నేవీ చీఫ్ అడ్మిరల్ గా దినేష్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు స్వీకరణ
నేవీ చీఫ్గా అడ్మిరల్ గా దినేష్ కుమార్ త్రిపాఠి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నావికాదళ కార్యకలాపాల డైరెక్టర్ జనరల్గా, వెస్ట్రన్ నేవల్ కమాండ్కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్గా పనిచేశారు. ఆర్ హరి కుమార్ రిటైర్ అయిన తర్వాత 26వ నేవీ...








