archive#cows

News

విశాఖ‌లో గోవులు త‌ర‌లిస్తుండ‌గా ప‌ట్టుకున్న పోలీసులు

విశాఖ‌ప‌ట్నం: విశాఖ‌ప‌ట్నంలో గోమాత‌ల‌ను ఓ వ్యాన్‌లో క‌బేళాకు త‌ర‌లిస్తుండ‌గా స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో ప‌ట్టుకున్నారు. ఈ మేర‌కు డీసీపీ నాగ‌న్న మీడియాకు వెల్ల‌డించారు. జూ పార్క్ సమీపంలో నాలుగు ఆవులు, ఒక పెయ్యను వాహ‌నంలోకి ఎక్కిస్తుండ‌గా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....
News

39 ఆవుల‌ను ర‌క్షించిన అసొం పోలీసులు.. ముగ్గురు నిందితుల అరెస్టు

అసొం: కాజిరంగా సమీపంలోని బాగోరి వద్ద కబేళాకు వెళుతున్న ట్రక్కు నుండి 39 ఆవులను నాగాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోమాత‌ల‌ను త‌ర‌లిస్తున్న నిందితులు మహ్మద్ మిరాజుల్ ఇస్లాం, మహ్మద్ ముక్షిదుల్ హక్, మహ్మద్ సాహిదుల్ ఇస్లాంలను అరెస్టు చేశారు. Source:...
News

ప‌ది గోమాత‌ల‌ను పొట్ట‌న‌పెట్టుకున్న లతీఫ్ షేక్!

జ‌ల్నా: ఓ ముస్లిం ప‌ది ఆవుల‌ను చంపేశాడు. మహారాష్ట్రలోని జల్నా జిల్లా పర్తూర్ తాలూకా అంబా గ్రామంలో లతీఫ్ షేక్ అనే వ్య‌క్తి స‌మీపంలోని ఆలయ గోశాలలోని ఆవులను విద్యుదాఘాతానికి గురిచేసి, దారుణంగా హ‌త్య చేశాడు. ఇందులో నాలుగు సూలు(చూలు) ఆవులు....
News

గోవులకు లంపీ వైరస్… ఒక్క రాజస్థాన్లోనే 12 వేల మూగజీవాలు బలి

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పశువులకు లంపీ చర్మవ్యాధి సోకుతోంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి కారణంగా కేవలం ఒక్క రాజస్థాన్‌లోనే 12వేల గోవులు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన రాజస్థాన్‌ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించే పశువుల సంతలపై నిషేధం విధిస్తున్నట్లు...
News

కేరళలో గోమాత క‌న్నీరు!

కేరళ: ఇక్క‌డి కోజికోడ్‌లోని నడకావు వద్ద సెయింట్ మేరీస్ చర్చి సమీపంలో వధ కోసం తీసుకొచ్చిన ఆవు ఆహారం, నీరు లేకుండా హింస‌కు గురై ఉన్న‌ది. గొడ్డు మాంసం వినియోగం ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో, కబేళాలకు తరలించే పశువులు ఇలా.....
News

అడవి పందుల బెడ‌ద‌తో రిజర్వాయర్‌లోకి దూకిన ఆవులు…ర‌క్షించిన జాల‌ర్లు

నంద్యాల‌: ఏపీలోని నంద్యాల జిల్లాలోని వెలుగోడు జలాశయంలో ఆవుల మంద దూకింది. అడవి పందులు తరమడంతో ప్రాణభయంతో తెలుగు గంగ రిజర్వాయర్​లోకి దూకాయి. ఇది గమనించిన పశువుల కాపర్లు ఆందోళన చెందారు. వెంటనే అక్కడ ఉన్న జాలర్లకు సమాచారమిచ్చారు. సుమారు 500...
News

విజయవంతంగా యుగ తులసి గో వితరణ

భాగ్య‌న‌గ‌రం: అక్రమ రవాణా నుండి రక్షించిన గోవులను గో ఆధారిత వ్యవసాయ రైతులకు ఉచితంగా అందించే గో వితరణ కార్యక్రమం యుగ తులసి గో మహా క్షేత్రంలో సోమ‌వారం విజయవంతంగా జరిగింది. యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కె.శివ కుమార్,...