News

News

భక్తులందరికీ కుంకుమ ప్రసాదం పంపిణీ చేపట్టాలి

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దర్శనానికి విచ్చేసిన భక్తులందరికీ కుంకుమ ప్రసాదం అందేలా చూడాలని ఈవో కె.ఎస్.రామరావు ఆలయ అధికారులకు సూచించారు. మహా మండపం ఆరో అంతస్తులో జరుగుతున్న కుంకుమ ప్యాకెట్ల తయారీని ఈవో మంగళవారం పరిశీలించారు. కుంకుమ...
News

కేరళలో ‘వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌’ కలవరం.. లక్షణాలు ఇవే

కేరళకు మరో వైరల్‌ ఫీవర్‌ పట్టుకుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ‘వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. త్రిశూర్‌, మలప్పురం, కోజికోడ్‌ జిల్లాల్లో ఈ కేసులు నమోదైనట్లు తెలిసింది. ఈనేపథ్యంలో అన్ని జిల్లాలు అప్రమత్తంగా...
News

ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు

కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. నేర, వేర్పాటువాద శక్తులకు కెనడాలో సురక్షితమైన ఆశ్రయం కల్పించడాన్ని మానుకోవాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు...
News

17 నుంచి పద్మావతీ పరిణయోత్సవాలు

తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు జరుగనున్నాయి. నారాయణ గిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండ పంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వేడుకల్లో తొలిరోజు శ్రీమలయప్పస్వామి గజ వాహనం, రెండవ రోజు...
News

రెండు చేతులు లేకపోయినా.. బాధ్య‌త‌గా కాలితో ఓటేశాడు.. వైర‌ల్ వీడియో!

ఎన్నికల వేళ ఓటేసేందుకు చాలామందికి బ‌ద్ద‌కం. కొందరైతే కార్యాల‌యాల‌కు సెలవిచ్చినా ఇంట్లోనే ఉండిపోతారు. కానీ పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు మాత్రం వేయరు. అయితే, ఓ వ్య‌క్తి త‌న‌కు రెండు చేతులు లేక‌పోయినా త‌న బాధ్య‌త‌గా కాలితో ఓటు వేసి అంద‌రినీ...
News

అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు; ఎస్పీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్య

అయోధ్య రామమందిరంపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్‌ యాదవ్‌ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. ‘అసలు ఆలయాలను కట్టేది ఇలాగేనా? ఓసారి పురాతన ఆలయాలను చూడండి. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు...
News

సత్యదేవుడి ఆలయానికి రంగులు

రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధిలో ఈనెల 18 నుంచి ప్రారంభంకానున్న స్వామివారి దివ్యకల్యాణోత్సవాల సందర్భంగా ఆలయంలో రంగులు వేసే కార్యక్రమాలు ప్రారంభించారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా రామాలయానికి మాత్రమే రంగులు వేయగా సత్యదేవుడి బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని వ్రతమండపాలు, తూర్పు,పశ్చిమ రాజగోపురంలకు రంగులు...
ArticlesNews

కాఠిన్యమూ హింసే

ఉద్వేగం కలిగించకుండా, బాధించకుండా, ప్రియంగా మాట్లాడటం వాచిక తపస్సని సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రబోధించాడు. మాటకి అధిదేవత ‘అగ్ని’ అనేది పురాణ వచనం. అగ్ని ఎంత ఉపయోగకరమో, అంత ప్రమాదకరం కూడా! కనుక వాక్కును నిప్పులా ఎంతో పదిలంగా, ప్రయోజనకరంగా ఉపయోగించుకునే విజ్ఞత ఉండాలి. యుద్ధంలో శరీరానికి తగిలిన బాణాలను ఎలాగైనా తొలగించుకోవచ్చు. కానీ మనసును గాయపరిచే కఠినమైన మాటల బాణాలను ఏ ఉపాయంతోనూ తొలగించలేమని మహాభారతం కూడా హితవు పలికింది. మనసు నొచ్చుకునేలా మాట్లాడటం హింసతో సమానమని హెచ్చరించింది. మన సభ్యత, సంస్కారం మాట్లాడే తీరులోనే బయటపడతాయని స్పష్టం చేసింది. దుర్భాషలాడటం, కసురుకోవటం, పెళుసుతనం, సూటిపోటీలు- ఇవన్నీ వాచిక తపస్సుకు ఆటంకాలు. ‘ఇతరుల మనసు నొచ్చుకునేలా భాషించకూడదు. ఆ ధోరణిని కొనసాగిస్తే చివరకు అదే నీ స్వభావం అయిపోతుంది. సున్నితత్వాన్ని కోల్పోతే నీ మాటలకు...
News

మే 21 నుండి 23వ తేదీ వ‌ర‌కు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి తెప్పోత్స‌వాలు

వైఎస్ఆర్ జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 21 నుండి 23వ తేదీ వ‌ర‌కు తెప్పోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. స్వామి,అమ్మవార్లు ఆలయ పుష్కరిణిలో ప్రతి రోజు రాత్రి 7 గంటలకు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఇందులో భాగంగా...
News

కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయుతే మృతి చెందిన ఉగ్రవాదుల సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...
1 1,231 1,232 1,233 1,234 1,235 2,480
Page 1233 of 2480