అలిపిరి గరుడ కూడలిలో సినిమా షూటింగుకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో శ్రీవారి భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రద్దీగా ఉండే ఉదయం వేళల్లో చిత్రీకరణ చేయడం, శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లే భక్తుల వాహనాలను నిలిపివేయడంతోపాటు సినిమా యూనిట్‌కు...
ArticlesNews

కర్ణాటక సంగీత కుంభమేళా త్యాగరాజ ఆరాధనోత్సవాలు

(జనవరి 26 - 30 వరకు 177వ త్యాగరాజ ఆరాధనోత్సవాలు) ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజును స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం పుష్య మాసం బహుళ పంచమి రోజున ‘త్యాగరాజ స్వామి ఆరాధన’ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. త్యాగరాజు స్వామి పరమపదించిన రోజైన పుష్య...
News

జ్ఞానవాపిలో లభించిన ‘శివలింగం’పై సుప్రీంకు హిందూ వర్గం

జ్ఞానవాపి మసీదులోని సీల్‌ చేసిన ప్రాంతంలో కనుగొన్న శివలింగం స్వభావం, ఫీచర్లను వెల్లడించేలా భారత పురావస్తుశాఖకు ఆదేశాలివ్వాలని కోరుతూ హిందూ వర్గానికి చెందిన నలుగురు మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతోపాటు 2023 మే 19న జ్ఞానవాపి పై శాస్త్రీయ సర్వేను వాయిదా...
News

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం ; మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. సుక్మా జిల్లా టేకులగూడలో ఈ ఎదురుకాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో మరో 14 మంది జవాన్లకు గాయాలయ్యాయి....
News

పళని ఆలయంలో హిందువులకు మాత్రమే ప్రవేశం

పళని ఆలయం తమిళనాడులోని ప్రఖ్యాత దేవస్థానాల్లో ఒకటి. సుబ్రహ్మణ్యస్వామివారు కొలువైన అరుదైన ఆలయం ఇది. మురుగన్‌గా, దండాయుధపాణిగా స్వామివారిని కొలుస్తారు భక్తులు.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి వేలాదిమంది సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకుంటుంటారు. దిండిగల్ జిల్లాలో గల ఈ...
News

ఆంధ్రప్రదేశ్ శకటానికి తృతీయ ఉత్తమ బహుమతి

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ శకటానికి తృతీయ బహుమతి లభించింది. కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చేతుల మీదుగా ఈ బహుమతిని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్, సమాచార శాఖ జాయింట్...
ArticlesNews

మహాత్మా గాంధీ హత్య – ఆరెస్సెస్ : అపోహలు, వాస్తవాలు

మహాత్మాగాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను బాధ్యురాలిగా చేస్తూ ఆర్ఎస్‌ఎస్‌ విరోధులు తరచుగా ఆరోపణ చేస్తుంటారు. కానీ వాస్తవాలు చెప్పే అసలైన కథ మాత్రం వేరే ఉంది. అదేంటి? 1948 జనవరి 30న మహాత్మా గాంధీ హత్య జరిగిన సుమారు అరగంటకు...
1 1,383 1,384 1,385 1,386 1,387 2,481
Page 1385 of 2481