దేవుని వెల్లంపల్లి: ఇక్కడ తరతరాలుగా యానాదులే పూజారులు, ఈ సంప్రదాయం ఎలా మొదలైందంటే….
దేవాలయాల్లో ఆదివాసీలు పూజారులుగా ఉండటం అరుదు. కానీ తరతరాలుగా ఆదివాసీ తెగకు చెందిన యానాదులు పూజారులుగా ఉంటున్న ఆలయం ఒకటి తిరుపతి జిల్లాలో ఉంది. డక్కిలి మండలంలోని దేవుని వెల్లంపల్లిలో స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి దేవస్థానం ఉంది. దేవాదాయ ధర్మాదాయశాఖ అధీనంలో...













