( మే 10 - అక్షయ తృతీయ ) అక్షయం అంటే క్షయం లేనిదని అర్థం. వైశాఖ శుక్లతదియ ‘అక్షయ తదియ’ గా ప్రసిద్ధమైంది. విశేష శుభఫలితాలను ఇచ్చేతిథిగా చెబుతారు. నిండు మనసుతో చేపట్టే కార్యాలు అక్షయం కావాలన్నదే దీని పరమార్థం....
వైశాఖ శుద్ధ తదియని పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లా సింహాచలం పై కొలువై ఉన్న శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి. స్వామి వారి నిజరూప దర్శనాన్ని కల్పిస్తున్నారు. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి తెల్లవారుజామున...
( మే 10 -1857 తిరుగుబాటు ) ఆధునిక భారతదేశ చరిత్రలో జరిగిన ప్రధాన సంఘటనలలో 1857 తిరుగుబాటు ఒకటి. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారతీయ సైనికులు తిరుగుబాటు చేయడం వల్ల దీనికి సిపాయిల తిరుగుబాటు అని పేరు వచ్చింది. అయితే నిజానికి...
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 18న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టిటిడి గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, అదేవిధంగా శ్రీవారి...
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థలు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భువనేశ్వర్ ఐఐటీలు చేతులు కలిపాయి. బుధవారం ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో ఈ మేరకు ఒక అంగీకారం కుదిరింది. డీఆర్డీవోలోని ఎలక్ట్రానిక్స్...
అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఊటుకూరును భక్త కన్నప్ప జన్మ స్థలంగా గుర్తించాలని భక్తులు శ్రీకాళహస్తి దేవస్థానం ఈఓ ఎస్వీ నాగేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ ఎన్.ఈశ్వరయ్యలకు బుధవారం వినతి పత్రం అందజేశారు. మండలంలోని ఊటుకూరులో శివాలయాన్ని ఈవో సందర్శించారు. ముందుగా నాగలింగేశ్వర స్వామికి...
కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అయోధ్యలో పర్యటించి బాల రాముడిని దర్శించుకున్నారు. జై శ్రీరామ్ నినాదాల మధ్య రామ్ లల్లా ను తొలుత నిలబడి ఆపై మోకాళ్ళపై కూర్చొని స్వామికి మొక్కారు. ఈ వీడియోను కేరళ రాజ్ భవన్ కార్యాలయం...
దేవుడిచ్చిన వరం స్నేహం. కాలం గడిచేకొద్దీ గాఢత పెరుగుతుంది. మన బలహీనలతలను గుర్తుచేసి, వాటికి లొంగకుండా నిలబెడుతుంది. పెను సమస్యలను చిన్నవిగా మార్చే శక్తి దానికుంది. కష్టసుఖాల్లో వెన్నంటి నడిపిస్తుంది. మనలో మంచిని ప్రశంసలతో పెంచుతూ, చెడును విమర్శలతో అరికడుతుంది. దుర్యోధన,...
విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన స్మార్థ పాఠ శాలలో వేద విద్యార్థులకు బుధవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పోరంకిలోని స్మార్థ పాఠశాలలో నిర్వహిస్తున్న వార్షిక పరీక్షలను ఆలయ ఈవో కేఎస్ రామరావు ప్రారంభించారు. ప్రశ్నాపత్రాలను పరిశీలించి విద్యార్థులకు అందజేశారు....
హిందువులకు అత్యంత పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్ర ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుంది. యాత్రలో భాగంగా కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిని భక్తులు సందర్శించుకుంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు పర్యాటక శాఖ ప్రకటించింది. ఇక… హరిద్వార్,...