News

News

రామేశ్వరానికి పోటెత్తిన భక్తులు..

చిత్తిరై అమావాస్య సందర్భంగా మంగళవారం రామేశ్వరం అగ్ని తీర్థం వద్ద భక్తులు పితృదేవతలకు తర్పణాలు వదిలేందుకు వేల సంఖ్యలో గుమికూడారు. రామనాథపురం జిల్లా రామేశ్వరం రామనాథస్వామి ఆలయం రావణ సంహారం తర్వాత శ్రీలంక నుంచి అయోధ్యకు బయలుదేరి వెళుతూ సీతారాములు దర్శించిన...
News

‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు’ : శామ్‌ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్య

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా కొత్త దుమారానికి తెరలేపారు. భారత్‌ను విభిన్న దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చెప్పిన పోలికలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన జాతి వివక్షకు పాల్పడుతున్నారని దుయ్యబట్టింది. శామ్‌ పిట్రోడా ఏమన్నారంటే..? ‘ది స్టేట్స్‌మన్’ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వం గురించి ఆయన మాట్లాడారు. మనది వైవిధ్యమైన దేశం. తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా.. పశ్చిమ వాసులు అరబ్బులుగా కన్పిస్తారు. ఇక ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయులుగా.. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారని వ్యాఖ్యానించారు....
ArticlesNews

పర్యటన.. పారమార్థికత

స్వామి వివేకానంద జీవనప్రస్థానంలో పర్యటనల ఘట్టం స్ఫూర్తిమంతమైంది. భారతావని ఔన్నత్యంపై అవగాహనకు ఆసేతు హిమాచలం అకుంఠిత దీక్షతో సంచరించి స్వామీజీ మహోన్నత ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం పశ్చిమదేశాల్లో పర్యటించి ఆధ్యాత్మిక ఝంఝామారుతంలా పరిణమించటం జగమెరిగిన సత్యం. పర్యటిస్తే పరిణతి.. యస్తు...
ArticlesNews

మహిమాన్వితుడు మల్లేశ్వరుడు

కోరుకున్న వారికి కొంగు బం గారమై భక్తుల పాలిట కల్పవృక్షంగా విలసిల్లుతు న్నారు శ్రీభ్రమరాంబ సమేత చెన్న మల్లేశ్వర స్వామి. కృష్ణాజిల్లా పామర్రు మండలం ఎలకుర్రు గ్రామంలో ఉన్న శ్రీభ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయానికి 264 ఏళ్ల పైబడి చరిత్ర ఉంది ఈ నెల 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు ఆలయ 264వ వార్షిక కల్యాణ మహోత్సవాలను నిర్వహించను న్నట్లు ఆలయ వ్యవస్థాపక కుటుంబ ధర్మకర్త కాశీ నాథుని నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. ఈ నెల 18 వ తేదీన ధ్వజారోహణం. చిన్నాపురం వాస్తవ్యుడు జన్ను నారాయణరావు సమర్పించు సిద్ధు ఆదంబి సంవాదం నాటకం ఉంటుందన్నారు. 19 న వేద పఠనం, సహస్ర నామార్చన, హరికథా కాలక్షేపం, రాత్రి 9 గంటలకు వేదాంతం రాదే శ్యామ్...
News

ముగిసిన ప్రహ్లాదవరదుడి వసంతోత్సవాలు

అహోబిలంలో వార్షిక వసంతోత్సవాలు మంగళవారం వైభంగా ముగిశాయి. అదిగువ అహోబిల క్షేత్రంభక్తజన సంద్రంగా మారింది. ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవి శ్రీ ప్రహ్లాదవరదస్వాములు మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి వసంత మండపానికి ఊరేగింపుగా వచ్చారు. అక్కడ ఉత్సవమూర్తులను కొలువుంచి 108 కళశాలతో...
News

సింగపూర్ లో తూర్పు నౌకాదళ ప్రతినిధి బృందం

విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్, రియర్ అడ్మిరల్ రాజేష్ ధన్‌ఖర్ నేతృత్వంలో తూర్పు నౌకాదళ ప్రతినిధి బృందం సింగపూర్‌లోని సమాచార ఫ్యూజన్ కేంద్రాన్ని సందర్శించింది. పర్యటన సందర్భంగా ప్రస్తుత సముద్ర భద్రత , పర్యావరణ పరిరక్షణ, వంటి అంశాలపై...
News

సునీత అంతరిక్ష యాత్ర వాయిదా

భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర చివర్లో వాయిదా పడింది. ప్రయోగానికి ఉపయోగిస్తున్న అట్లాస్ రాకెట్ ఎగువ దశ లోని ఆక్సిజన్ వాల్వ్ సమస్య ఏర్పడిందని గుర్తించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకు న్నారు. ఈ...
News

దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకలు

దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన మూడు యుద్ధనౌకలు సింగపూర్ చేరుకున్నాయి. రెండుదేశాల నౌకాదళాల మధ్య ఉన్న బలమైన బంధానికి ఇది నిదర్శనంగా భావిస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా దురుసు చర్యలకు పాల్పడుతుండటంతో...
News

శుక్రగ్రహం ఎందుకు పొడిగా ఉందంటే..

భూమికి పొరుగునున్న శుక్రగ్రహం చాలా పొడిగా ఉంటుంది. దీనికి కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి వాతావరణంలోని హైడ్రోజన్‌.. అంతరిక్షంలోకి వెళ్లిపోతోందని వారు పేర్కొన్నారు. నీరు ఏర్పడటానికి అవసరమైన రెండు మూలకాల్లో ఇదొకటి. రెండోది ఆక్సిజన్‌. ‘‘భూమి మీద నీరు మొత్తాన్నీ సేకరించి, ఈ గ్రహంపైన పరిస్తే 3 కిలోమీటర్ల లోతైన నీటి పొర ఏర్పడుతుంది. శుక్ర గ్రహం విషయంలో ఇలాగే చేస్తే నీరంతా గాల్లోకి వెళ్లిపోతుంది. నేలమీద 3 సెంటీమీటర్ల లోతైన నీటి పొర మాత్రమే మిగులుతుంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న ఎరిన్‌ కాంగి చెప్పారు. శుక్రుడిపై ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ గతంలో అనువైన వాతావరణమే ఉండేదని తెలిపారు. తాజా అధ్యయనంలో కంప్యూటర్‌ సిమ్యులేషన్లను ఉపయోగించి అసలు విషయాన్ని కనుగొన్నట్లు చెప్పారు. శుక్రుడి ఎగువ వాతావరణంలో ఉన్న ఒక అణువు ఇందుకు కారణమని గుర్తించారు....
News

మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ

మొబైల్‌ వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్‌ హ్యాండ్‌సెట్లను బ్లాక్‌ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. ఫోన్‌ద్వారా మోసాలు చేసేవారి గురించి ఫిర్యాదులు చేయడానికి ‘చక్షు’ పేరుతో ఒక పోర్టల్‌ను...
1 1,230 1,231 1,232 1,233 1,234 2,480
Page 1232 of 2480