నేడు టిబెట్ గా పిలవబడుతున్న దేశపు పాత పేరు తిబ్బత్. అత్యంత విశాల దేశం. హిమాలయాలకు ఉత్తరం వైపు ఉంటుంది. ఎక్కువ పర్వత ప్రాంతం. భారత్ నుండి చైనాకు టిబెట్ గుండా నడక మార్గాలు రెండు. 1) సిక్కిం గుండా ప్రాచీన...
కరోనా నివారణ మరియు నిర్మూలనకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలోని ఆయుర్వేద వైద్యులు శ్రీ ఆనందయ్య తయారుచేసి ప్రజలకు ఉచితంగా పంచుతున్న ఆయుర్వేద మందు తయారీకి కావలసిన అనుమతులు సంపాదించడంలోనూ, మందు తయారీలోనూ, పంపిణీలోనూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
నేటి కష్ట కాలంలో సమాజంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు దేశ ప్రజలను ఉద్దేశించి మే 11 నుండి 15 వరకు సందేశం ఇచ్చారు. వాటిలో ముఖ్యాంశాలు: 1) రాజకీయ విమర్శలు,ప్రతి విమర్శలకు ఇది సమయం కాదు,ఈ...
“పాజిటివిటీ అన్-లిమిటెడ్” కార్యక్రమంలో (15.5.2021) పరమ పూజనీయ సర్ సంఘచాలక్ ఉపన్యాసం కోవిడ్ రెస్పాన్స్ టిం (CRT) కార్యకర్తలందరికీ, ఆన్ లైన్ ద్వారా ఈ ప్రసారాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారాలు. నా హృదయ పూర్వక సకారాత్మక ఆలోచనల గురించి మాట్లాడమని నాకు...
అనాథ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులు, లైంగిక వేధింపులకు గురైన బాలికల సమాచారాన్ని విదేశీ సంస్థలకు చేరవేస్తున్న వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెండు సంస్థల కార్యకలాపాలపై విచారణ జరిపించాల్సిందిగా కోరుతూ జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన...
11th Chairperson (Head of the Math) of Sri Sri Sri Virat Potuluri Veerabrahmendraswamy math and Seventh Generation of their family Sri Sri Veerabhoga Vasantha Venkateswara Swamy passed away on May...
It has become very difficult for everyone to do the funeral of those who died due to corona. In some places, the funeral is unofficially costing over Rs 40,000./- In...
కరోనా కారణంగా కాలం చేసిన వారి అంత్యక్రియలు చెయ్యడం ప్రతి ఒక్కరికీ చాలా కష్టంగా పరిణమించింది. కొన్నిచోట్ల ఆ అంత్యక్రియలకు అనధికారికంగా 40 వేల రూపాయల పైచిలుకు ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా గూడూరులోని కొంతమంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
The Vignan Vihar School of the Rashtriya Swayamsevak Sangh, which till yesterday provided a cultured education to thousands of students on the outskirts of Visakhapatnam, has now been turned into...
విశాఖపట్నం నగర శివార్లలోని గుడిలోవలో నిన్నమొన్నటిదాకా కొన్నివేల మంది విధ్యార్ధులకు సంస్కారంతోకూడిన విద్యను అందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి చెందిన విజ్ఞాన్ విహార్ స్కూలు, ప్రస్తుతం కోవిడ్ కేర్ సెంటర్ గా మారిపోయింది. అంతేనా, ఈ 100 పడకల కోవిడ్...