విశాఖలో గోవులు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
విశాఖపట్నం: విశాఖపట్నంలో గోమాతలను ఓ వ్యాన్లో కబేళాకు తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టుకున్నారు. ఈ మేరకు డీసీపీ నాగన్న మీడియాకు వెల్లడించారు. జూ పార్క్ సమీపంలో నాలుగు ఆవులు, ఒక పెయ్యను వాహనంలోకి ఎక్కిస్తుండగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....






