archive#KERALA

News

అబ్దుల్‌ కలాం వర్సిటీలో ఉద్యోగ నియామకాలపై కేరళ గవర్నర్‌ సీరియస్‌.. ఎందుకంటే?

కేరళలోని ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ క్యాంపస్‌ పరిధిలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించే నోటిఫికేషన్‌పై పెద్దఎత్తున దుమారం రేగుతోంది. అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్, ఆఫీస్ అటెండెండర్‌, డ్రైవర్-కమ్-ఆఫీస్ అటెండెంట్ ఖాళీల కోసం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించారు. ప్రస్తుతం కేటీయూలో...
ArticlesNews

అయ్యప్ప స్వామి నేపథ్యం ఉన్న చిత్రం బాగుందన్నందుకు సీపీపీ నాయకుడి దుకాణం ధ్వంసం.. కేరళలో చోటుచేసుకున్న దారుణ ఘటన!

శబరిమలకు వెళ్లాలనుకునే ఓ ఎనిమిదేళ్ల బాలిక చుట్టూ సాగే కథాంశంతో రూపొందిన ‘మలప్పురం' చిత్రాన్ని మెచ్చుకున్న సీపీఐ కార్యకర్త దుకాణాన్ని కొందరు ధ్వంసం చేశారు. సినిమా చూసి వచ్చిన అతను మూవీ బాగుందని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో గుర్తు...
News

హిజాబ్‌ను తగలబెట్టి.. కేరళలో ముస్లిం యువతుల నిరసన

తిరువనంతపురం: కేరళ కోజికోడ్​లో హిజాబ్​ వ్యతిరేక నిరసనలు జరిగాయి. ఫ్రీ ఇస్లామిక్ థింకర్స్ అసోసియేషన్​కు చెందిన ముస్లిం యువతుల బృందం ఈ నిరసనలు చేపట్టింది. ఇరాన్​లో హిజాబ్​ వ్యతిరేక ఆందోళనలకు సంఘీభావంగా ముస్లిం యువతులు ఇలా చేశారు. హిజాబ్ వస్త్రానికి నిప్పుపెట్టారు....
News

కేరళకు ఆంధ్ర ధాన్యం… ఈ నెల 27న ఒప్పందం

విజయవాడ: కేరళ ప్రజలు తమ ఆహారంలో ఎంతో ఇష్టంగా తినే ఎంటీయూ–3626 జయ రకం ధాన్యం (బోండాలు), బియ్యం కొనుగోలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. విజయవాడలోని...
News

కొచ్చి విమానాశ్రయంలో బంగారం ప‌ట్టివేత‌

కొచ్చి: కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో మలద్వారంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు బంగారాన్ని నాలుగు క్యాప్సుల్స్​లో నింపి.. మలద్వారంలో దాచుకొని తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొజికోడ్​ జిల్లాకు చెందిన కొడువాలి...
News

సోషల్ మీడియాలో మహిళలతో మహ్మద్ షఫీ స్నేహం… త‌ర్వాత కిడ్నాప్‌, హ‌త్య‌!

పతనంతిట్ట‌: కేరళ పతనంతిట్ట జిల్లాలో దారుణం జరిగింది. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని ఆశపడ్డారు దంపతులు, మరో వ్యక్తి. ఈ క్రమంలో కొచ్చికి చెందిన ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి.. వారి మృతదేహాలను ముక్కలు చేసి పాతిపెట్టారు. తిరువళ్లకు చెందిన భగవంత్​...
News

‘ఆపరేషన్​ పీఎఫ్​ఐ’ ముమ్మరం.. 8 రాష్ట్రాల్లో ఎన్​ఐఏ, ఈడీ దాడులు!

న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా-పీఎఫ్​ఐపై కేంద్ర సంస్థలు మరోమారు గురిపెట్టాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ-ఎన్​ఐఏ, ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​-ఈడీ మంగళవారం ఉదయం సంయుక్త ఆపరేషన్​ చేపట్టాయి. ఎనిమిది రాష్ట్రాల్లో పీఎఫ్​ఐ సంస్థతో సంబంధం...
News

కేరళలో రెచ్చిపోయిన ముస్లిం ఉన్మాదులు

తిరువనంతపురం: పీఎఫ్ఐ జాతీయ, రాష్ట్ర నేతలను ఎన్ఐఏ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ హర్తాళ్‌కు పిలుపునిచ్చారు ఆ సంస్థ మద్దతుదారులు. అయితే, ఈ హర్తాళ్​లు పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. తిరువనంతపురంలో పీఎఫ్ఐ కార్యకర్తలు ఓ ఆటో, కారు అద్దాలను పగలగొట్టారు. హర్తాళ్​కు పీఎఫ్ఐ...
News

“క్రైస్త‌వ బాలిక‌లు ల‌క్ష్యంగా జరుగుతున్న ల‌వ్ జిహాద్‌ను అడ్డుకోవాలి”

తిరువనంత‌పురం: మ‌తం ముసుగులో క్రైస్త‌వ బాలిక‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని చేప‌డుతున్న ల‌వ్ జిహాద్‌ను వ్య‌తిరేకించాల‌ని కేరళలోని తలస్సేరి ఆర్చ్‌డియోసెస్, ఆర్చ్‌బిషప్ మార్ జోసెఫ్ పాంప్లానీ చ‌ర్చిల‌కు చెందిన పాస్ట‌ర్లు క్రైస్త‌వ బాలిక‌లు, వారి త‌ల్లిదండ్రుల‌ను కోరారు. ల‌వ్ జిహాద్ ద్వారా క్రైస్తవ...
News

సహజీవనాలు, విడాకులు పెరగడం పట్ల కేరళ హైకోర్టు ఆందోళన

తిరువ‌నంత‌పురం: లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌గా పిలుచుకొనే సహజీవనాలు, స్వల్పమైన, స్వార్థపూరిత కారణాలతో విడాకులు కోరడం వంటి పరిస్థితులు ఎక్కువ కావడం పట్ల కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కేరళలో వివాహ బంధాలపై వినిమయ వస్తు సంస్కృతి ప్రభావం అధికంగా కనిపిస్తోందని...
1 2 3 11
Page 1 of 11