News

ArticlesNews

దానం – త్యాగం

త్యాగానికి, దానానికి తేడా ఏమిటో పురాణాలు తెలియజేశాయి. మన అవసరాలు తీరిపోయాక ఇచ్చేది దానం. మనకన్నా ఎదుటి వారి అవసరం ఎక్కువని భావించి ఇవ్వడం త్యాగం. కొందరు పాతబట్టలు, పాత్రలు, రాత్రి తినగా మిగిలిన ఆహార పదార్థాలు లాంటివి పేదలకు ఇస్తారు....
News

పీఓకేని భారత్‌లో కలపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎస్‌. జైశంకర్‌

పీఓకేని తిరిగి భారత్‌లో కలపడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి వుందని భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ పునరుద్ఘాటించారు. పీఓకే భారత్‌ నుంచి ఎప్పటికీ బయటకు వెళ్లదని, పీఓకే పూర్తిగా భారత్‌లో భాగమని ఇప్పటికే పార్లమెంట్‌లో తీర్మానం కూడా చేశామని...
News

అరసవల్లిలో ద్విశతావధానం

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ద్విశతావధానం తెలుగు భాష, సాహిత్యం, అవధానం వంటి ప్రక్రియల పట్ల యువతకు ఆసక్తి కలిగించేందుకు అరసవల్లిలో ద్విశతావధానం నిర్వహించనున్నట్లు సుమిత్ర కళాసమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. సుమిత్ర కళాసమితి, అరసవల్లి సూర్యనారాయణ స్వామి సంయుక్త ఆధ్వర్యంలో...
News

అయోధ్య బాల రాముడ్ని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఈ రోజు అయోధ్యలో పర్యటిస్తారు. పారుతనలో భాగంగా ఉపరాష్ట్రపతి దంపతులు అయోధ్యలోని శ్రీ రామ్ లల్లా ఆలయాన్ని సందర్శించి బాలరామునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం హనుమాన్‌గర్హి ఆలయం, కుబేర్ తిలాలను సందర్శిస్తారు. అలాగే అయోధ్యలో సరయూ...
News

కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు…..నిజ్జర్ హత్యకేసుపై భారత్ స్పందన

ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది. ఈ అంశంలో నిర్దిష్టంగా ఎలాంటి ఆధారాలను, సమాచారాన్ని మాత్రం అందించ లేదని తెలిపింది. అందుకే...
News

మహాభారతంపై పరిశోధనా గ్రంథం ఆవిష్కరణ

మహాభారతం గ్రంథం కాలానుగుణంగా రూపాంతరం చేసుకుంటూ సమాజంలో చైతన్యం తీసుకువస్తుంది అనే కోణంలో పరిశోధన చేయడం అభినందనీయమని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.జ్ఞానమణి కొనియాడారు. కృష్ణా విశ్వవిద్యాలయం పరిశోధనా విద్యార్థి వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సహాయ ఆచార్యుడు. డాక్టర్...
News

దేశంలో నీగ్రో, మంగోలాయిడ్‌ ప్రజలు, అధీర్‌ రంజన్‌ చౌధురి వివాదాస్పద వ్యాఖ్యలు

‘దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారు’ అంటూ కీలకమైన ఎన్నికల సమయంలో శామ్‌పిట్రోడా చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీకే చెందిన మరో సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధురి సమర్థించేలా మాట్లాడారు. శామ్‌పిట్రోడా వ్యాఖ్యలపై ఆయన స్పందన కోరగా.. ‘‘ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలపైనా నేనేమీ మాట్లాడదల్చుకోలేదు. మనదేశంలో ప్రోటో ఆస్ట్రలాయిడ్‌, నెగ్రిటా(నీగ్రో), మంగోలాయిడ్‌ జాతులకు చెందినవారున్నారు. మనదేశ నైసర్గిక స్వరూపం (టోపోగ్రఫీ) కారణంగా దేశంలో ఒక్కోచోట ఒక్కో రూపురేఖలున్నవారు ఉంటారు. ఇదే మనం నేర్చుకున్నది. అంద రూ ఒకలా ఉండరు. కొంతమంది నల్లగా.. కొంతమంది తెల్లగా ఉంటారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు....
ArticlesNews

అప్పన్న చందనసేవకు వేళాయె!

చందనోత్సవం ప్రత్యేకం  దుష్టసంహారానికి ఉగ్రరూపధారియైన నృసింహుడు భక్తుల అభీష్టం నెరవేర్చేందుకు అనేక చోట్ల స్వయంభువుగా వెలిశాడు. అలాంటి ప్రసిద్ధ క్షేత్రాలలో సింహగిరి ఒకటి.  విశాఖ  తూర్పు కనుమలలో ప్రకృతి సౌందర్యం నడుమ సింహాద్రిపై పశ్చిమాభిముఖుడైన శ్రీలక్ష్మీవరహా నృసింహుడు అశేష భక్తకోటికి ఇష్టదైవం....
ArticlesNews

పరశురామావతారం

( మే 10 - పరుశురామ జయంతి ) పరశురాముడు.. విష్ణుమూర్తి దశావతారములలో ఆరవ అవతారం. వైశాఖ శుద్ద తదియ రోజున పరశురాముడు జన్మించాడని స్కాంద, బ్రహ్మండ పురాణాలు చెబుతున్నాయి.అలాగే పరశురాముడి జయంతి కూడా త్రేతాయుగ ప్రారంభరోజే అని నమ్ముతుంటారు. హిందూ...
News

నేడు తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం

ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలైన కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి. శీతాకాలంలో మూసేసిన ఈ ఆలయాలను ఇప్పుడు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు 'చార్ధామ్ యాత్ర'లో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నారు....
1 1,227 1,228 1,229 1,230 1,231 2,480
Page 1229 of 2480