విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన పలు అభివృద్ధి...
శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర ద్వారం ఎదురుగా ఉన్న చంద్రావతి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ...
ఢాకా: బంగ్లాదేశ్లో హిందువులపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇస్లామిక్ నేత హరున్ ఇజార్ మరోసారి వివాదంలోకి వచ్చారు. చిట్టగాంగ్లో జరిగిన ఓ కార్యక్రమంలో...
కాఠ్మాండు: నేపాల్ రాజకీయాల్లో సనాతన ధర్మం, హిందూ దేశం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని, నేపాలీ కాంగ్రెస్ సీనియర్ నేత షేర్ బహదూర్ దేవుబా...
బీదర్: కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాల వ్యవహారం వివాదానికి దారితీసింది. చిత్గుప్పలోని షాహీన్ పీయూ కళాశాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం...
లక్నో : స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హిందూ బాలికలతో బలవంతంగా బుర్కా ధరింపజేసి, భోజ్ పూరీ పాటకు నృత్యం చేయించింది ఓ పాఠశాల.బాభన్జోట్ ప్రాంతంలోని ఔసానీ బుజుర్గ్లో...