విశ్వనరుడను నేను అని ఎలుగెత్తి చాటిన కవి కోకిల గుర్రం జాషువా
(సెప్టెంబర్ 28 - గుర్రం జాషువా జయంతి) ఏ దేశమైనా అత్యున్నత స్థాయికి చేరాలంటే ముందుకు కావాల్సింది ఆ దేశపు ప్రజల మధ్య ఐక్యత. ఐకమత్యమే బలం. ఐకమత్యంతోనే ప్రగతి సాధ్యం. ప్రజలమధ్య సామరస్యం ఉంటే ఐకమత్యం దానంతట అదే నెలకొంటుంది....













