తొమ్మిదవ సిక్కు గురువు గురు తేగ్(తేజ్) బహదూర్ ఎంతో ప్రత్యేకమైనవాడు. ఈయన సిక్కు మతాన్ని వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేశాడు. కాశ్మీర్ పండిట్లను ఇస్లాం మతంలోకి మారేందుకు బలవంత పెడుతున్న మొఘల్ పరిపాలకులకు వ్యతిరేక పోరాటం చేశారు. అంతే కాదు ఇస్లాం మతంలోకి మారమంటే మారను అని తిరస్కారం వ్యక్తం చేసినందుకు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేతిలో ఢిల్లీ లో బహిరంగంగా అందరూ చూస్తుండగానే తలా నరికివేయబడ్డాడు. ఢిల్లీలో...
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ డివిజన్ లో ఇటీవల భారీగా రైళ్లను రద్దు చేస్తున్నారు అధికారులు..వివిధ కారణాలతో అనేక రైళ్లు రద్దు చేయడంతో పాటు కొన్నింటిని దారి మళ్లిస్తున్నారు.మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నారు..విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న పలు సాంకేతిక పనుల కారణంగా ఈనెల 13నుంచి పలు రైళ్లను రద్దు చేసారు. కొన్ని దారి మళ్లించారు.మరికొన్ని పాక్షికంగా రద్దు చేసారు. విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లను...
కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయ ఈవోకు, అర్చకుల మధ్య వివాదం నెలకొంది. ఆలయం ఈవో దుర్భాషలాడుతూ, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అర్చకులు వాపోయారు. ఈవోకి వ్యతిరేకంగా ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్టు అర్చకులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న దేవాశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు....