We all know that the Ayodhya Rama Janmabhoomi fundraising campaign (Nidhi samarpan Abhiyan) is going across the country. The Nidhi samarpan Abhiyan is going on in a large scale in...
It is learned that the Sri Rama Janma Bhoomi Tirtha Kshetra Trust has launched a fund raising campaign (Nidhi Samarpana abhiyan) to raise funds for the construction of the Ayodhya...
అయోధ్య రామమందిర నిర్మాణానికి నిధిని సేకరించే నిమిత్తం శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు నిధి సేకరణ అభియాన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్నిచోట్ల ఈ నిధి సేకరణ అభియాన్ ప్రారంభమైంది. అలాగే మన ఆంధ్ర...
సముద్ర జలాల్లో చైనా అరాచకాలు మెల్లగా విస్తరిస్తున్నాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవి (ప్లాన్) జలాంతర్గాముల కోసం తరచూ భారత్ చుట్టుపక్కల జలాల్లో కీలక సమాచార సేకరణ చేపడుతోంది. ఇందుకోసం సముద్ర సరిహద్దులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. అంతేకాదు.. నౌకలకు సంబంధించిన కీలక...
గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితోర్గురుః| గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః|| ||గురు గీత|| సర్వ జగత్తు శ్రీ గురు పరబ్రహ్మ మధ్యయందుండును. సమస్త జగమునూ గురు స్వరూపమే. మరియొక వస్తువు లేదు. సకలాత్మక పరబ్రహ్మ స్వరూపమగు గురుదేవునికి...
తమిళనాడులోని వెల్లూరులో ఒక పాస్టర్ పిల్లల చదువుల నిమిత్తం స్కాలర్షిప్ లు ఇప్పిస్తానని చెప్పి అనేకమంది రోజువారీ కూలీలను మోసం చేశాడు. రోజువారీ కూలీ కుమార్ కు, తన ఇద్దరు పాఠశాలకు వెళ్ళే పిల్లల విద్య కోసం ఆర్థిక సహాయం అవసరమైంది....
పాకిస్థాన్ లో మతపరంగా మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్ మరియు సిక్కు మతాలకు చెందిన 1,000 మంది బాలికలు ప్రతి సంవత్సరం బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చబడుతున్నారని మానవ హక్కుల కార్యకర్తలను ఉటంకిస్తూ, అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. కరోనావైరస్ సందర్భంగా లాక్డౌన్ సమయంలో...
1919 ఏఫ్రెల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ అనే చిన్నతోటలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా, శాంతియుతంగా సభ జరుపుకుంటున్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేలమంది క్షతగాత్రులైనారు....
A great patriot, a visionary educationist, an outstanding statesman, a great social reformer, an effective lawyer, an ardent journalist, a successful parliamentarian and a great champion of Indian nationalism, Bharat...
చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్రాసిన వ్యాసం ( 'మెజారిటీ వాదం అప్పుడూ ఇప్పుడూ' - డిసెంబర్ 19, ఆంధ్రజ్యోతి) నిండా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై విద్వేషం మినహా విషయం లేదు. గాంధీ చివరి కార్యదర్శి ప్యారేలాల్ వ్రాసుకున్న ఆత్మకథ 'మహాత్మా...