News

కేరళలో గోమాత క‌న్నీరు!

433views

కేరళ: ఇక్క‌డి కోజికోడ్‌లోని నడకావు వద్ద సెయింట్ మేరీస్ చర్చి సమీపంలో వధ కోసం తీసుకొచ్చిన ఆవు ఆహారం, నీరు లేకుండా హింస‌కు గురై ఉన్న‌ది. గొడ్డు మాంసం వినియోగం ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో, కబేళాలకు తరలించే పశువులు ఇలా.. తీవ్ర హింసకు గురవుతున్నాయి. ప్ర‌భుత్వం, అధికారులు నిర్ల‌క్ష్య వైఖ‌రి ప‌ట్ల ప్ర‌జ‌లు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Source: Organiser(చిత్రం: రోహిత్ తయ్యిల్/కేరళ కౌముది)

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి