News

News

జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాది అరెస్టు

జైషే మహ్మద్ ఉగ్రవాది అబ్దుల్ మజీద్ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. కరడు కట్టిన ఉగ్రవాది అయిన అబ్దుల్ మజీద్ బాబాపై రెండులక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ లో ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అనంతరం జైషే...
News

ధర్మ జాగరణ సమితి భజన పోటీలు

12. 5. 2019  ఆదివారం స్థానిక భద్రావతి భావనా రుషి ఆలయ కళ్యాణ మండపంలో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో లో భజన పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో 16 బృందాల చిన్నారులు పోటీలో పాల్గొనడం జరిగింది కార్యక్రమాన్ని ఉదయం...
News

‘ఫోని’ బాధితులకు ఆరెస్సెస్ అండదండలు.

ఫొని తుఫాను మూలంగా ఒడిశ తీరప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. పూరీ, భువనేశ్వర్, కటక్ వంటి నగరాలతోపాటు ఖోర్ధ, జగతసింహపుర్, జాజ్పూర్ జిల్లాల్లోని గ్రామాలు కూడా బాగా ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమయింది. ప్రజానీకానికి భోజనం, తాగునీరుకు కూడా సమస్యగా మారింది....
News

ధర్మజాగరణ సమితి అధ్వర్యంలో స్లో సైక్లింగ్

ధర్మజాగరణ సమితి నంద్యాల ఆధ్వర్యంలో శ్రీ శారదా విద్యా పీఠం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఫారూఖ్ నగర్ లో స్లో సైక్లింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీలను శ్రీ సముద్రాల ఆంజనేయులు గారు భారతమాతకు మాలార్పణ గావించి ప్రారంభించారు.ఈ ప్రారంభ కార్యక్రమంలో...
NewsPublications

హిందూ నగారా – మే 2019 సంచిక

ఈ సంచికలో.... బెంగాల్ ఇండియాలో ఉందా? పాకిస్థాన్ లో ఉందా? ఆరెస్సెస్ పై తప్పుడు ఆరోపణల కేసులో రాహుల్, ఎచూరిలకు కోర్టు సమన్లు మిషన్ శక్తితో సత్తా చాటాం - డీఆర్డీవో చైర్మన్ సతీష్ రెడ్డి తీవ్రవాద దాడిలో ఆరెస్సెస్ కార్యకర్త మృతి...
News

జకీర్ నాయక్‌కు ఈడీ షాక్‌

పీస్ టీవీ వ్య‌వ‌స్థాప‌కుడు, వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌కు ఈడీ గట్టి షాక్‌ ఇచ్చింది. 2016లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఉగ్రదాడికి ప్రేరేపించాడన్న ఆరోపణలతో చార్జ్‌ షీట్‌ నమోదు చేసింది. అలాగే అతనిపై మనీ లాండరింగ్‌ కేసు నమోదు...
News

అమిత్ షా వస్తున్న వేళ బీజేపీ కార్యాలయాన్ని పేల్చేసిన నక్సలైట్లు

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నేడు జార్ఖండ్ లో పర్యటించనున్న నేపథ్యంలో సారైకేలా జిల్లా, కుంతీ లోక్ సభ పరిధిలోని కర్సవాన్ లోని బీజేపీ కార్యాలయాన్ని నక్సలైట్లు పేల్చి వేశారు. గత అర్థరాత్రి 12.30 గంటల సమయంలో పార్టీ కార్యాలయం వద్దకు...
News

అలరించిన మాతృఛాయ చిన్నారులు.

28ఏప్రిల్ ఆదివారం, నూతక్కి లోని నిరాశ్రిత బాలుర ఆవాసము మాతృ ఛాయలో వార్షికోత్సవం జరిగినది. వార్షికోత్సవంలో బాలుర  ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారు పాల్గొని బాలురకు...
News

రామలింగం హత్యకేసు: తమిళనాడు పీఎఫ్ఐ కార్యకర్తల స్థావరాలపై ఎన్.ఐ.ఏ దాడులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని రామలింగం హత్యకేసు విచారణ సందర్భంగా జాతీయ దర్యాప్తు సంస్థ 20 ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది. తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరుభువనానికి చెందిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ రామలింగం తమ ప్రాంతంలో జరుగుతున్న ఇస్లామిక్ మతమార్పిళ్లను అడ్డుకునే క్రమంలో ఈ...
News

నంది పైపుల అధినేత ఎస్పీవై రెడ్డి కన్నుమూత

కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ, నంది గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి (68) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హృద్రోగ, కిడ్నీ సంబంధమైన...
1 1,227 1,228 1,229 1,230 1,231 1,264
Page 1229 of 1264