Articles

ArticlesNews

విశ్వనరుడను నేను అని ఎలుగెత్తి చాటిన కవి కోకిల గుర్రం జాషువా

(సెప్టెంబర్ 28 - గుర్రం జాషువా జయంతి) ఏ దేశమైనా అత్యున్నత స్థాయికి చేరాలంటే ముందుకు కావాల్సింది ఆ దేశపు ప్రజల మధ్య ఐక్యత. ఐకమత్యమే బలం. ఐకమత్యంతోనే ప్రగతి సాధ్యం. ప్రజలమధ్య సామరస్యం ఉంటే ఐకమత్యం దానంతట అదే నెలకొంటుంది....
Articles

ఏకాత్మ వాదాన్ని ప్రతిపాదించిన మహాతత్వవేత్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ..

(సెప్టెంబర్ 25 – దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి ) కొందరు మరణించేవరకు జీవిస్తారు..కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయజీ రెండవ కోవకు చెందిన వ్యక్తి. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా తన ఆలోచనలు, సిద్ధాంతాల ద్వారా...
Articles

అక్షరమై రగిలిన స్వేచ్ఛా కాంక్ష.. చిలకమర్తి లక్ష్మీనరసింహం

(సెప్టెంబర్ 26 - చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి ) పరపాలకులపై కలం దూసిన కవి. ఎలాంటి ప్రలోభాలకు లొంగని దేశభక్తుడు. భావస్వేచ్ఛకు ప్రాధాన్యం ఇచ్చిన పాత్రికేయుడు. పత్రిక నిర్వహణకు బ్రిటీష్ ప్రభుత్వం ఇవ్వజూపిన రాయితీలు, ప్రోత్సాహకాలను నిరాకరించిన నిబద్ధతగల పత్రికా రచయిత....
Articles

అక్షరాలే ఆయుధంగా జీవించిన అమర సాహితీవేత్త బోయి భీమన్న

(సెప్టెంబ‌ర్ 19 – బోయి భీమన్న జయంతి) ఆధునిక తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప కవి. బోయి భీమన్న పద్యం, గద్యం, గేయం, నాటకం, నాటిక, వచన కవిత వంటి పలు సాహితీ ప్రక్రియల్లో 70 కి పైగా...
ArticlesNews

మళ్లీ తెరపైకి వచ్చిన అరుణాచల్ వివాదం.. ఎందుకీ గొడవ?

సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా మన దేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు పేర్లు మార్చింది. దీనిపై భారత్ స్పందిస్తూ పెట్టుడు పేర్లను తిరస్కరించింది. అరుణాచల్ ప్రదేశ్ గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో పూర్తిగా భారత దేశంలో అంతర్భాగమని, విడదీయలేనిదని స్పష్టం...
ArticlesNews

కాలాన్ని దైవంగా భావించి.. ఆరాధించే సనాతన ధర్మం మనది.. ఉగాది సందర్బంగా ప్రత్యేక కథనం!

విశ్వంలో కేవలం చలనం మాత్రమే లేదు. అన్ని సాపేక్ష చలనాలే.. అదేరకంగా కచ్చిత కాలం లేదు. కాలం కూడా సాపేక్షమే అంటే వేరే దానితో పోల్చి చెప్పడం. గీతలో కాలః కలయతామహమ్‌(10-30) అన్నింటినీ నియంత్రించే వాటిలో కాలిమును నేనే. అని భగవానుడు...
ArticlesNews

సోనియా గాంధీ రాజకీయ ఇన్నింగ్స్‌కు తెర!

యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు ఆమె తెలిపారు. తన కుమారుడు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో తన రాజకీయ ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రను పార్టీకి ఒక...
ArticlesNews

రష్యా-ఉక్రెయిన్‌ యుధంతో భారత్‌కు లాభమే.. ఎందుకంటే?

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో భారతదేశానికి భౌగోళిక రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్‌ అమెరికాతో వాణిజ్య, సైనిక సంబంధాలను భారత్‌ పెంపొందించుకుంటూనే, మరోవైపు రష్యాతోనూ మిలటరీ సంబంధాలను కొనసాగించగలుగుతోంది. తూర్పు-పశ్చిమ ఆసియా, ఇండో-పసిఫిక్‌ భౌగోళిక రాజకీయ అంశాలలో భారతదేశం కీలకంగా...
ArticlesNews

వైద్యురాలు ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషయం.. ఘటనకు లవ్‌ జీహాద్‌ కారణమా?

తెలంగాణ రాష్ట్రానికి చెందిన  గిరిజన వైద్యురాలు ధరావత్‌ ప్రీతిని తోటి సీనియర్‌ వైద్య విద్యార్థి సైఫ్‌ వేధింపులకు పాల్పడటంతో ఆమె రెండ్రోజుల కిందట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన స్థానిక వైద్యులు ప్రీతీని హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించి అక్కడ చికిత్స అందిస్తున్నారు....
1 269 270 271 272 273 342
Page 271 of 342